India
-
Sleep : నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం..రాత్రంతా ప్రశ్నించడం సరికాదుః బాంబే హైకోర్టు
Right To Sleep: మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఒక సీనియర్ సిటిజన్ను విచారణ పేరుతో రాత్రంతా ప్రశ్నించడం సరికాదంటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులను బాంబే హైకోర్టు(Bombay High Court)మందలించింది. ఈ మేరకు నిలదీస్తూ.. నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం, దానిని ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు సోమవారం తెలిపింది. We’re now on WhatsApp. Click to Join. ఈ పిటిషన్ న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే మరియు మంజు
Published Date - 03:07 PM, Tue - 16 April 24 -
Seema : కోర్టుకెక్కిన మొదటి భర్త.. పాక్ వనిత సీమా హైదర్కు సమన్లు
Seema Haider: గత ఏడాది తన ప్రేమికుడి కోసం అక్రమంగా భారత్కు వచ్చిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్కు నోయిడాలోని ఫ్యామిలీ కోర్టు(Noida Family Court) సమన్లు(summons) జారీ చేసింది. సీమా హైదర్ గత ఏడాది మేలో తన నలుగురు మైనర్ పిల్లలతో కలిసి భారత్లోకి చొరబడి నోయిడా వ్యక్తి సచిన్ మీనాను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి చెల్లుబాటు కాదంటూ ఆమె మొదటి భర్త గులాం హైదర్ ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని నోయిడ
Published Date - 02:13 PM, Tue - 16 April 24 -
Kejriwal: “నా పేరు అరవింద్ కేజ్రీవాల్..కానీ నేను ఉగ్రవాదిని కాదు..తీహార్ జైలు నుండి సందేశం
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh) మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ “దేశం కోసం మరియు ఢిల్లీ ప్రజల కోసం కొడుకు మరియు సోదరుడిలా” పని చేశారని తీహార్ జైలు నుండి ఒక సందేశం పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆ సందేశాన్ని చదివి వినిపించారు. “నా పేరు అరవింద్ కేజ్రీవాల్..కానీ నేను ఉగ్రవాదిని కాదు..అని కేజ్రీవాల్ సందేశం ప
Published Date - 01:40 PM, Tue - 16 April 24 -
Baba Ramdev : బాబా రామ్దేవ్కు మరోసారి సుప్రీంకోర్టు చీవాట్లు
Baba Ramdev: బాబా రామ్దేవ్ తన బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు కోర్టు ధిక్కార చర్యలను ఎందుకు ప్రారంభించకూడదో స్వయంగా మాట్లాడాలని బాబా రామ్దేవ్ను సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం ప్రశ్నించింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్లో నయం చేయలేని వ్యాధులుగా జాబితా చేయబడిన వ్యాధులకు నివారణ ప్రకటనల కోసం కోర్టు అతన్ని లాగింది. రామ్దేవ్ గత ట్రాక్ రికార్డ్ను బట్టి చూస్త
Published Date - 01:07 PM, Tue - 16 April 24 -
Indian Railways : భారతీయ రైల్వేకు పునాది పడింది ఈరోజే..
1853 ఏప్రిల్ 16న నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలోని బోరీ బందర్ నుంచి థానే మధ్య తొలి ప్యాసింజర్ రైలును ప్రారంభించింది
Published Date - 11:18 AM, Tue - 16 April 24 -
Ayodhya: అయోధ్య భక్తులు అలర్ట్.. శ్రీరామ నవమి సందర్భంగా పలు పూజలు రద్దు
Ayodhya: అయోధ్యలోని రామాలయం బుధవారం వేకువజామున 3.30 గంటలకు మంగళ హారతి నుండి రాత్రి 11 గంటల వరకు 19 గంటల పాటు తెరిచి ఉంటుంది. స్వామికి నైవేద్యాల సమయంలో ఐదు నిమిషాల పాటు ఆలయ తెరలు తీయబడుతాయి. శ్రీరామనవమి సందర్భంగా, ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత అయోధ్యలో జరిగే తొలి రామనవమికి భక్తులు భారీగా తరలిరానున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 19 తర్వాతే అయోధ్యను సందర్శించి రామ్ లల్
Published Date - 09:37 AM, Tue - 16 April 24 -
Bus Falls Off Flyover : ఫ్లైఓవర్ నుంచి పడిపోయిన బస్సు.. ఐదుగురి మృతి, 40 మందికి గాయాలు
Bus Falls Off Flyover : ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు.
Published Date - 08:11 AM, Tue - 16 April 24 -
Narendra Modi : కేరళలో పేదలను దోచుకుంటున్నారు
కేరళలోని వివిధ వేదికలపై ఒకే రోజు రెండోసారి ముఖ్యమంత్రి పినరయి విజయన్, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఎం) పేదలను దోచుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.
Published Date - 10:08 PM, Mon - 15 April 24 -
Delhi Liquor Case: ఈడీ దూకుడు.. గోవా డొంక కదులుతుంది
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఈడీ అధికారులు కేసును సుమోటుగా తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తాజాగా మరో కీలక నేత అరెస్ట్ అయ్యాడు.
Published Date - 06:39 PM, Mon - 15 April 24 -
Mann: క్రిమినల్స్కు దక్కే సౌకర్యాలు కూడా కేజ్రీవాల్కి ఇవ్వడం లేదు: పంజాబ్ సీఎం
Bhagwant Singh Mann: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో (Tihar Jail) ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని (Treated Like Terrorist) పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) అన్నారు. ఇవాళ తీహార్ జైల్లో ఉన్న కేజ్రీని ఆయన కలిశారు. ఒక గ్లాస్ వాల్ గుండా ఫోన్లో కేజ్రీతో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరు ఫోన్లో […]
Published Date - 04:59 PM, Mon - 15 April 24 -
Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ఏప్రిల్ 23 వరకు పొడగింపు
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఊరట దక్కలేదు. ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీల్యాండరింగ్ కేసు(money laundering case)లో ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీ(Judicial Custody)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కస్టడీని ఏప్రిల్ 23వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు తెలిపింది. స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఈ కేసులో ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 23వ తేదీన కేజ
Published Date - 03:51 PM, Mon - 15 April 24 -
Rs 4650 Crore Seized : సరికొత్త రికార్డ్.. రూ.4,650 కోట్లు సీజ్ చేసిన ఈసీ
Rs 4650 Crore Seized : లోక్ సభ ఎన్నికల టైంలో నగదు, మద్యం, కానుకల ప్రవాహం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు.
Published Date - 03:14 PM, Mon - 15 April 24 -
Loksabha Elections : రానున్న ఎన్నికలు దేశ భవిష్యత్ను నిర్ధారించే ఎన్నికలు : ప్రధాని మోడీ
Loksabha Elections 2024 : కేరళ(Kerala)లోపి పలక్కాడ్(Palakkad)లో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ(PM Modi) మాట్లాడుతూ.. మీ భవిష్యత్ను, మీ చిన్నారుల మెరుగైన భవిష్యత్కు ఈ ఎన్నికలు గ్యారంటీ ఇస్తాయని చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికలు(Loksabha Elections) దేశ భవిష్యత్(future of the country)ను నిర్ధారించే ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. #WATCH | Kerala: During a public rally in Palakkad, PM Modi says "This election is […]
Published Date - 02:01 PM, Mon - 15 April 24 -
CJI : సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు.. సీజేఐ లేఖ
Retired Judges Letter to CJI : తీవ్రమైన ఒత్తిడి, తప్పుడు సమాచారాల ద్వారా న్యాయవ్యవస్థను అణగదొక్కడానికి కొన్ని వర్గాలు యత్నిస్తున్నాయని 21మంది సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు(Former Judges) సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Justice DY Chandrachud)కు లేఖ(letter) రాశారు. సంకుచిత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇల
Published Date - 01:18 PM, Mon - 15 April 24 -
Rahul Gandhi : తమిళనాడులో రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ను తనిఖీ చేసిన అధికారులు
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చెందిన హెలికాఫ్టర్ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు (Helicopter Checked). తమిళనాడు నీలగిరి జిల్లాలో రాహుల్ కోసం వచ్చిన హెలికాఫ్టర్ను క్షుణ్ణంగా పరిశీలించారు. #WATCH | The Helicopter through which Congress leader Rahul Gandhi arrived in Nilgiris, Tamil Nadu was checked by the Election Commission's Flying Squad officials in Nilgiris. (Video source: […]
Published Date - 01:00 PM, Mon - 15 April 24 -
Ayodhya : సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య..శ్రీరామ నవమికి 40 లక్షల మంది భక్తులు..!
Ram Navami:రామజన్మభూమి అయోధ్య శ్రీరామ నవమి (Ram Navami) వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది (Ayodhya Ram Mandir). బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలి శ్రీరామ నవమి కావడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు(devotees) తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. అదే
Published Date - 12:26 PM, Mon - 15 April 24 -
4600 RPF Jobs : 4660 రైల్వే పోలీస్ జాబ్స్.. టెన్త్ అర్హతతోనే అవకాశం
4600 RPF Jobs : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో 4660 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) ప్రకటన విడుదల చేసింది.
Published Date - 12:14 PM, Mon - 15 April 24 -
Seized Ship : 17 మంది భారతీయ సిబ్బందిని కలిసేందుకు ఇరాన్ అనుమతి
Seized Ship: ఇజ్రాయెల్(Israel)పై దాడికి ఒక రోజు ముందు ఇరాన్(Iran) స్వాధీనం చేసుకున్న కార్గో షిప్(Cargo ship)లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బంది(17 Indian personnel)ని కలిసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రంగంలోకి దిగి ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ అబ్దుల్లాహియాన్తో ఫోన్లో మాట్లాడి ఈ విషయాన్ని ఖరారు చేశారు. సీజ్ చేసిన నౌకక
Published Date - 12:00 PM, Mon - 15 April 24 -
Controversy : నిద్రరాకుంటే.. ఎక్స్ట్రా పెగ్ వేసుకోవాలి.. మహిళా మంత్రిపై బీజేపీ నేత వ్యాఖ్యలు
కర్ణాటక మంత్రి లక్ష్మి హెబ్బల్కర్పై ఆ రాష్ట్ర BJP నేత సంజయ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:02 AM, Mon - 15 April 24 -
PM Candidate : ‘ప్రధానిగా ఎవరైతే బెటర్ ?’.. ఒపీనియన్ పోల్లో ఆసక్తికర విశేషాలు
PM Candidate : ‘‘దేశ ప్రధానిగా ఈసారి ఎవరైతే బాగుంటుంది ?’’ అనే దానిపై ప్రజల అభిప్రాయాలను ABP CVoter సేకరించింది. ఈ ఒపీనియన్ పోల్లో పాల్గొన్న వారిలో 58 శాతం మంది ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా మాట్లాడారు. ఆయనే మళ్లీ పీఎం అయితే బాగుంటుందని చెప్పారు. ఇక 16 శాతం మంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రధ
Published Date - 09:25 AM, Mon - 15 April 24