India
-
India: ఇండియా కూటమికి మరో బిగ్ షాక్, మరో పార్టీ ఔట్
India: సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నితీశ్ కుమార్ జారిపోగా…దీదీ కూటమిపై విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇప్పుడు తాజా కూటమి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బయటకు వెళ్లింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ చీఫ్ ఫారుక్ అబ్దుల్లా ప్రకటించారు. అంటే భవిష్యత్ లో తిరిగి ఎన్డీఏలో చేరనున్నట్లు సంకేతాలు
Published Date - 11:35 PM, Fri - 16 February 24 -
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరానని, అందువల్ల నేడు భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో పాల్గొనలేనంటూ ట్వీట్ చేసింది. కాగా, ప్రియాంక గాంధీ సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandh) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ స
Published Date - 04:45 PM, Fri - 16 February 24 -
‘Delhi Chalo’ Protest :’ఢిల్లీ చలో’ కార్యక్రమంలో విషాదం
రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం (Delhi Chalo’ Protest)లో విషాదం చోటుచేసుకుంది. 79 ఏళ్ల జియాన్ సింగ్ (Gian Singh) శంభు సరిహద్దు (Shambhu Border) దగ్గర గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సహచర రైతులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్స్ తెలిపారు. ఈయన మరణంతో విషాదం నెలకొంది. అన్ని పంటలకు కనీస మద్దతు ధర హామీ చట్టం, రుణమాఫీ, రైతులకు ఫించన్లు తదితర డిమాండ్ల అమలు కోసం
Published Date - 04:44 PM, Fri - 16 February 24 -
Ayodhya Ram temple:ఇక పై అయోధ్య రామాలయం ప్రతిరోజు గంట సేపు మూసివేత..ఎందుకో తెలుసా..
Ayodhyas Ram temple : ఇక పై అయోధ్యలో రామాలయాన్ని(Ayodhya’s Ram temple) ఈ శుక్రవారం నుంచి ప్రతి రోజు ఒక గంట సేపు(every day One hour)మూసి ఉంచనున్నారు. మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ ఆలయ ప్రధాన పూజారి ఈ విషయాన్ని తెలిపారు. జనవరి 22వ తేదీన ఆలయాన్ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేయలేదు. ఉదయం 6 [
Published Date - 04:08 PM, Fri - 16 February 24 -
Chef Imtiaz Qureshi: పద్మశ్రీ గ్రహీత, మేటి చెఫ్ ఇంతియాజ్ ఖురేషి కన్నుమూత
Chef Imtiaz Qureshi: పద్మశ్రీ గ్రహీత, మేటి చెఫ్ ఇంతియాజ్ ఖురేషి(Chef Imtiaz Qureshi) కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. ఐటీసీ హోటల్స్(ITC Hotels)ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇంతియాజ్ ఖురేషి మృతి గురించి ప్రఖ్యాత చెఫ్ కునాల్ కపూర్(Chef Kunal Kapoor)తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. ఎన్నో అద్భుతమైన వంటకాలను చెఫ్ ఇంతియాజ్ పరిచయం చేశారని, ఆయన వారసత్వాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్
Published Date - 03:16 PM, Fri - 16 February 24 -
Rahul Gandhi : రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన
Rahul Gandhi’Bharat Jodo Nyay Yatra’: బీహార్లోని ససారమ్(Sasaram)లో జరుగుతున్న రాహుల్గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన ఒకటి జరిగింది. బీహార్లో చివరి రోజు జరుగుతున్న యాత్రలో రాహుల్(Rahul) జీపులో ప్రయాణిస్తే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) డ్రైవ్ చేశారు. తేజస్వీ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్న రాహుల్ ముచ్చటిస్తున్న వీడియోను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశార
Published Date - 03:03 PM, Fri - 16 February 24 -
Arvind Kejriwal: అలీపూర్ అగ్నిప్రమాదం.. సిఎం కేజ్రివాల్ ఎక్స్గ్రేషియా ప్రకటన
Arvind Kejriwal: నూఢిల్లీలోని అలీపూర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం(alipur fire incident)లో మృతిచెందిన వారి కుటుంబాలకు సీఎం అర్వింద్ కేజ్రివాల్(Arvind Kejriwal) రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా(Exgratia)ప్రకటించారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారి, మరో నలుగు
Published Date - 02:38 PM, Fri - 16 February 24 -
Rahul Gandhi : మోడీజీ భయపడకండి.. మా బలం డబ్బు కాదు
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మోడీజీ భయపడకండి. మా బలం డబ్బు కాదు.. ప్రజలు. నియంతృత్వానికి మేమెప్పుడూ తలవంచలేదు.. వంచబోం కూడా. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడాలి’ అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఎన్నికల సంవత్సరమైన 2018-19 సంవత్సరానికి ₹ 210 కోట్ల ఆదాయపు పన్ను డిమాండ్పై ఇండియన్ యూత్ కాంగ్ర
Published Date - 01:45 PM, Fri - 16 February 24 -
PM Modi: ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్న ఏకైక అజెండా ఇదేః ప్రధాని మోడీ
PM Modi on Congress : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్'(Vikasit Bharat Vikasit Rajasthan) కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లో రూ.17 వేల కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోడీ. రోడ్ల నిర్మాణం, రైల్వేల అభివృద్ధి, సోలార్ ఎనర్జీ, తాగునీరు, పెట్రోలియం సహజ వాయువు వంటి వివిధ రంగాలకు చెందిన అభివృద్ధి పనులు ఇందుల
Published Date - 01:28 PM, Fri - 16 February 24 -
India Vs Pakistan : పాక్ డ్రోన్ల కలకలం.. భారత సైన్యం రియాక్షన్ ఇదీ
India Vs Pakistan : పాక్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో అవి హల్చల్ చేశాయి.
