Covid
-
India Covid-19 Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఇండియాలో కరోనావైరస్ కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 34,113 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో రోజువారి కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. కరోనా నుంచి నిన్న 91,930 మంది కోలుకోగా, కరోనా కారణంగా 346 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు భారత్లో 4,26,65,534 మంది కరోనా బారిన పడగా, 4,16,77,641 మంద
Published Date - 11:22 AM, Mon - 14 February 22 -
Corona Update: భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఆగని మరణాలు..!
భారత్లో కరోనా కేసులు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 50,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అయితే కరోనా కారణంగా 804 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్న, మరణాలు సంఖ్య మాత్రం ఆందోళణ కల్గిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా సోకి 5,07,981 మంది ప్రాణ
Published Date - 12:29 PM, Sat - 12 February 22 -
Corona Update : భారత్లో కరోనా.. గ్రేట్ రిలీఫ్
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింద. ఇక కరోనా కారణంగా గత ఒక్కరోజులో 657 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్న ఒక్కరోజే 1,50,407 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు భారత్లో 6,97,802 మంది కరోనా నుండి కోలుకున్నారని, దీంతో ప్రస్తుతం దేశ
Published Date - 12:14 PM, Fri - 11 February 22 -
Corona virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
ప్రపంచ వ్యాప్తంగా పంజా విసిరిన కరోనా మహమ్మారి క్రమంగా శాంతిస్తోంది. ఇండియాలో కూడా కరోనా జోరు రోజు రోజుకీ తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటికు భారత్లో 4,24,78,060 మంది కరోనా బార
Published Date - 11:54 AM, Thu - 10 February 22 -
Corona: భయంకర కరోనా వైరస్ అలెర్ట్
థర్డ్ వేవ్ ముగిసింది..ఇక వర్క్ ఫ్రం హోం తీసివేయండని తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు స్టేట్ మెంట్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో వైరస్ వస్తోందని భయంకర నిజాన్ని చెప్పింది. ఓమిక్రాన్ రూపాంతరం రాబోతుందని హెచ్చరించింది. అంతేకాదు, ఈసారి వచ్చే మ్యుడేషన్ చాలా డేంజర్ అని స్పష్టం చేసింది. Omicron చివరి రూపాంతరం కాదు మరియు ఆందోళన య
Published Date - 03:20 PM, Wed - 9 February 22 -
Corona Latest Update: ఇండియాలో మళ్ళీ పెరుతున్న కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 71,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా 1,217 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రోజు రోజుకీ కరోనా మరణాలు పెరుగుతుండటం ఆందోళణ కల్గిస్తుంది. ఇక నిన్న 1,72,211 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8,92,828 మంది కరోనా రోగులు వివి
Published Date - 10:45 AM, Wed - 9 February 22 -
NeoCov : నియోకోవ్ భవిష్యత్ లో మానవులకు ముప్పు – శాస్త్రవేత్తలు
దక్షిణాఫ్రికాలో గబ్బిలాల మధ్య వ్యాపించే ఒక రకమైన కరోనావైరస్ నియోకోవ్. ఇది మరింత పరివర్తన చెందితే భవిష్యత్తులో మానవులకు ముప్పు వాటిల్లుతుందని చైనా పరిశోధకుల అధ్యయనం తెలిపింది.
Published Date - 04:05 PM, Sat - 29 January 22 -
Omicron : మార్చి 1నాటికి ఒమిక్రాన్ఖ ఖతం?
విశాఖపట్నం: ఓమిక్రాన్ దాని R-విలువ 1% కంటే ఎక్కువగా ఉన్నందున దేశంలో ఊహించిన దాని కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది.
Published Date - 12:09 PM, Sat - 29 January 22 -
Night Curfew in TS : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ లేదు – హెల్త్ డైరెక్టర్
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా లేనందున నైట్ కర్ఫ్యూ విధించడంలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
Published Date - 04:17 PM, Tue - 25 January 22 -
Night Curfew in AP : ఏపీలో కర్ఫ్యూ మొదలు..
ప్రతి రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 వరకూ కర్ఫ్యూ ను ఏపీ రాష్ట్రంలో విధించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి కర్ఫ్యూ కొనసాగనుంది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.
