India
-
Storm : తుపాను బీభత్సవం..ఐదుగురు మృతి..500 మందికి గాయాలు..
Bengal Storm: బంగాల్ జల్పాయ్గుడి జిల్లా(Bengal Jalpaigudi District)లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆకస్మిక తుపాను( storm) విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to Join. మైనాగుడీలోనూ అనేక ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల
Published Date - 02:32 PM, Mon - 1 April 24 -
RBI: ఆర్బీఐకి 90 ఏళ్లు.. ప్రత్యేక రూ. 90 నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
RBI: భారతదేశంలో అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను పర్యవేక్షించే సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర బ్యాంకు సేవలు ప్రారంభమై 90 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవాన్ని(90th Anniversary) పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) సోమవారం ప్రత్యేక నాణేన్ని(special coin) విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆ
Published Date - 01:59 PM, Mon - 1 April 24 -
Seethakka: రాష్ట్రపతి నిలబడితే.. మోడీ కూర్చుంటారా?.. ప్రధాని తీరుపై సీతక్క విమర్శ
Danasari Seethakka: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ(LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna)ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య కారణాలతో అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతే స్వయ
Published Date - 12:57 PM, Mon - 1 April 24 -
Kejriwal : 14 రోజుల జ్యుడిషయల్ కస్టడీ.. తీహార్ జైలుకు కేజ్రీవాల్
Arvind Kejriwal: మద్యం పాలసీ కేసు (Delhi Excise policy case)లో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. లిక్కర్స్కామ్లో 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ (judicial custody) విధిస్తూ సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది. Kejriwal sent to judicial custody till April 15, claims PM Modi not doing the right thing Read […]
Published Date - 12:40 PM, Mon - 1 April 24 -
China Vs Arunachal : అరుణాచల్ప్రదేశ్లోని 30 ఏరియాలకు పేర్లు పెట్టిన చైనా
China Vs Arunachal : అరుణాచల్ ప్రదేశ్పై చైనా మరోసారి విషం కక్కింది.
Published Date - 11:38 AM, Mon - 1 April 24 -
Kejriwal : నేటితో ముగియనున్న ఈడీ కస్టడీ.. నేడు కోర్టుకు కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ(ED Custody) నేటితో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో హాజరు పర్చనున్నారు. అయితే మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తున్నది. We’re now on WhatsApp. Click to Join. కాగా, మార్చి 22న కేజ్రీవాల్ను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. […]
Published Date - 10:19 AM, Mon - 1 April 24 -
Transgenders: మేము సైతం.. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న ట్రాన్స్జెండర్లు, ఎక్కడంటే
Transgenders: ఉత్తరప్రదేశ్లోని ట్రాన్స్జెండర్లు ఇప్పుడు ఓటర్ల అవగాహనను పెంచడంలో సహాయపడతారని అధికారులు తెలిపారు. వీధి నాటకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచడంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ఇందుకోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆదివారం నాడు గోండా జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా మేజిస్ట్రేట్/జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన సాంఘిక సంక్
Published Date - 09:52 AM, Mon - 1 April 24 -
Gas Price Today : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్..
19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.30.50 , 5 కేజీల FTL సిలిండర్ ధరఫై రూ.7.50 తగ్గించాయి
Published Date - 09:18 AM, Mon - 1 April 24 -
Rahul Gandhi : ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు
లోక్సభ ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’కు ప్రధాని మోదీ (Narendra Modi) ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఆదివారం ఆరోపిస్తూ, బీజేపీ తన ప్రయత్నాల్లో విజయం సాధిస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చి, ప్రజల హక్కులు హరించబడతాయని అన్నారు. రాంలీలా మైదాన్లో జరిగిన ఇండియా బ్లాక్ 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది సాధారణ ఎన్నికలు కాదని, దేశ ప్రజాస్వా
Published Date - 10:03 PM, Sun - 31 March 24 -
Priyanka Gandhi : అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను విడుదల చేయండి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemanth Soren)లను తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్తో సహా కాంగ్రెస్ (Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) ఆదివారం రాంలీలా మైదాన్లో జరిగిన ర్యాలీలో భారత కూటమి తరఫున ఐదు డిమాండ్లను ముందుకు తెచ్చారు. "ఎన్నికల ప్రక్రియలో ఒక స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్ అవసరం" అని నొక్కిచెప్పాలని ఆమె డి
Published Date - 08:17 PM, Sun - 31 March 24 -
Narendra Modi : అవినీతిపరులపై చర్యలు ఆగవు
అవినీతిపరులపై చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగవని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం అన్నారు. “ఈ ఎన్నికలు కేవలం ఎన్నికలు కాదు - అవినీతిపరులపై యుద్ధం. అవినీతిని అంతం చేయాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఈ రోజు ఢిల్లీలో కలిసిన వారు నేను భయపడతానని అనుకుంటున్నారు కానీ నా కుటుంబం నా దేశం మరియు నన్ను ఏదీ అడ్డుకోలేదు” అని ప్రధాని మోదీ అన్నారు.
