PM Modi : సాహిబ్ గురుద్వారాలో ప్రార్థనలు..లంగర్ సర్వ్ చేసిన ప్రధాని మోడీ
- By Latha Suma Published Date - 12:34 PM, Mon - 13 May 24
![PM Modi : సాహిబ్ గురుద్వారాలో ప్రార్థనలు..లంగర్ సర్వ్ చేసిన ప్రధాని మోడీ](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/111-1.jpg)
Prime Minister Modi: పాట్నా నగరంలోని తఖత్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాను ప్రధాని మోడీ సందర్శించారు. అనంతరం పట్నా సాహిబ్ గురుద్వారాలో మోడీ ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆయన వంటశాలకు వెళ్లారు. ఆ తర్వాత లంగర్ సర్వ్ చేశారు. ప్రధాని రాక సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, 18వ శతాబ్ధంలో మహారాజా రంజిత్ సింగ్ .. తాకత్ శ్రీ హరిమందర్ జీ గురుద్వారాను నిర్మించారు. గురుగోబింద్ పుట్టిన ఊరు ఇదే. సిక్కు గురువుల్లో ఈయన పదో వ్యక్తి. పాట్నాలో ఆయన 1666లో జన్మించారు. గురుగోబింద్ తన తొలి రోజులను ఇక్కగే గడిపారు. ఆ తర్వాత ఆయన ఆనంద్పుర్ సాహిబ్కు వెళ్లారు.
सतगुरु की सेवा सफल है, जे को करे चित लाए…
पटना साहिब गुरूद्वारा में आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने लंगर परोसकर सेवा की। pic.twitter.com/L4t5eFQGdQ
— BJP Bihar (@BJP4Bihar) May 13, 2024
We’re now on WhatsApp. Click to Join.
గురు గోవింద్ సింగ్, పదవ సిక్కు గురువు, 1666లో పాట్నాలో జన్మించారు. ఆనంద్పూర్ సాహిబ్కు వెళ్లడానికి ముందు అతను తన ప్రారంభ సంవత్సరాలను కూడా ఇక్కడే గడిపాడు. రాష్ట్ర రాజధానిలో రోడ్షో నిర్వహించిన ఒక రోజు తర్వాత ప్రధానమంత్రి శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ను సందర్శించారు.
Read Also: NTR Shirt Colour: వైసీపీ పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం.. చొక్కా వైరల్
కాగా, గురుద్వారా పాట్నా సాహిబ్ సందర్శనకు ముందు, ప్రధాని మోడీ పాట్నాలో సీఎం నితీష్ కుమార్ మరియు బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్తో కలిసి గ్రాండ్ రోడ్షో నిర్వహించారు. అంతేకాక సోమవారం హాజీపూర్, ముజఫర్పూర్ మరియు సరన్లలో ఎన్డిఎ అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ర్యాలీలలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![NEET : నీట్ పేపర్ లీక్ ఘటన..కీలక సూత్రధారి అరెస్టు..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/NEET-paper-leak-incident.k.jpg)
NEET : నీట్ పేపర్ లీక్ ఘటన..కీలక సూత్రధారి అరెస్టు..!
రాజేశ్ రంజన్ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాసి చింటూ మొబైల్కు పంపాడు.