India
-
Remal Cyclone : బెంగాల్లో తీరం దాటిన రెమాల్ తుఫాను.. ఏమైందంటే..
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బంగ్లాదేశ్, బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటింది.
Date : 27-05-2024 - 7:48 IST -
Anurag Thakur: అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది : అనురాగ్ ఠాగూర్
Anurag Thakur: అగ్నిపథ్ పథకంపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ దేశ యువతను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర సమాచార, ప్రసార, యువజన, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జూన్ 1న ఎన్నికలు జరగనున్న హమీర్పూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ 100 శాతం ఉపాధి హామీ పథకం గురించి అబద్ధాలు చెప్పి ప్రతి కాంగ్రెస్ నాయకుడు యువతను తప్పుదోవ పట్టిస్తు
Date : 26-05-2024 - 7:54 IST -
Rajkot Game Zone Fire: రాజ్కోట్ అగ్నిప్రమాదంపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం
రాజ్కోట్ అగ్నిప్రమాదం కేసు ఇప్పుడు గుజరాత్ హైకోర్టుకు చేరుకుంది. ఈ అంశంపై గుజరాత్ హైకోర్టులో రేపు అంటే సోమవారం విచారణ జరగనుంది. రాష్ట్రంలో గేమ్ జోన్లపై హైకోర్టు రేపు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
Date : 26-05-2024 - 3:19 IST -
Swati Maliwal : అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి : స్వాతి మలివాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Date : 26-05-2024 - 3:12 IST -
IT Raids : నగల దుకాణంపై ఐటీ రైడ్స్.. రూ.116 కోట్ల విలువైన ఆస్తులు సీజ్
ఓ జ్యువెల్లర్స్ దుకాణంపై, ఆ దుకాణం యజమాని కార్యాలయంపై ఆదాయపు పన్నుల శాఖ జరిపిన రైడ్స్ కలకలం రేపాయి.
Date : 26-05-2024 - 2:35 IST -
Rahul Gandhi: మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ షేర్లు పెరుగుతాయి: రాహుల్ గాంధీ
ఆరో దశకు పోలింగ్ ముగియడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ కంపెనీల షేర్లు పెరుగుతాయని ఎద్దేవా చేశారు
Date : 26-05-2024 - 1:47 IST -
Heat Wave : వామ్మో.. అక్కడ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
రాజస్థాన్లోని ఫలోడిలో శనివారం దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.శనివారం రాజస్థాన్లో 48.9 డిగ్రీల సెల్సియస్తో జైసల్మేర్ రెండవ అత్యంత వేడిగా ఉన్న ప్రదేశంగా ఉంది,
Date : 26-05-2024 - 11:32 IST -
Hanuman Statue: అయోధ్య రామమందిరంలో హనుమంతుడి విగ్రహం ధ్వంసం.. కారణమిదే..?
Hanuman Statue:అయోధ్య శ్రీరామ మందిరం ప్రవేశానికి ముందు నాట్య మండపం దగ్గర ఉంచిన హనుమంతుడి విగ్రహం (Hanuman Statue) విరిగిపోయింది. గురువారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన రామభక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చూసిన శ్రీ రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ సంఘటనను గుర్తించి ఆలయంలో అమర్చిన అన్ని సీసీ కెమెరాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఆలయంలో ఉ
Date : 26-05-2024 - 11:30 IST -
Game Zone Fire Accident: గేమ్ జోన్ అగ్నిప్రమాదంలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..!
Game Zone Fire Accident: గుజరాత్లోని రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాదం (Game Zone Fire Accident)లో 12 మంది పిల్లలతో సహా 28 మంది సజీవదహనమయ్యారు. ఈ కారణంగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల పేర్లు యువరాజ్ సింగ్ సోలంకి, నితిన్ జైన్. యువరాజ్ గేమ్ జోన్ యజమాని, నితిన్ మేనేజర్. అతను ప్రజల ప్రాణాలను రక్షించే బదులు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడు. యువరాజ్ గేమ్
Date : 26-05-2024 - 10:31 IST -
UIDAI : జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది
జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారాన్ని UIDAI ఖండించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్డేట్ చేసుకోని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Date : 26-05-2024 - 10:27 IST -
6 Babies Died : పిల్లల ఆస్పత్రిలో అగ్నికీలలు.. ఆరుగురు శిశువులు మృతి.. ఐదుగురు సీరియస్
వివేక్ విహార్లోని బేబీ కేర్ ఆస్పత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు.
