POK
-
#India
BJP : బీజేపీ 400 సీట్లు గెలిస్తే..పీవోకే భారత్లో విలీనం ఖాయంః హిమంత్ బిశ్వశర్మ
Himant Biswasharma: ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ..మరోసారి కేంద్రంలో బీజేపీ(bjp) అధికారంలోకి వేస్తే మోడీ ప్రభుత్వం(Modi Govt) విప్లవాత్మ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే గానుక పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) భారత్లో విలీనం ఖాయమని ఆయన అన్నారు. అంతేకాక.. బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తామని కూడా చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. ”డబుల్, ట్రిపుల్ […]
Published Date - 04:41 PM, Wed - 15 May 24 -
#India
POK : పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు విరమించనున్నారా..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో మరణించిన తమ కార్మికుల్లో ఒకరికి అంత్యక్రియలు నిర్వహించి మంగళవారం మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్ పీపుల్ యాక్షన్ కమిటీ (జెఎఎసి) తన నిరసనను విరమించనుంది.
Published Date - 02:28 PM, Tue - 14 May 24 -
#India
SIA : ఉగ్రవాద సంబంధిత కేసుల్లో కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో SIA దాడులు
జమ్మూ కాశ్మీర్లోని దక్షిణ కాశ్మీర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) మంగళవారం దాడులు నిర్వహించింది.
Published Date - 02:20 PM, Tue - 14 May 24 -
#India
Pakistan : పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు..ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
Farooq Abdullah: పీవోకే(PoK)ను భారత్(India)లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి చెబితే ముందుకు వెళ్లండి.. ఆపడానికి మనమెవరు? కానీ గుర్తుంచుకోండి, వారు (పాకిస్థాన్) గాజులు తొడుక్కుని లేదని, ఆదేశం వద్ద అణు బాంబులు ఉన్నాయిని, పాక్ ప్రతీకార దాడిలో సరిహద్దు అవతల నుంచి మన మీద బాంబులు పడతాయని […]
Published Date - 12:04 PM, Mon - 6 May 24 -
#India
Rajnath Singh: పీఓకే మనదే.. బలవంతం అవసరం లేదు: రాజ్ నాథ్ సింగ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ భారతదేశం తన భూమిని ఎప్పటికీ వదులుకోదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేని బలవంతంగా ఆధీనంలోకి తీసుకోవలసిన అవసరం లేదని, ఎందుకంటే కాశ్మీర్లో అభివృద్ధిని చూసి ప్రజలు స్వతహాగానే భారతదేశంలోకి రావాలని కోరుకుంటారని చెప్పారు.
Published Date - 05:36 PM, Sun - 5 May 24 -
#World
Pakistan: పాకిస్థాన్ గోధుమ పెంపుపై నిరసనలు
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. పొరుగు దేశంలో ద్రవ్యోల్బణం పరిస్థితి రొట్టె కోసం పాకులాడే పరిస్థితికి దిగజారింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ అక్కడ గోధుమ ధరల కొత్త పెంపు
Published Date - 07:25 PM, Wed - 3 January 24 -
#India
PoK – INDIA : పీఓకే మనదే.. 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్.. అమిత్షా ప్రకటన
PoK - INDIA : పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్లో భాగమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
Published Date - 05:50 PM, Wed - 6 December 23 -
#India
Ex-Army Chief VK Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్ త్వరలోనే భారత్లో చేరుతుంది: కేంద్ర మంత్రి
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) స్వయంచాలకంగా భారత్లో చేరుతుందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) (Ex-Army Chief VK Singh) అన్నారు.
Published Date - 12:25 PM, Tue - 12 September 23