HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Exit Polls

    Exit Polls : నో ‘ఎగ్జిట్‌ పోల్స్‌’.. ఈసీ కీలక ప్రకటన

    Exit Polls : ఎన్నికలు ముగిశాక వచ్చే ఎగ్జిట్‌ పోల్స్‌‌ గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు.

    Published Date - 08:01 AM, Sat - 30 March 24
  • Tax Terrorism

    Tax Terrorism: బీజేపీ ఐటీ నోటీసులపై దేశవ్యాప్తంగా నిరసనలు

    లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఐటీ నోటీసులు పంపింది బీజేపీ. 2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి జరిమానా, వడ్డీతో సహా రూ.1,700 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీస్ జారీ చేసింది. అయితే బీజేపీ ఇచ్చిన నోటిసులపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమన్నది.

    Published Date - 08:14 PM, Fri - 29 March 24
  • Sunita Kejriwal

    Sunita Kejriwal: సునీత కేజ్రీవాల్ గురించి ఎవరికీ తెలియని విషయాలు

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం...

    Published Date - 07:49 PM, Fri - 29 March 24
  • Rahul Gandhi Indirectly War

    Rahul Gandhi: ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా హెచ్చరించిన రాహుల్ గాంధీ

      Rahul Gandhi: కాంగ్రెస్‌(Congress) నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అధికార బీజేపీ(bjp)ని, ఆ పార్టీ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీకి రూ.1800 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు అందడంపై రాహుల్‌ గాంధీ స్పందించ

    Published Date - 06:51 PM, Fri - 29 March 24
  • Bjp

    Congress: కాంగ్రెస్ పార్టీకి నిధుల కొర‌త కాదు.. అభ్య‌ర్ధుల కొర‌తః బీజేపీ

    Loksabha Elections: కాంగ్రెస్ పార్టీ(Congress party)ని నిధుల కొర‌త వెంటాడ‌టం లేద‌ని, ఆ పార్టీకి అభ్య‌ర్ధుల కొర‌త ఉంద‌ని బీజేపీ(bjp) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షెహ‌జాద్ పూనావాలా(Shehzad Poonawalla) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసుల( IT notices) జారీపై ఆ పార్టీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నార‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తాను రాజ్యాంగానికి, దేశ చ‌ట్టాల‌కు అతీత‌మ‌ని భావిస్తోంద‌ని ఆరోపించారు. We’re now on WhatsApp. Clic

    Published Date - 06:24 PM, Fri - 29 March 24
  • We will work together to defeat Congress: HD Deve Gowda

    Deve Gowda : కాంగ్రెస్ ఓట‌మి ల‌క్ష్యంగా క‌లిసి ప‌నిచేస్తాంః హెచ్‌డీ దేవెగౌడ‌

    Loksabha Elections 2024 : క‌ర్ణాట‌క‌(Karnataka)లో మొత్తం 28 సీట్ల‌ను బీజేపీ( BJP), జేడీఎస్(JDS) కైవ‌సం చేసుకుంటాయ‌ని మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ అధ్య‌క్షుడు హెచ్‌డీ దేవెగౌడ(HD Deve Gowda) ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్(Congress) ఓట‌మి ల‌క్ష్యంగా తాము క‌లిసి ప‌నిచేస్తామ‌ని అన్నారు. బీజేపీ, జేడీఎస్ స‌మ‌న్వ‌య క‌మిటీ తొలిసారి భేటీ అయింద‌ని, నేత‌లంద‌రూ ఈ స‌మావేశానికి హాజ‌రై క‌ర్ణాట‌క‌ ప్ర‌జ‌ల‌కు సానుకూల సంకేతాలు పంపార‌

    Published Date - 05:35 PM, Fri - 29 March 24
  • PM Modi Bill Gates Meet

    PM Modi Bill Gates Meet: వ్యర్ధాలతో తయారైన ప్రధాని మోడీ జాకెట్

    ప్రధాని నరేంద్ర మోడీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మధ్య జరిగిన భేటీలో ఆసక్తికర అంశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నుండి ఆరోగ్యం, వాతావరణం మరియు రీసైక్లింగ్ వరకు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

    Published Date - 05:27 PM, Fri - 29 March 24
  • INDIA bloc in Bihar seals seat-sharing deal, RJD gets 26 seats, Congress 9

    Bihar : బీహార్‌లో సీట్ల ఒప్పందం.. ఆర్జేడీకు 26, కాంగ్రెస్‌కు 9

    INDIA Bloc Seat Sharing Bihar: బిహార్​లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం కుదిరింది. ఆర్జేడీ(RJD), కాంగ్రెస్(Congress)​తోపాటు లెఫ్ట్ పార్టీలు పోటీ చేసే స్థానాల లెక్క తేలింది. రాష్ట్రాల్లో మొత్తం 40 లోక్​సభ స్థానాలు(Lok Sabha Seats) ఉండగా, 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది. కాంగ్రెస్​ పార్టీ 9 చోట్ల, వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మిగిలిన ఐదు చోట్ల పోటీ చేయనున్నారు. Lok Sabha elections 2024 | Bihar: RJD, […]