Published Date - 03:29 PM, Tue - 18 January 22 -
Corona : కరోనా బారిన స్టార్ షట్లర్స్
ఇండియా ఓపెన్ కు కరోనా దెబ్బ తగిలింది. మొత్తం ఏడుగురు ఆటగాళ్ళు కోవిడ్ బారిన పడ్డారు. భారత స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ , అశ్విని పొన్నప్ప , రితికా రాహుల్ , ట్రెస్టా జోలీ, మిథున్ మంజునాథ్ , సిమ్రాన్ అమాన్, కుషీ గుప్తా కోవిడ్ పాజిటివ్ గా తేలారు.
Published Date - 12:58 PM, Thu - 13 January 22 -
Covid 19 : మెడికల్ ఆక్సిజన్ అత్యవసరంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
Published Date - 02:36 PM, Wed - 12 January 22 -
Jagan Covid Review Meet : కోవిడ్ పరిస్థితులపై సీఎం సమీక్ష
కోవిడ్లో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను సూచించారు. ఆమేరకు హోం కిట్లో మార్పులు చేయాలి, వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలని చెప్పారు.
Published Date - 02:52 PM, Mon - 10 January 22 -
Omicron : తెలంగాణాలో డేంజర్..ఓమిక్రాన్ సామూహిక వ్యాప్తి..!
కోవిడ్ 19 విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తొలి నుంచి ఉదాసీనంగా ఉంది. ఫలితంగా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ప్రాణాలను వేలాది మంది కోల్పోయారు. ఆర్థికంగా ఆస్పత్రుల బిల్లులతో చితికి పోయారు.
Published Date - 03:28 PM, Thu - 6 January 22 -
UP: భాధ్యతారహిత ప్రభుత్వాలతో ప్రజలే జాగ్రతగా ఉండాలి
దేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. గత రెండు రోజుల్లో కేసులు రెండింతలు పెరగటం చూస్తే మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నటు నిపుణులు చెబుతున్నారు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం ఫిబ్రవరిలో అయిదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను మాత్రం వాయిదా వేయలేమంటున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన
Published Date - 03:42 PM, Thu - 30 December 21 -
Corona: దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో రెట్టింపైన కరోనా కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు గడిచిన రెండు రోజుల్లో రెట్టింపయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 13,154 కేసులు కొత్తగా నమోదుకాగా.. 268 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కేసులు 6,242 మాత్రమే. దీంతో పోలిస్తే బుధవారం నటి కేసులు రెట్టింపైనట్టు తెలుస్తోంది. మంగళవారం నాటి కేసుల సంఖ్య 9,155. వరుసగా రెండు రోజుల పాటు కేసులు పెరగడం అసాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. వారాంతంలో టెస్టులు తక్కువగా
Published Date - 10:25 AM, Thu - 30 December 21 -
Covid 19: తెలంగాణాలో నో కరోనా చావులు
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 679720 చేరింది. అయితే చాల రోజుల తర్వాత సోమవారం రోజు కరోనాతో ఎవరు చనిపోలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
Published Date - 12:04 AM, Tue - 21 December 21 -
Netherlands Lockdown : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. నెదర్లాండ్స్లో లాక్డౌన్ విధింపు
ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నెదర్లాండ్ క్రిస్మస్ లాక్డౌన్ను శనివారం ప్రకటించింది. నేటినుంచి(December 19,2021) జనవరి రెండో వారం వరకు అమలులో ఉంటుందని ప్రధాని మార్క్ రూట్ తెలిపారు.
Published Date - 10:24 AM, Sun - 19 December 21 -
Omicron Fear: స్కూళ్లకు పంపాలా.. వద్దా.. అయోమయంలో పేరెంట్స్!
ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తోంది. మళ్ళీ లక్డౌన్ వచ్చే అవకాశముందని, గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని ఎవరికితోచింది వారు చెప్తున్నారు. అయితే జాగ్రత్తలు పాటించడం ద్వారా ఓమిక్రాన్ ను జయించగలమని వైద్యులు చెబుతున్నారు.
Published Date - 07:00 AM, Thu - 16 December 21 -
Omicron : బూస్టర్ డోస్పై WHO కీలక ప్రకటన
ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షించుకోవడానికి బూస్టర్ డోస్ అవసరమా కాదా అనేది అస్పష్టంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అన్ని దేశాలు టీకా నిల్వలని ఎక్కువగా ఉంచుకోవద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది.
Published Date - 11:02 AM, Fri - 10 December 21