Maharashtra New CM : మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్నాథ్షిండే
శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
Manipur Landslide:మణిపూర్లో విరిగిపడ్డ కొండచరియలు, 7గురు మృతి, 45 మంది గల్లంతు
మణిపూర్లోని నోని జిల్లాలో తుపుల్ రైల్వే నిర్మాణ శిబిరం వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఏడుగురు మరణించారు.
Published Date - 03:54 PM, Thu - 30 June 22 -
Coronavirus: దేశంలో 18 వేలు దాటిన కరోనా కేసులు!
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
Published Date - 01:01 PM, Thu - 30 June 22 -
Maharashtra Politics: మహా సంక్షోభానికి తెర, సీఎంగా ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంగా షిండే
మహా రాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. అందుకోసం ఆ రాష్ట్ర రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్లను చేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి శుక్రవారంతో. తెరపడను�
Published Date - 12:03 PM, Thu - 30 June 22 -
Maharashtra : మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు… సీఎంగా ఫడ్నవీస్..?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే వైదొలగడంతో బీజేపీ శిబిరంలో సంబరాలు మొదలైయ్యాయి. ముంబైలోని తాజ్ హోటల్ వద్ద బీజేపీ నేతలు స్వీట్లు పంచుతూ, నినాదాలు చేస్తూ కనిపించారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలి�
Published Date - 09:27 AM, Thu - 30 June 22 -
Uddhav Thackeray Resigns: బలపరీక్షకు ముందే సీఎం పదివికి ఉద్ధవ్ థాకరే రాజీనామా!
తాజాగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపుకు సమయం ఆసన్నమయింది.
Published Date - 10:05 PM, Wed - 29 June 22 -
ISRO: రేపు సింగపూర్ ఉపగ్రహాలు ప్రయోగించనున్న ఇస్రో.. “న్యూ స్పేస్ ఇండియా” కమర్షియల్ మిషన్!
అంతరిక్ష రంగంలో ఇస్రో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించే వారధిగానూ మారి ప్రభుత్వానికి కాసులు పండిస్తోంది. సింగపూర్ కు చెందిన మూడు ఉపగ్రహాలను గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ను�
Published Date - 09:00 PM, Wed - 29 June 22 -
Telangana Politics: తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ షురూ!
ఇతర పార్టీల లీడర్లు త్వరలో బీజేపీలో చేరబోతున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా, నిరుత్సాహంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బుధవారం
Published Date - 08:45 PM, Wed - 29 June 22 -
Eknath Shinde: గురువారం ముంబై రానున్న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే.. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైందా?
మహారాష్ట్ర రాజకీయం క్షణక్షణానికి మారుతోంది. శివసేన రెబల్ నేత..
Published Date - 11:07 AM, Wed - 29 June 22 -
GST: ప్యాక్ చేసి లేబుల్ వేసిన మాంసం, పన్నీర్, చేపలు, తేనె, పెరుగుపై జీఎస్టీ, రూ.1000లోపు హోటల్ రూములపైనా…
అసలే ధరలు పెరిగి పూట గడవడమే కష్టంగా మారుతున్న రోజులివి. అలాంటిది ఇప్పుడు మధ్యతరగతిపై మళ్లీ భారాన్ని మోపింది కేంద్రం.
Published Date - 10:09 AM, Wed - 29 June 22 -
Agastya Jaiswal : ఇంటర్ రెండు విభాగాల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్ కుర్రాడు
హైదరాబాద్: బైపీసీ, సీఈసీ రెండు విభాగాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన భారతదేశంలో మొదటి విద్యార్థిగా హైదరాబాద్ కుర్రాడు అగస్త్య జైస్వాల్ నిలిచాడు. మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో అగస్త్య జైస్వాల్ బైపిస�
Published Date - 08:52 AM, Wed - 29 June 22 -
Cars Safety: 2023 ఏప్రిల్ 1 నుంచి కార్లకు సేఫ్టీ రేటింగ్.. ఎందుకు.. ఎలా ?
కార్లకు కూడా త్వరలో స్టార్ రేటింగ్ ఇవ్వబోతున్నారు. ఈ రేటింగ్ పూర్తిగా " సేఫ్టీ" ని ప్రామాణికంగా తీసుకొని ఇచ్చేది.
Published Date - 05:40 AM, Wed - 29 June 22 -
Cylinder Price : వినియోగదారులకు గ్యాస్ మంట…నేటి నుంచి పెరిగిన సిలిండర్ ధరలు…!!
దేశంలో ఏర్పడిన ద్రవ్యోల్బణం, ఆర్థికపరిస్థితుల కారణంగా ప్రధాన వస్తువలపై ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోలు, డీజీల్ ధరలతోపాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి.
Published Date - 08:47 PM, Tue - 28 June 22 -
Udaipur Beheading : సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతు పలికాడని తల నరికివేత..!!
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన కామెంట్స్ తాలూకు ప్రకంపనలు ఇంకా ముగిసిపోలేదు. ఈ క్రమంలో రాజస్థాన్ లో దారుణ సంఘటన జరిగింది.
Published Date - 08:29 PM, Tue - 28 June 22 -
PM Modi: జర్మనీ పర్యటన ముగించుకున్న నరేంద్ర మోదీ!
జర్మనీ పర్యటన ముగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు బయలు దేరి వెళ్లారు.
Published Date - 07:18 PM, Tue - 28 June 22 -
Pallonji Mistry : బిజినెస్ `టైకూన్` పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్, బిలియనీర్ పారిశ్రామికవేత్త పల్లోంజీ మిస్త్రీ ముంబైలో కన్నుమూసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దక్షిణ ముంబై నివాసంలో నిద్రపోతున్నాడని అధికారులు తెలిపారు. అతని వయసు 93. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ �
Published Date - 03:30 PM, Tue - 28 June 22