India
-
Lok Sabha Elections: 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. పలు సంస్థలకు సెలవులు
శుక్రవారం (ఏప్రిల్ 19, 2024) లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మొదటి దశ 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ 102 సీట్లు 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి.
Date : 19-04-2024 - 9:00 IST -
Voter Slip Download: పోలింగ్ బూత్కు వెళ్లే ముందు ఓటర్ స్లిప్ను ఆన్ లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు..?
లోక్సభ ఎన్నికలు 2024లో ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు వెళ్లే ముందు స్లిప్ సులభంగా పొందవచ్చు.
Date : 19-04-2024 - 7:05 IST -
Elections Phase 1: సర్వం సిద్ధం.. నేడు మొదట దశ పోలింగ్, ఎండ దెబ్బ తగలకుండా ఈసీ సూచనలు..!
దేశంలో ఒకవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి తీవ్ర రాజకీయ కార్యకలాపాలు జరుగుతుండగా, మరోవైపు వేడి వేడిగా ఉంది.
Date : 19-04-2024 - 6:15 IST -
Chhattisgarh Encounter : కంకేర్ ఎన్ కౌంటర్ లో మరణించిన మావోలు వీరే…
ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత, సీనియర్ శంకర్ రావు (Shankar Rao)తో సహా 26 మంది మావోయిస్టులు మృతిచెందారు
Date : 18-04-2024 - 11:38 IST -
Kejriwal: జైలులో స్వీట్లు, మామిడిపండ్లు తెగ తినేస్తున్న కేజ్రీవాల్.. ఎందుకో చెప్పిన ఈడీ !
Arvind Kejriwal: అవినీతి ఆరోపణలపై గత నెలలో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ వైద్యుడిని సంప్రదించాలని చేసిన అభ్యర్థనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది. కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ విమర్శంచింది. వాటి వల్ల బ్లడ్ షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది క
Date : 18-04-2024 - 4:24 IST -
VVPAT: వీవీప్యాట్ కేసు పై విచారణ .. ఎన్నికల ప్రక్రియలో పవిత్రత ఉండాలిః సుప్రీంకోర్టు
VVPAT Case: దేశంలో మొదటి విడత సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియలో పవిత్రత ఉండాలి, స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా అనుసరించే చర్యలను వివరంగా వివరించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతూ సుప్రీంకోర్టు ఈరోజు భారత ఎన్నికల సంఘానికి తెలిపింది. “ఇది (ఒక) ఎన్నికల ప్రక్రియ. పవిత్రత ఉండాలి. ఆశించినది జరగడం లేదని ఎవరూ భయపడవ
Date : 18-04-2024 - 1:47 IST -
Naxalites Vs Polling Station : ఏకంగా పోలింగ్ బూత్లోకి వెళ్లి మావోయిస్టుల వార్నింగ్ !
Naxalites Vs Polling Station : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు.
Date : 18-04-2024 - 1:04 IST -
Rama Navami: రామనవమి వేడుకలో హింసాత్మక ఘటన.. 20 మందికి గాయాలు
Sri Rama Navami: పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ముర్షిదాబా(Murshidabad)లోని రెజీనగర్ ప్రాంతంలో రామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శోభాయాత్ర(Shobhayatra) నిర్వహిస్తున్న వారిపై పలువురు రాళ్లదాడి(Stone pelting)చేశారు. దీంతో దాదాపు 20 మంది గాయపడ్డారు. మరియు ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. కాగా, ఊరేగింపు ముగిసే సమయానికి క్రూడ్ బాంబు పేలినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పోలీసులు ధృవీకరించలేదు. We
Date : 18-04-2024 - 11:09 IST -
Elections 2024: రేపే మొదటి దశ పోలింగ్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది..?
2024 లోక్సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు, శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీని ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది.
Date : 18-04-2024 - 11:00 IST -
Election Notification: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!
లోక్సభ నాలుగో దశ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Date : 18-04-2024 - 9:06 IST -
ED – 10 Years : మోడీ హయాంలో ఈడీ దూకుడు.. పదేళ్ల లెక్కలివీ..