    Published Date - 05:07 PM, Fri - 29 March 24
  • Lok Sabha Election 2024

    Lok Sabha Election 2024: సిట్టింగ్ ఎంపీలలో 44% మంది క్రిమినల్సే: ఏడీఆర్ రిపోర్ట్

    514 మంది సిట్టింగ్ ఎంపీలలో 225 మంది అంటే 44 శాతం మంది ఎంపీలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఏడీఆర్ ప్రకారం 514 మంది సిట్టింగ్ ఎంపీలలో 225 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని తెలిపింది.

    Published Date - 04:21 PM, Fri - 29 March 24
  • BJP Mandi candidate Kangana Ranaut holds roadshow

    Kangana Ranaut : జై శ్రీరామ్ నినాదాలతో కంగనా రనౌత్ రోడ్ షో

    Kangana Ranaut:లోక్‌సభ ఎన్నిక(Lok Sabha election)ల్లో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)మండి(Mandi) నుంచి బీజేపీ(bjp) తరఫున పోటీ చేస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఈరోజు ఆ నియోజక వర్గంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. జై శ్రీరామ్(Jai Sriram) నినాదాలతో ఆమెకు బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. రోడ్ షోలో కంగనా రనౌత్ మాట్లాడారు. #WATCH | Lok Sabha elections 2024 | BJP candidate from Mandi (Himachal Pradesh) and actor Kangana […]

    Published Date - 04:10 PM, Fri - 29 March 24
  • ₹2,000 notes won't be exchanged or deposited on April 1: RBI

    Rs.2,000 Notes : ఏప్రిల్ 1న రూ.2000 నోట్లు మార్చబడవు..ఎందుకంటే

    Rs.2,000 Notes: ప్ర‌స్తుతం రూ.2000 నోట్ల‌(Rs.2,000 Notes)ను కొన్ని ఆర్బీఐ కేంద్రాల వ‌ద్ద వాప‌స్ తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఏప్రిల్ ఒక‌టో తేదీ(April 1st)న ఆ స‌ర్వీసు ఉండ‌ద‌ని ఆర్బీఐ(RBI) వెల్ల‌డించింది. వార్షిక అకౌంట్స్ క్లోజింగ్ రోజు(Annual accounts closing day) కావ‌డం వ‌ల్ల ఆ రోజు రూ.2000 నోట్ల ఎక్స్ చేంజ్ కుద‌ర‌దు అని ఆర్బీఐ తెలిపింది. మ‌ళ్లీ ఆ స‌ర్వీస్ ఏప్రిల్ రెండో తేదీ నుంచి ప్రారంభంకానున్న‌ట్లు వెల్ల‌డి

    Published Date - 03:58 PM, Fri - 29 March 24
  • Mukhtar Ansari

    Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144సెక్షన్ అమలు

    Mukhtar Ansari Death : గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ మరణంతో ఉత్తర్​ప్రదేశ్(Uttar Pradesh) పోలీసులు హైఅలర్ట్‌(High alert) ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌(144 Section) విధించారు. ప్రజలు ఎక్కడా గుమికూడదని ప్రకటించారు. బందా, మౌ, గాజీపూర్‌, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించారు. అన్సారీ మృతిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసుల ఐటీ సెల్‌ గట్టి నిఘా పెట్టిం

    Published Date - 02:59 PM, Fri - 29 March 24
  • I-T serves Rs 1,700 crore tax notice to Congress

    IT Notice : కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన ఐటీ శాఖ‌

    IT Notice To Congress: ఆదాయపు పన్ను విభాగం కాంగ్రెస్​కు రూ.1700 కోట్ల పన్నుకు సంబంధించి మరోమారు నోటీసులు జారీ(Notices Issuance) చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా(Vivek Tankha) శుక్రవారం వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్‌ను ఢిల్ల

    Published Date - 02:16 PM, Fri - 29 March 24
  • ‘Kejriwal ko Ashirwad’.. Wife Sunita announces WhatsApp campaign for jailed CM

    Sunita Kejriwal : నా భ‌ర్త‌కు మ‌ద్ద‌తు ఇవ్వండి..వాట్సాప్ నెంబ‌ర్ షేర్ చేసిన కేజ్రీవాల్ భార్య