Published Date - 01:25 PM, Fri - 16 February 24 -
Congress Party: దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్కు కరెంట్ బిల్ కట్టేందుకు కూడా డబ్బులేవా?
Electricity-Bills : దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రస్తుతం కరెంట్ బిల్(electricity-bill) కట్టేందుకు కూడా డబ్బుల్లేక విలవిలలాడుతోంది.. స్వయంగా ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్(Ajay Maken)ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. పార్టీకి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ సీజ్ చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మాకెన్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రం ఉద్దేశపూర్వకంగా
Published Date - 12:56 PM, Fri - 16 February 24 -
RBI : పేటీఎం ఎఫెక్ట్.. మరిన్ని సంస్థలపై ఆర్బీఐ ఫోకస్
ఇటీవల పేటీఎం (Paytm)పై నిషేధం విధించిన ఆర్బీఐ (RBI).. మరిన్ని ఆన్లైన్ పేమెంట్ కంపెనీలపైనా దృష్టి సారించింది. పేటీఎం మాదిరి మరో 4 సంస్థల కేవైసీ నిర్వహణలో లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వాటిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు పేటీఎంపై దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఆర్బీఐ ఆరోపణల నేపథ్యంలో సంస్థ ఎగ్జిక్యూటివ్లు కొన్ని పత్రాలను దర్యాప్తు సంస్థకు సమర్పి
Published Date - 12:42 PM, Fri - 16 February 24 -
IIT Student Suicide:ఢిల్లీ ఐఐటీలో కలకలం.. విద్యార్థి ఆత్మహత్య
Student Suicide: దేశరాజధని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Delhi)లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Student Suicide). గురువారం రాత్రి తన హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని బలవన్మరణం చెందినట్లు పోలీసులు శుక్రవారం ఉదయం తెలిపారు. మహారాష్ట్ర నాసిక్కు చెందిన సంజయ్ నెర్కర్ (24) ఢిల్లీ ఐఐటీలో ఎమ్టెక్ (MTech) చేస్తున్నాడు. అతడు ద్రోణాచార్య హాస్టల్లోని
Published Date - 12:40 PM, Fri - 16 February 24 -
Congress Bank Accounts : కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. 210 కోట్లు జామ్!
Congress Bank Accounts : ఎలక్టోరల్ బాండ్ల విక్రయాల ద్వాారా రాజకీయ పార్టీలు విరాళాలను సేకరించే పద్ధతిని సుప్రీంకోర్టు గురువారం రద్దు చేయడంతో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది.
Published Date - 12:23 PM, Fri - 16 February 24 -
Farmers Protest:రైతు సంఘాలతో కేంద్రం చర్చలు అసంపూర్ణం.. 18న మరోసారి భేటీ
Farmers Government Talks : చండీగఢ్లో కేంద్రమంత్రులు రైతు సంఘాల(Farmers Unions)నేతలతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై రైతు సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎంఎస్పీకి చట్టపరంగా హామీ, ఇతర డిమాండ్లపై చర్చించారు. అల
Published Date - 10:32 AM, Fri - 16 February 24 -
Submarine Missile : సముద్ర గర్భం నుంచి సంధించే మిస్సైల్.. వచ్చే నెలలోనే టెస్టింగ్
Submarine Missile : మిస్సైల్ టెక్నాలజీని పెంచుకోవడంపై భారత్ ఫోకస్ పెంచింది.
Published Date - 09:34 AM, Fri - 16 February 24 -
Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) వెలుగు చూసింది. ఇందులో 11 మంది సజీవదహనమయ్యారు. చాలా మంది ఇప్పటికీ కనిపించలేదు.
Published Date - 08:25 AM, Fri - 16 February 24 -
403 Deaths : విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థుల మృతి.. 91 మరణాలు కెనడాలోనే
403 Deaths : గత నెల రోజుల వ్యవధిలో అమెరికాలో ఆరుగురు భారతీయ యువకులు దుర్మరణం పాలయ్యారు.
Published Date - 08:18 AM, Fri - 16 February 24 -
Selfie Cop : సెల్ఫీ వీడియో దుమారం.. ఇద్దరి మృతి, 25 మందికి గాయాలు
Selfie Cop : ఒక హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో ఉద్రిక్తత ఏర్పడింది.
Published Date - 07:49 AM, Fri - 16 February 24 -
Congress: కాంగ్రెస్ పార్టీ పై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
Congress: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావడం ఖాయమని ఆ పార్టీ మాజీ లీడర్, డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార్టీని వీడడం ఆ పార్టీ దురదృష్టకరం అన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడడం పార్టీకి పెద్దదెబ్బ అని ఆజాద్ తెలిపారు. భవిష్యత్లో మ
Published Date - 12:16 AM, Fri - 16 February 24