Date : 26-05-2024 - 8:48 IST -
Pan – Aadhaar : ‘పాన్-ఆధార్’ మే 31లోగా లింక్ చేసుకోండి.. లేదంటే డబుల్ పెనాల్టీ
మీరు పాన్-ఆధార్ లింక్ చేశారా ? చేస్తే ఓకే.. చేయని వాళ్లు కనీసం ఇప్పటికైనా అలర్ట్ కావాలి.
Date : 26-05-2024 - 8:09 IST -
Cyclone Remal: దూసుకొస్తున్న రెమాల్ తుఫాను.. రైళ్లు, విమానాలు రద్దు..!
Cyclone Remal: బంగాళాఖాతంలో ఏర్పడిన పీడనం వాయుగుండంగా మారింది. సైక్లోనిక్ తుఫాను రెమాల్ (Cyclone Remal) ప్రస్తుతం సాగర్ ద్వీపానికి 350 కి.మీ దూరంలో ఉంది. రెమాల్ తుఫాను కారణంగా కోల్కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 9 గంటల వరకు విమాన సర్వీసులు మూసివేయనున్నారు. దీనితో పాటు తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే డజన్ల కొద్దీ రైళ్లు రద్దు చేయబడ్డాయి. పశ్చిమ బెంగాల్లో
Date : 26-05-2024 - 5:30 IST -
Rajkot Fire Tragedy: రాజ్కోట్ అగ్నిప్రమాదంపై మోడీ దిగ్బ్రాంతి, మృతుల కుటుంబాలకు 4 లక్షలు
గుజరాత్లో టీఆర్పీ గేమింగ్ జోన్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ లో పోస్ట్ చేస్తూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు
Date : 26-05-2024 - 12:27 IST -
Sixth Phase Polling : ఆరో విడత పోలింగ్ 59.05 శాతమే.. బెంగాల్, కశ్మీర్లలో హింసాత్మక ఘటనలు
దేశంలో సార్వత్రిక ఎన్నికలో భాగంగా ఆరో విడత పోలింగ్ ముగిసింది.
Date : 25-05-2024 - 8:52 IST -
Kejwiral : కేజ్రీవాల్ కోసం పాక్ నాయకులు పోస్ట్.. బీజేపీ ఆగ్రహం…!
ఎనిమిది రాష్ట్రాలు, యూటీలలో జరుగుతున్న ఆరవ దశ లోక్సభ ఎన్నికల మధ్య, పాకిస్థాన్ రాజకీయ నాయకుడు ఫవాద్ చౌదరి శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సందేశాన్ని పోస్ట్ చేసిన తర్వాత నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు.
Date : 25-05-2024 - 8:15 IST -
Lok Sabha Polls : ఐదు విడతల్లో పోలైన ఓట్ల చిట్టా ఇదిగో
లోక్సభ ఎన్నికల ఘట్టానికి సంబంధించిన కీలక సమాచారం బయటికి వచ్చింది.
Date : 25-05-2024 - 8:14 IST -
Narendra Modi : కాంగ్రెస్ పాలనలు ఈ ప్రాంతాన్ని శిథిలావస్థలో ఉంచాయి
యూపీలోని శనివారం ఘాజీపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, స్వాతంత్య్ర సమరయోధుల భూమికి INDI కూటమి ద్రోహం చేసిందని ఆరోపించారు, ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న మాఫియాకు వరుసగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల పాలన కారణమని ఆరోపించారు.
Date : 25-05-2024 - 7:37 IST -
Madhya Pradesh: వాయిస్ యాప్ ద్వారా మోసం.. ఏడుగురు గిరిజన బాలికలపై అత్యాచారం
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఏడుగురు గిరిజన బాలికలను 30 ఏళ్ల వ్యక్తి ప్రలోభపెట్టి, అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాయిస్ చేంజ్ యాప్ను ఉపయోగించి మహిళా కళాశాల ప్రొఫెసర్గా నమ్మించి, సదరు గిరిజన బాలికలను లొంగదీసుకున్న ఘటన
Date : 25-05-2024 - 5:19 IST -
Lok Sabha Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఓటు వేశారు. వీరితో పాటు ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు పలువురు వీవీఐపీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Date : 25-05-2024 - 1:44 IST