India
-
PM Modi: ఈడీ, సీబీఐలను ఎవ్వరూ ఆపలేరు: మోడీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని , వాటిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
Date : 21-04-2024 - 11:07 IST -
CUET UG 2024: అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు వచ్చేశాయ్, ఫుల్ షెడ్యూల్ ఇదే..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీయూఈటీ యూజీ పరీక్ష పూర్తి వివరాల తేదీషీట్ను విడుదల చేసింది. మే 15 నుంచి పరీక్ష ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Date : 21-04-2024 - 11:03 IST -
301 Jobs : ఎనిమిదో తరగతి పాసైన వారికి గవర్నమెంట్ జాబ్స్
301 Jobs : ఎనిమిది, పదో తరగతి పాసైన వారికి ఉద్యోగ అవకాశం.
Date : 21-04-2024 - 8:47 IST -
UP : పోలింగ్ జరిగిన నెక్స్ట్ డేనే బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి ..
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సర్వేష్ కుమార్.. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించారు
Date : 20-04-2024 - 10:21 IST -
Yogi: సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్ర.. యోగి ఆగ్రహం
CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి(Ram Navami) వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. We’re now on WhatsApp. Click to Join. సనాతన నమ్మకాన్ని దెబ్బతీసేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ భక్తులపై దాడులు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్న
Date : 20-04-2024 - 5:03 IST -
Haryana : పోలీసులు పక్కనుండగానే మహిళ ఖైదీఫై..మరో ఇద్దరు మగ ఖైదీలు అత్యాచారం..
ఇద్దరు మగ ఖైదీలు కలిసి మహిళా ఖైదీకి స్పైక్డ్ శీతల పానీయం తాగించారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు
Date : 20-04-2024 - 4:24 IST -
Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్ హత్యకు భారీ కుట్ర..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా ఆయనను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ తమ కస్టడీకి తీసుకుని విచారిస్తుంది. కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ షుగర్ సమస్యతో బాధపడుతున్నారు.
Date : 20-04-2024 - 1:54 IST -
Odisha : మహానది నదిలో బోల్తా పడిన పడవ .. ఏడుగురు మృతి
Boat Capsizes In Odisha : ఒడిశా(Odisha)లోని ఝార్సుగూడలో శారద సమీపంలోని మహానదిలో శుక్రవారం ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 40 మంది ప్రయాణికులను రక్షించారు. అయితే ఈ ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఏడుగురు మృతిచెందడం పట్ల విచారం వ్యక్తంచేశారు. ఆయా కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. దీంతోపాటు రక్షించిన వారికి సరైన
Date : 20-04-2024 - 12:10 IST -
Lok Sabha Elections 2024: ముగిసిన తొలి దశ పోలింగ్, ఎక్కడ, ఎంత శాతం పోలింగ్ అయింది?
దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మొదటి దశ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఎండని సైతం లెక్క చేయకుండా రోజంతా ఓటు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్లో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
Date : 19-04-2024 - 8:01 IST -
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.
Date : 19-04-2024 - 7:31 IST -
Polling Station: ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసా.. ఓటు వేయాలంటే కష్టమే
Polling Station: మండి పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్-స్పితి జిల్లాలో సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్ తాషిగాంగ్ లో ఉంది. 52 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ హర్ష్ నేగి శుక్రవారం తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తాషిగాంగ్లో 45 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27 మంది పురుషులు, 18 మంది మహి
Date : 19-04-2024 - 7:27 IST -
Cerelac Controversy :సెరెలాక్ వివాదం.. మీ బిడ్డకు నిజంగా ఎంత చక్కెర అవసరం.?
ఇతర దేశాల కంటే భారతదేశంలో విక్రయించే బేబీ ఉత్పత్తులకు నెస్లే అధిక చక్కెరను కలుపుతున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఎఐని కోరినట్లు పిటిఐ శుక్రవారం నివేదించింది.
Date : 19-04-2024 - 6:21 IST -
Kejriwal: నేను కేవలం మూడు మామిడి పండ్లు తిన్నాను.. కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) డైట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో తాజాగా అరవింద్ కేజ్రీవాల్ తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైల్లో తనకు
Date : 19-04-2024 - 5:06 IST -
Narendra Modi : ‘ఇద్దరు యువరాజులు’ మా విశ్వాసంపై దాడి చేశారు.
సనాతన ధర్మాన్ని "ఎగతాళి" చేసి, రామ మందిరాన్ని "అగౌరవపరిచిన" భారత కూటమి సభ్యులపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం విరుచుకుపడ్డారు అమ్రోహాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. . రామ మందిర ప్రారంభ ఆహ్వానాన్ని ఈ వ్యక్తులు తిరస్కరించారని ఆయన అన్నారు.
Date : 19-04-2024 - 3:15 IST -
Doordarshan : కాషాయరంగులోకి డీడీ లోగో..విపక్షాల మండిపాటు
Doordarshan: లోక్సభ ఎన్నికల వేళ నేషనల్ బ్రాడ్కాస్టర్ ఆఫ్ ఇండియా దూరదర్శన్(Doordarshan) కొత్త లోగో(New logo)ను ఆవిష్కరించింది. అయితే దూరదర్శన్ తన లోగో రంగును మార్చడం వివాదాస్పదమైంది. దూరదర్శన్ లోగోను ఎరుపు నుండి కుంకుమ రంగులోకి మార్చింది. లోగో మునుపటి ఎరుపు స్థానంలో ఏప్రిల్ 16, 2024 నుండి అమలులోకి వచ్చింది. దాని అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా, వాటి విలువలు అలాగే ఉన్నాయని మరియు అవి ఇప్పుడ
Date : 19-04-2024 - 2:54 IST -
Kerala Elections : వృద్ధురాలి ఓటును దొంగిలించి కెమెరాకు చిక్కిన సీపీఎం ఏజెంట్…
సీపీఎం శాఖ మాజీ కార్యదర్శి కల్లియస్సేరిలో ఓ వృద్ధురాలి ఇంటి ఓటు వేసినందుకు గాను ఇద్దరు పోలింగ్ అధికారులు, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సివిల్ పోలీసు అధికారి, వీడియోగ్రాఫర్ను జిల్లా ఎన్నికల అధికారిగా నియమించిన కన్నూర్ కలెక్టర్ అరుణ్ కె విజయన్ సస్పెండ్ చేశారు.
Date : 19-04-2024 - 2:22 IST -
Kejriwal : నాకు ఇంజక్షన్లు ఇవ్వండి…కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ !
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈనేపధ్యంలో తాజాగా అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైల్లో తనకు షుగర్ లెవెల్స్ పె
Date : 19-04-2024 - 2:02 IST -
Navy Chief Dinesh Tripathi: భారత నౌకాదళ చీఫ్గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి.. ఎవరీ త్రిపాఠి..?
ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ స్థానంలో దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టనున్నారు.
Date : 19-04-2024 - 12:30 IST -
Indelible Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు! దీన్ని తయారు చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటి..?
ఓటు వేసినప్పుడు వేలిపై ఇంక్ పూస్తారు అధికారులు. బ్లూ కలర్లో ఉండే ఈ ఇంక్కి పెద్ద చరిత్రే ఉంది.
Date : 19-04-2024 - 10:40 IST -
Lok Sabha Polls Phase 1 2024 : ఓటు వేసిన ప్రముఖులు..ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపు
సూపర్ స్టార్ రజనీకాంత్ , అజిత్ , ధనుష్ తదితరులు ఇప్పటికే ఓటు వేశారు.
Date : 19-04-2024 - 10:08 IST