India
-
Rs 5 Lakh Per Newborn : ఒక శిశువుకు రూ.5 లక్షల రేటు.. పిల్లలు అమ్మే గ్యాంగ్పై సీబీఐ దర్యాప్తు
Rs 5 Lakh Per Newborn : పిల్లల అక్రమ రవాణా వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో దుమారం రేపుతోంది.
Published Date - 02:00 PM, Sat - 6 April 24 -
Cyrus Mistry : భారతదేశపు ‘అత్యంత ధనవంతులు’.. 30 ఏళ్లలోపు బిలియనీర్లు
Cyrus Mistry: ఫోర్బ్స్(Forbes)ప్రపంచ బిలియనీర్ల జాబితా((World Billionaires)లో ముందంజలో ఉన్నారు, దివంగత సైరస్ మిస్త్రీ(Cyrus Mistry) కుమారులు జహాన్((firoz)) మరియు ఫిరోజ్ మిస్త్రీ (firoz mistry) . $9.8 బిలియన్ల మొత్తం సంపదతో, 25 మరియు 27 సంవత్సరాల వయస్సు గల ఈ సోదరులు, 2022లో కారు ప్రమాదంలో వారి తండ్రి విషాదకరమైన మరణంతో వారి అదృష్టాన్ని వారసత్వంగా పొందారు. వారి తండ్రి, టాటా సన్స్ మాజీ ఛైర్మన్, కుటుంబంలోని 18.4%లో కొంత భాగాన్ని వారికి
Published Date - 01:45 PM, Sat - 6 April 24 -
No Water No Votes : ‘నో వాటర్.. నో ఓట్’.. రాజకీయ పార్టీలకు ఆ గ్రామస్తుల వార్నింగ్
No Water No Votes : ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీలు, నాయకులు హామీల వర్షం కురిపిస్తుంటారు.
Published Date - 01:23 PM, Sat - 6 April 24 -
NIA Team : పశ్చిమబెంగాల్ కలకలం..NIA బృందంపై దాడి
NIA Team Attacked In West Bengal : పశ్చిమబెంగాల్ (West Bengal)లో జాతీయ దర్యాప్తు సంస్థ( (National Investigation Agency) (NIA) వాహనంపై దాడి జరిగింది. 2022 బాంబు పేలుడు కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్ఐఏ అధికారుల వాహనాన్ని ఓ గుంపు చట్టుముట్టి రాళ్లు రువ్వారు. దీంతో వాహనం ధ్వంసమైంది. పేలుడు కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోల్కతాకు తిరిగి వెళుతుండగా పుర్బా మేదినీపుర్ (Medinipur జిల్లాలోని భూపతినగర్(Bhupatinagar) ప్రా
Published Date - 12:19 PM, Sat - 6 April 24 -
SSC : కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీ..స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
SC JE Notification: ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) శుభవార్త చెప్పింది. కేంద్రం(center)లోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మొదట్లోనే నెలకు రూ.50 వేలు అందుకునే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. on WhatsApp. Click to Join. సెంట్రల్
Published Date - 11:39 AM, Sat - 6 April 24 -
Indian Elections : ఇండియా ఎన్నికలపై చైనా గురి.. బండారం బయటపెట్టిన మైక్రోసాఫ్ట్
Indian Elections : భారతదేశం(India)లో రాబోయే లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)ను అడ్డుకోవడానికి చైనా(China) కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించిన కంటెంట్ను ఉపయోగిస్తుందని మైక్రోసాఫ్ట్(Microsoft) విడుదల చేసిన నివేదిక తెలిపింది. మైక్రోసాఫ్ట్ “కనీసం” చైనా సోషల్ మీడియా AI- రూపొందించిన కంటెంట్ను సృష్టించి మరియు పంపిణీ చేస్తుందని “ఈ ఉన్నత స్థాయి ఎన్నికలలో వారి స్థానాలకు ప్రయోజనం చేకూరుస్తుంది”. అటువ
Published Date - 11:00 AM, Sat - 6 April 24 -
Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ వారెంట్
1997లో మధ్యప్రదేశ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును నమోదు చేశారు. ఇందులో నిందితులుగా 22 మందిని చేర్చారు. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు.