Published Date - 06:59 PM, Sun - 31 March 24 -
Narendra Modi : ప్రధాని మోడీని అభినందించిన స్టార్టప్ ఫౌండర్స్
సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించడానికి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) ప్రయోజనాలను మారుమూల గ్రామాలకు విస్తరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) చేస్తున్న ప్రయత్నాలను స్వదేశీ AI , టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులు శనివారం అభినందించారు. AI- ఆధారిత వీడియో క్రియేషన్ ప్లాట్ఫారమ్ ఇన్వీడియో యొక్క CEO సంకేత్ షా మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో, డ
Published Date - 09:08 PM, Sat - 30 March 24 -
Lemon Price Hike: క్షీణించిన నిమ్మ, రూ.10 కి చేరిన నిమ్మ ధరలు
వేసవి తాపం పెరిగిపోవడంతో ఆ ప్రభావం నిమ్మకాయల ధరలపై పడింది. కొద్దిరోజులుగా అరడజను నిమ్మ ధర రూ.20 నుంచి రూ.40కి ఎగబాకగా, ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ రూ.10 పలుకుతుంది
Published Date - 06:56 PM, Sat - 30 March 24 -
BJP: బీజేపీ మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన జేపీ నడ్డా
BJP: ఈసారి లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha elections) 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న బీజేపీ(bjp) తమ మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా శనివారం మేనిఫెస్టో కమిటీ(Manifesto Committee)ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కన్వీనర్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో-కన్వీనర్
Published Date - 05:16 PM, Sat - 30 March 24 -
Anubhav Mohanty : ఒడిశాలో బీజేడీకి షాక్.. సిట్టింగ్ ఎంపీరాజీనామా
Anubhav Mohanty : ఒడిశా(Odisha) రాష్ట్రంలో అధికార బీజేడీ(BJD)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ(Sitting MP), సీనియర్ నేత అనుభవ్ మొహంతి(Anubhav Mohanty) బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా(resignation) చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఒడిశా ముఖ్యమంత్రి(Odisha CM), బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్(Naveen Patnaik)కు పంపించారు. We’re now on WhatsApp. Click to Join. ఇన్నేళ్లుగా తనకు ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు న
Published Date - 04:30 PM, Sat - 30 March 24 -
USSD : యూఎస్ఎస్డీ కాల్ ఫార్వర్డింగ్ను ఆపేయండి.. టెలికాం కంపెనీలకు ఆర్డర్
USSD : టెలికాం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ టెలీ కమ్యూనికేషన్స్ విభాగం కీలక సూచనలు చేసింది.
Published Date - 04:04 PM, Sat - 30 March 24 -
Freshers Hiring : టీసీఎస్లో ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ షురూ.. వివరాలివీ
Freshers Hiring : బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్ పూర్తి చేశారా ? దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగం పొందే అవకాశమిది.
Published Date - 03:13 PM, Sat - 30 March 24 -
No Holiday : ఈ సండే రోజు వర్కింగ్ డే.. ఏప్రిల్ 1 నుంచి ఈ-ఇన్సూరెన్స్
No Holiday : సాధారణంగా శని, ఆదివారాల్లో ఎల్ఐసీ ఆఫీసులకు సెలవు.
Published Date - 01:14 PM, Sat - 30 March 24 -
Delhi Liquor Case : ఢిల్లీ మద్యం పాలసీ కేసు..మరో మంత్రికి ఈడీ నోటీసులు
Delhi Liquor Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Case) ఆప్ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్ కేబినెట్లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్ గెహ్లాట్కు (Kailash Gahlot) నోటీసులు పంపింది. శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. Enforcement Directorate has issued summons to Delhi Minister Kailash Gahlot […]
Published Date - 11:52 AM, Sat - 30 March 24 -
Bharat Ratna For PV: పీవీకి భారతరత్న.. అందుకున్న కుటుంబ సభ్యులు, వీడియో..!
రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు (Bharat Ratna For PV) తరపున ఆయన కుమారుడు ప్రభాకరరావు… రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.
Published Date - 11:47 AM, Sat - 30 March 24