Devotional
-
Elinati Shani : జాతకంలో ఏలినాటి శని ఉంటే పెళ్లి చేసుకోవచ్చా ?
శని దేవుడిని కర్మకారకుడిగా చెబుతారు. మనం చేసే కర్మల ఫలితాలనే ఆయన ప్రసాదిస్తాడు. రెండేళ్లకొకసారి శని రాశి మారుతాడు. ఇలా రాశి మారినపుడు.. సంచరించే రాశికి ముందు, తర్వాత ఉన్న రాశుల వారికి ఏలినాటి శనికాలం ప్రారంభమవుతుంది.
Date : 26-05-2024 - 8:23 IST -
Hanuman Statue: అయోధ్య రామమందిరంలో హనుమంతుడి విగ్రహం ధ్వంసం.. కారణమిదే..?
Hanuman Statue:అయోధ్య శ్రీరామ మందిరం ప్రవేశానికి ముందు నాట్య మండపం దగ్గర ఉంచిన హనుమంతుడి విగ్రహం (Hanuman Statue) విరిగిపోయింది. గురువారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన రామభక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చూసిన శ్రీ రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ సంఘటనను గుర్తించి ఆలయంలో అమర్చిన అన్ని సీసీ కెమెరాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఆలయంలో ఉ
Date : 26-05-2024 - 11:30 IST -
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం.. మనిషి మరణించే ముందు ఎందుకు మాట్లాడలేడు అంటే..?
Garuda Puranam: మరణం అనేది మార్చలేని నిజం.. దానిని ఎవరూ తప్పించలేరు. మృత్యువు పేరు వింటేనే అందరిలో భయం మొదలవుతుంది. దేనికి ఎక్కువ భయపడతారని ఎవరినైనా అడిగితే చావు అని సమాధానమిస్తారు. నిజానికి అందరూ ఏదో ఒకరోజు చనిపోవడం ఖాయం.. అయితే ఎవరికీ తెలియజేయకుండా మరణం రాదు. ఒక వ్యక్తి మరణానికి కొంత సమయం ముందు మాట్లాడటం మానేస్తాడని నమ్ముతారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా?
Date : 26-05-2024 - 8:30 IST -
Look At Your Palms : రోజూ నిద్రలేవగానే అరచేతులు ఎందుకు చూడాలో తెలుసా ?
సూర్యోదయ సమయం చాలా విలువైనది. ఆ సమయంలో నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిది.
Date : 26-05-2024 - 7:37 IST -
Live 100 Years: నూరేళ్ల ఆయుష్షు కోసం ‘గరుడ పురాణం’ సూత్రాలు
100 సంవత్సరాల ఆయుష్షును అందరూ కోరుకుంటారు. అనుకున్నంత మాత్రాన ఈ అవకాశం అందరికీ దొరకదు.
Date : 25-05-2024 - 8:28 IST -
Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులు కాస్త ఆలోచించండి..
విద్యార్థులకు పరీక్షలు పూర్తి అయ్యి రిజల్ట్ రావడం..వేసవి సెలవులు ఉండడం తో పెద్ద ఎత్తున భక్తులు , కుటుంబ సభ్యులు దైవ దర్శనాలు చేసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు
Date : 24-05-2024 - 8:52 IST -
TS : యాదాద్రి దేవస్థానంలో నిత్య కల్యాణోత్సవం సేవలు పునః ప్రారంభం
Yadadri Sri Lakshmi Narasimha Swamy : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri)లో ఈరోజు నుండి నిత్య కల్యాణోత్సం సేవలు(Nitya Kalyanotsavam Services) తిరిగి ప్రారంభం కానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణోత్సవం సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పడు ఆ సేవలు ఈరోజు నుంచి (మే 23) పునః ప్రారంభమయ్యాయి. బుధవారం నృసింహుడి జయంతి ఉత్సవాలు ముగియట
Date : 23-05-2024 - 11:41 IST -
Buddha Purnima 2024 : ఇవాళే బుద్ధ పూర్ణిమ.. ఈ వేడుకలో దాగిన గొప్ప సత్యాలు
ఇవాళ బుద్ధ పూర్ణిమ. బుద్ధుని జన్మదినం సందర్భంగా ఈరోజు బుద్ధ పూర్ణిమ వేడుకల నిర్వహిస్తారు.
Date : 22-05-2024 - 9:40 IST -
TTD: ముగిసిన పద్మావతి పరిణయోత్సవాలు.. ఆకట్టుకున్న ఆధ్యాత్మిక ప్రోగ్సామ్స్
TTD: మూడు రోజుల పాటు జరిగిన పద్మావతి పరిణయోత్సవాలు ఆదివారం ఆనందోత్సాహాలతో ముగిశాయి. చివరి రోజున శ్రీ మలయప్పస్వామి గరుడపై, శ్రీదేవి, భూదేవి రెండు వేర్వేరు తిరుచిలపై తిరుమలలోని నారాయణగిరి గార్డెన్స్ లోని పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. ఆసక్తికరమైన ఏదుర్కొలు, పూబంటత, వరదమయిరం తర్వాత చక్కగా అలంకరించిన స్వింగ్ పై డ్వైటీలు కూర్చున్నారు. చతుర్వేద పారాయణం, తరువాత భైరవి, న
Date : 19-05-2024 - 10:14 IST -
Vaishno Devi: ఇకపై ఈ ఆలయంలో ప్రసాదానికి బదులు మొక్కలు..!