ED - 10 Years : ఇటీవల కాలంలో వార్తల్లో ఎక్కడ చూసినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురించే కనిపిస్తోంది.
Date : 18-04-2024 - 8:44 IST -
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఒకే యాప్లో అన్ని రకాల రైల్వే సేవలు..!
భారతదేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్ జరగనుంది. దీనికి ముందు రైల్వేకు సంబంధించి ఓ శుభవార్త బయటకు వస్తోంది.
Date : 18-04-2024 - 8:00 IST -
CM Revanth Reddy : కాబోయే ప్రధాని రాహుల్ గాంధే.. అనుమానం అక్కర్లేదు..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నేడు ఆయన కేరళలోని వాయనాడ్లో పర్యటించారు.
Date : 17-04-2024 - 11:18 IST -
CM Revanth Reddy : కాంగ్రెస్ జాతీయ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా రేవంత్ ను వాడుకోవాలని కాంగ్రెస్ ఫిక్స్ అయ్యింది
Date : 17-04-2024 - 8:47 IST -
TMC Manifesto 2024 : టీఎంసీ మేనిఫెస్టో రిలీజ్
మేనిఫెస్టో లో ప్రధానంగా పేద కుటుంబాలకు ఏటా పది ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, ప్రతి నెలా ఐదు కిలోల ఉచిత రేషన్, రైతులకు కనీస మద్దతు ధర వంటి కీలక హామీలను ప్రకటించింది
Date : 17-04-2024 - 8:29 IST -
Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్స్ ఇండియాలో అతిపెద్ద స్కామ్ : రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఎలక్టోరల్ బాండ్లను “అతిపెద్ద దోపిడీ కుంభకోణం”గా అభివర్ణించారు. బెదిరింపుల ద్వారా ప్రధానంగా కంపెనీలను లొంగదీసుకొని విరాళాలు సేకరించబడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) డబ్బు లూటీ చేసిందని ఆరోపించారు. చిల్లర గూండాలు డబ్బు దోచుకోవడంలో నిమగ్నమై ఉంటారని, సాధారణ భాషలో దీనిని దోపిడీ అని పిలుస్తారు ర
Date : 17-04-2024 - 5:40 IST -
PM Modi: కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయలేనిది బీజేపీ పదేళ్లలో చేసింది : పీఎం మోడీ
PM Modi: కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయలేనిది పదేళ్లలో చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్బరీలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ కేవలం కాంగ్రెస్ ఇచ్చిన ఈశాన్య ప్రాంతాలను బీజేపీ అవకాశాల మూలంగా మార్చుకుందని అన్నారు. కాంగ్రెస్ వేర్పాటువాదానికి ఆజ్యం పోసిందని, శాంతి, అభివృద్ధి, భద్రత కోసం తాను కృషి చేశా
Date : 17-04-2024 - 5:28 IST -
Women Candidates In Lok Sabha: ఏ పార్టీ ఎక్కువ మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది..? బీజేపీ, కాంగ్రెస్ ఎంతమందికి ఛాన్స్ ఇచ్చారంటే..?
మహిళా ఓటర్ల అవగాహన, గత కొన్నేళ్లుగా పంచాయతీ ఎన్నికల నుంచి లోక్సభ ఎన్నికల వరకు మహిళలు తమ ఆసక్తిని కనబరుస్తూ పోలింగ్ బూత్కు చేరుకుని తమ ఓటును వినియోగించుకోవడం గత కొన్నేళ్లుగా కనిపిస్తోంది.
Date : 17-04-2024 - 1:30 IST -
Aap Ka Ram Rajya : ‘ఆప్ కా రామ్ రాజ్య’ విడుదలైంది.. ఏమిటో తెలుసా ?
Aap Ka Ram Rajya : ఎన్నికల వేళ శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 17-04-2024 - 1:25 IST -
Kejriwal :డాక్టర్తో వీడియో కన్సల్టేషన్.. కోర్టు అనుమతి కోరిన కేజ్రీవాల్
దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలులో ఉన్నారు.
Date : 16-04-2024 - 9:11 IST