Published Date - 09:58 PM, Fri - 5 April 24 -
RBI Announces Mobile App: ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్బీఐ మొబైల్ యాప్ను ప్రకటించింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కోసం డెడికేటెడ్ మొబైల్ అప్లికేషన్ను లాంచ్ చేస్తుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు
Published Date - 04:03 PM, Fri - 5 April 24 -
Rahul Gandhi : లోక్సభ ఎన్నికల్లో సైద్ధాంతిక పోరు జరగబోతోంది
కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్సభ ఎన్నికల్లో సైద్ధాంతిక పోరు జరగబోతోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని చూస్తున్న శక్తులకు, వాటిని సమర్థించే వారికి మధ్య జరిగిన ఘర్షణగా దీన్ని రూపొందించారు.
Published Date - 03:20 PM, Fri - 5 April 24 -
Narendra Modi : వాయనాడ్లోనూ ప్రధాని మోడీ ర్యాలీ..
బీజేపీ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసింది. ఈ సారి సౌత్ స్టేట్స్లల్లో అధిక స్థానాలు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకులు దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా ప్రచారాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Published Date - 03:03 PM, Fri - 5 April 24 -
TRAI : టీఆర్పీ స్కామ్ల కట్టడికి.. ట్రాయ్ కీలక నిర్ణయం..
మీడియా ప్రపంచంలో TRP రేటింగ్లు చాలా పెద్ద విషయం, అవి తరచుగా వివాదాలకు కారణమవుతాయి. TRP అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఏదైనా ఛానెల్ లేదా ప్రోగ్రామ్ యొక్క TRP ప్రదర్శించబడే ప్రోగ్రామ్పై ఆధారపడి ఉంటుంది.
Published Date - 12:33 PM, Fri - 5 April 24 -
Congress : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కాంగ్రెస్ శుక్రవారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) 2024 లోక్సభ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
Published Date - 12:15 PM, Fri - 5 April 24 -
Hema Malini Net Worth : హేమమాలిని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
మథుర నియోజకవర్గం నుంచే బరిలోకిదిగి భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఇప్పుడు మరోసారి బరిలోకి దిగుతుంది
Published Date - 12:13 PM, Fri - 5 April 24 -
Kejriwal : కేజ్రీవాల్ను భగత్సింగ్తో పోల్చిన ఆప్.. మండిపడ్డ భగత్ సింగ్ మనవడు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను షహీద్-ఇ-ఆజం (భగత్ సింగ్)తో పోల్చడంపై భగత్ సింగ్ (Bhatath Singh) మనవడు యద్విందర్ సింగ్ (Yadvindhar Singh) అసంతృప్తి వ్యక్తం చేశారు.
Published Date - 12:08 PM, Fri - 5 April 24 -
RBI: వడ్డీ రేట్లలో నో ఛేంజ్.. వరుసగా ఏడో సారి..
సీనియర్ ఆర్థికవేత్తల అంచనాలను వమ్ము చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటు (Repo Rate)ను 6.50 శాతం వద్దనే కొనసాగించింది.
Published Date - 11:49 AM, Fri - 5 April 24 -
Heatwave: ఈ రాష్ట్రాల్లోని ప్రజలను హెచ్చరించిన భారత వాతావరణ విభాగం.. ఎందుకంటే..?
ఏప్రిల్ ప్రారంభం కాగానే వేడి పెరగడం మొదలైంది. ఇదిలా ఉండగా భారత వాతావరణ విభాగం (IMD) హీట్ వేవ్ (Heatwave) గురించి హెచ్చరిక జారీ చేసింది.
Published Date - 05:39 PM, Thu - 4 April 24 -
Tea Man : హార్డ్ కోర్ ఫ్యాన్.. ప్రధాని మోడీకి టీ ఇవ్వాలనేదే చిరకాల వాంఛ
Tea Man : అతడి పేరు అశోక్ సాహ్ని. బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న బ్రహ్మపుర నివాసి. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కరుడుగట్టిన ఫ్యాన్.
Published Date - 02:56 PM, Thu - 4 April 24 -
Shock To Chirag : చిరాగ్ పాశ్వాన్కు షాక్.. 22 మంది ‘ఇండియా’ కూటమిలోకి!
Shock To Chirag : బిహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 10:00 AM, Thu - 4 April 24 -
Rahul Gandhis Assets : రాహుల్ గాంధీకి ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా ?
Rahul Gandhis Assets : కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలలో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు.
Published Date - 09:33 AM, Thu - 4 April 24 -
Lok Sabha Elections 2024: మమతా కోటను బద్దలు కొట్టనున్న బీజేపీ
దేశంలో ఏడు దశల లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమవుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
Published Date - 06:58 PM, Wed - 3 April 24