    Arvind Kejriwal: తన భర్త నిజమైన దేశభక్తుడని, కోర్టులో వాస్తవాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్(Sunita Kejriwal) అన్నారు. ఆమె శుక్రవారం కేజ్రీవాల్‌ను ఆశీర్వదించండంటూ వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈరోజు ఓ వీడియోను విడుదల చేశారు. మద్యం పాలసీ(Liquor Policy)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఈడీ కస్టడీలో ఉన్న తన

    Published Date - 01:52 PM, Fri - 29 March 24
  • Jamili elections are impossible in the country: Chidambaram

    Chidambaram : ఆర్థికరంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా బీజేపీ వాళ్లకు పట్టట్లేదుః చిదంబరం

    Chidambaram: భారత ఆర్థికరంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా బీజేపీ(bjp)వాళ్లకు పట్టట్లేదని మాజీ అర్థికశాఖ మంత్రి పి.చిదంబరం(Chidambaram) మండిపడ్డారు. 2023-24 సంవత్సరంలో భారత ఆర్థికరంగం గొప్పగా ఉందన్న నరేంద్ర మోడీ(Narendra Modi) వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్ వేదికగా ఖండించారు. విదేశీ పెట్టుబడుల్లో 31 శాతం కోత పడ్డ విషయాన్ని ప్రస్తావించారు. భారత ఆర్థికవ్యవస్థ, ప్రభుత్వ పాలసీలపై తగ్గుతున్న నమ్మకానికి ఇది కొలమానమ

    Published Date - 01:17 PM, Fri - 29 March 24
  • After US, Germany, now UN reacts to Kejriwal’s arrest.. ‘Hope everyone’s rights are protected’

    Kejriwal Arrest : కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి

    Arvind Kejriwal Arrest: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే అమెరికా(America) స్పందించగా, తాజాగా ఐక్యరాజ్య సమితి(United Nations) స్పందించింది. ఎన్నికలు జరిగే ఇండియా సహా ఇతర దేశాల్లో ప్రజల ‘రాజకీయ, పౌర హక్కులు’ రక్షించబడతాయని బలమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ ఆశ

    Published Date - 01:00 PM, Fri - 29 March 24
  • 10 Dead As Taxi Rolls Down

    Car Accident : జమ్ములో లోయలో పడిన కారు.. 10 మంది మృతి

    Jammu Kashmir Car Accident : జమ్ముకశ్మీర్ (Jammu Kashmir)రంబాన్ (Ramban) ​జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి లోయలో పడిపోయిన ఘటనలో పది మంది మృతి చెందారు. ఈ వాహనం శ్రీనగర్ నుంచి జమ్మూకి వెళ్తుండగా, బ్యాటరీ చెష్మా ప్రాంతంలో తెల్లవారుజామున 1.15 గంటలకు 300 అడుగుల లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫో

    Published Date - 11:45 AM, Fri - 29 March 24
  • Pm Narendra Modi And Bill G

    Modi Bill Gates : బిల్‌గేట్స్‌తో ప్రధాని మోడీ చాయ్‌ పే చర్చ

      PM Modi-Bill Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ గత కొద్దిరోజులుగా భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో(PM Modi-Bill Gates) సమావేశయ్యారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో బిల్‌గేట్స్‌తో ప్రధాని మోడీ చాయ్‌ పే చర్చ జరుగుతోంది. కృత్రిమ మేధ‌(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) నుంచి డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, వాతావ‌ర‌ణ మార్

    Published Date - 11:26 AM, Fri - 29 March 24
  • Strong Room

    ECI : ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వినియోగానికి ఈసీ అనుమతి

      ECI: రానున్న ఎన్నికల్లో(election)ఈవీఎంలు(EVMs), వీవీ ప్యాట్ల(VV Patla) వినియోగానికి అనుమతినిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) లాంఛనంగా ఆదేశాలు జారీ( orders Issuance) చేసింది. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈవీఎంల వినియోగానికి అనుమతించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61ఏ ప్రకారం ఓటింగ్ మెషీన్లకు అనుమతి నిచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల డిజైన్లను ఆమోదించినట్టు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర

    Published Date - 06:51 PM, Thu - 28 March 24
  • Delhi CM Arvind Kejriwal's ED Custody Extended By 4 Days Till April 1 In Liquor Policy Case

    Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు

    Arvind Kejriwal ED Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీ(Custody)ని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉండనున్నారు. కస్టడీ గడువు ముగియడంతో ఆయనను ఈడీ(ED)కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal), ఈడీ వాదనలు వినిపించాయి. ఈడీ విజ్ఞప్తి మేరకు కోర్టు ఏప్రిల్‌ ఒకటి వరకు కస్టడీని ప

    Published Date - 04:44 PM, Thu - 28 March 24
← 1 … 272 273 274 275 276 … 583 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd