India
-
J&K: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీయనున్న ట్రైన్
జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ రైలు వంతెనపై త్వరలో రైళ్లు పరుగులు తీయనున్నాయి. చీనాబ్ నదికి దాదాపు 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన.
Date : 16-06-2024 - 10:15 IST -
EVM Hacking: ఈవీఎం రిగ్గింగ్ పై ఎన్నికల సంఘం కీలక సమాచారం
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన షిండే వర్గం ఎంపీ రవీంద్ర వైకర్ బంధువుపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో దేశంలో ఈవీఎంలపై మరోసారి దుమారం చెలరేగింది. ఈవీఎంల వ్యవహారంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ముఖాముఖి తలపడ్డాయి.
Date : 16-06-2024 - 6:24 IST -
Unlock EVM : ఫోన్తో ఈవీఎం అన్లాక్ చేసిన ఎంపీ బావమరిది.. కేసు నమోదు
వాయవ్య ముంబై లోక్సభ స్థానంలో వచ్చిన ఎన్నికల ఫలితాలపై దుమారం రేగుతోంది.
Date : 16-06-2024 - 3:30 IST -
Amit Shah: దేశ భద్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం
దేశ భద్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఉన్న హోం మంత్రిత్వ శాఖలో ప్రస్తుతం ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.
Date : 16-06-2024 - 3:12 IST -
Rahul Gandhi : ఈవీఎంలు బ్లాక్బాక్స్లుగా మారాయ్.. తనిఖీ చేయనివ్వరా ?:రాహుల్గాంధీ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 16-06-2024 - 2:21 IST -
Largest Underground Station : భారీ భూగర్భ రైల్వే స్టేషన్.. ఒకే ట్రాక్పై మెట్రో, నమో భారత్ ట్రైన్స్
భూమి నుంచి దాదాపు 22 మీటర్ల లోతులో ఒక భూగర్భ రైల్వే స్టేషన్ రెడీ అవుతోంది.
Date : 16-06-2024 - 1:48 IST -
Stock Market : స్టాక్ మార్కెట్లు ఆల్టైం రికార్డ్ క్రియేట్ చేస్తాయంటున్న గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు
కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి భారతీయ స్టాక్ మార్కెట్లు జోరుగా ఎగబాకుతున్నాయి. గత వారంలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. అయితే.. టాప్ రేటింగ్ ఏజెన్సీల ప్రకారం,
Date : 16-06-2024 - 1:23 IST -
Jobs Without Exam : ఎగ్జామ్ లేకుండానే 1104 రైల్వే జాబ్స్
రైల్వే జాబ్ సాధించాలని పట్టుదలతో ఎంతోమంది యువత సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు.
Date : 16-06-2024 - 1:16 IST -
Digital India : త్వరలో ‘డిజిటల్ ఇండియా బిల్లు’!
డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు కేంద్రం 'డిజిటల్ ఇండియా బిల్లు'ను తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Date : 16-06-2024 - 11:51 IST -
Lok Sabha Speaker: మరోసారి స్పీకర్గా ఓం బిర్లా..? ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్..?
Lok Sabha Speaker: 18వ లోక్సభ తొలి సమావేశాలు వచ్చే వారం అంటే జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ 9 రోజుల పాటు అంటే జూలై 3 వరకు కొనసాగుతుంది. జూన్ 26 నుంచి లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓం బిర్లాను బీజేపీ రెండోసారి స్పీకర్గా చేయవచ్చని, చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్కు చెందిన జేడీయూలు స్పీకర్ పదవిని డిమాండ్ చేస్తున్నాయని వార్తలు […]
Date : 16-06-2024 - 10:15 IST -
Agniveer Yojana Changes: అగ్నివీర్ యోజన పేరు మార్పు.. పదవీకాలం 4 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలకు, జీతం కూడా పెంపు..!