ఇక మాతను దర్శించుకునే భక్తులకు ప్రసాదానికి బదులుగా మొక్కులు చెల్లించాలని ఆలయ బోర్డు నిర్ణయించింది.
Date : 19-05-2024 - 12:30 IST -
Shani Dev: సూర్యోదయ సమయంలో శనిదేవుడిని పూజించ వచ్చా..?
శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత శనిదేవుడిని పూజించడం సరైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో పూజించడం ద్వారా, శనిదేవుడు సంతోషంగా ఉంటాడు మరియు అతని పూజల ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
Date : 18-05-2024 - 3:17 IST -
Yadadri : ప్లాస్టిక్ పై నిషేధం విధించిన యాదాద్రి దేవస్థానం
Yadadri Temple: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్లాస్టిక్(Plastic)పై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషధం అమలులో ఉంటుందని ఈవో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు మొదలు వాటి స్థానముల్లో ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్
Date : 18-05-2024 - 1:50 IST -
Tirumala: కన్నుల పండువగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం
Tirumala: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మొదటిరోజు వైశిష్ట్యం : శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన శుక్రవారంనాడు శ్రీమలయప్ప స్వ
Date : 17-05-2024 - 8:58 IST -
Helicopter Services: హెలికాప్టర్ ద్వారా చార్ ధామ్ యాత్ర.. ఛార్జీల వివరాలివే..!
ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించడం ద్వారా చార్ ధామ్ యాత్రను పూర్తి చేస్తారు.
Date : 17-05-2024 - 8:17 IST -
TTD: 2024 మే 16న తిరుపతిలో వార్షిక ఉత్సవాలు ప్రారంభం
TTD: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.15 గంటల నుంచి 8.40 గంటల వరకు పవిత్ర మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, సంగీత వాయిద్యాల మధ్య గరుడ ధ్వజపథం ఎగురవేయడంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పూర్వం శ్రీ గోవిందరాజస్వామి, గరుడ ధ్వజపథం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. ఉదయం ఉత్సవ దేవతలకు స్నపన
Date : 16-05-2024 - 10:07 IST -
TTD: ఈ నెల 22న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి
TTD: ఈ నెల 22న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమల, తిరుపతితో పాటు తరిగొండలోని వెంగమాంబ జన్మస్థలంలో కూడా జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 22న సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీవారు, ఉదయనాచార్యులు వీధుల గుండా ఊరేగుతూ తిరుమలలోని నారాయణగిరి గార్డెన్స్ లోని శ్రీపద్మావతి వేంక
Date : 14-05-2024 - 10:21 IST -
PM Modi : సాహిబ్ గురుద్వారాలో ప్రార్థనలు..లంగర్ సర్వ్ చేసిన ప్రధాని మోడీ
Prime Minister Modi: పాట్నా నగరంలోని తఖత్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాను ప్రధాని మోడీ సందర్శించారు. అనంతరం పట్నా సాహిబ్ గురుద్వారాలో మోడీ ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆయన వంటశాలకు వెళ్లారు. ఆ తర్వాత లంగర్ సర్వ్ చేశారు. ప్రధాని రాక సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, 18వ శతాబ్ధంలో మహారాజా రంజిత్ సింగ్ .. తాకత్ శ్రీ హరిమందర్ జీ గురుద్వారాను
Date : 13-05-2024 - 12:34 IST -
Tirupati: తిరుపతిలో శ్రీ కోదండరామస్వామిలో వైభవంగా పుష్పయాగం
Tirupati: తిరుమల తిరుపతిలో పూజలు నిత్య కళ్యాణం.. పచ్చ తోరణంలా సాగుతుంటాయి. ప్రతినిత్యం ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. ప్రతి పూజకు ఓ విశిష్టత ఉంటూనే ఉంటుంది. తాజాగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం వార్షిక పుష్పయాగం నిర్వహించారు. ఉదయం ఉత్సవ దేవతలకు స్నపనం నిర్వహించగా, సాయంత్రం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకకు చెందిన దాతలు విరాళంగా ఇచ్చిన మూడు టన్
Date : 12-05-2024 - 11:47 IST -
Char Dham Yatra : ప్రమాదకరంగా చార్ ధామ్ యాత్ర..
యమునోత్రి ధామ్ కు వెళ్లే దారిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాట్ రోడ్డులో ప్రమాదకరంగా గంటల తరబడి నిల్చొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ట్విట్టర్ వేదికగా వాపోతున్నారు
Date : 12-05-2024 - 12:41 IST -
Mothers Day 2024 : పురాణాల్లో లెజెండరీ మదర్స్.. వారి త్యాగనిరతికి హ్యాట్సాఫ్
Mothers Day 2024 : ‘‘ఎక్కడైనా, ఎప్పుడైనా చెడ్డకుమారుడు ఉంటాడేమో కానీ చెడు తల్లి ఎక్కడా ఉండదు’’ అని పెద్దలు చెప్పారు. ఇదే నిజం.
Date : 12-05-2024 - 8:51 IST