Agniveer Yojana Changes: అగ్నివీర్ యోజన పేరు మార్చడంతో (Agniveer Yojana Changes) పాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాని కాలపరిమితిని కూడా పొడిగించింది. మూలాల ప్రకారం, ఇప్పుడు అగ్నివీర్ యోజన పేరు సైనిక్ సమ్మాన్ పథకంగా మార్చబడుతుంది. ఇప్పుడు అగ్నివీర్ పదవీకాలం 4 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలకు పెరుగుతుంది. అంతేకాకుండా వారి ఏకమొత్తం జీతం కూడా పెరుగుతుంది. అగ్నివీర్ యోజనలో ఏ ఇతర మార్పులు జరిగాయో ఇప్పుడు తె
Date : 15-06-2024 - 11:55 IST -
EVM Rigging: లోక్సభ ఎన్నికల్లో భారీగా ఈవీఎం రిగ్గింగ్
373 లోక్సభ నియోజకవర్గాల్లో ఈవీఎం ఓటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధినేత వామన్ మెష్రామ్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
Date : 15-06-2024 - 4:03 IST -
Vehicle Falls Into Gorge : నదిలో పడిపోయిన టెంపో.. 8 మంది దుర్మరణం
22 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది.
Date : 15-06-2024 - 2:55 IST -
PK Vs Nitish : మోడీ కాళ్లు మొక్కి బిహార్ పరువు తీశారు.. సీఎం నితీశ్పై పీకే ఆగ్రహం
బిహార్ పాలిటిక్స్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ అయ్యారు.
Date : 15-06-2024 - 2:29 IST -
8 Maoists Encounter : 8 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్.. ఓ సైనికుడి మృతి
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతోంది.
Date : 15-06-2024 - 1:17 IST -
Melodi : ఇండియన్ మీమర్సా మజాకా.. మోడీతో కలిసి ఇటలీ ప్రధానమంత్రి ఇన్స్టా రీల్..
ఇండియన్ మీమర్సా మజాకా. మీ దుంపలతెగ ప్రధానమంత్రులను కూడా మార్చేసారుగా. మోడీతో కలిసి ఇటలీ ప్రధానమంత్రి ఇన్స్టా రీల్.
Date : 15-06-2024 - 1:03 IST -
H1B Visas : ‘హెచ్1 బీ’ వీసా కోటా పెంపు.. మోడీ, బైడెన్ చర్చలు
జీ7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు.
Date : 15-06-2024 - 7:59 IST -
PM Modi- Giorgia Meloni: వీడియో వైరల్.. స్పెషల్ అట్రాక్షన్గా ప్రధాని మోదీ, జార్జియా మెలోని..!
PM Modi- Giorgia Meloni: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలోని అపులియా చేరుకున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (PM Modi- Giorgia Meloni) ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇరువురు నేతలు ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికారు. వేదికపై కొద్ది నిమిషాల పాటు జరిగిన సమావేశంలో నేతలిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. ఈ భేటీకి సంబంధించిన తొలి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీ-7 శిఖరాగ్ర స
Date : 14-06-2024 - 11:22 IST -
Ayodhya: రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు
రామజన్మభూమిపై తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ మరోసారి విషం చిమ్మింది. రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే బెదిరించింది. దీనికి సంబంధించి బెదిరింపు ఆడియో కూడా వైరల్గా మారింది.
Date : 14-06-2024 - 4:38 IST -
Arvind Kejriwal: హెల్త్ చెకప్ సమయంలో సునీతా కేజ్రీవాల్ను అనుమతించాలి: సీఎం కేజ్రీవాల్
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణను ఢిల్లీ కోర్టు శుక్రవారం జూన్ 19కి వాయిదా వేసింది. రోస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా వైద్య కారణాలతో ఏడు రోజుల మధ్యంతర బెయిల్ను కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిని ఇటీవల తిరస్కరించారు.
Date : 14-06-2024 - 12:59 IST