నాసిరకం కంపెనీలకు కోట్లు కురిపించిన కోవిడ్ ..భారత్ లో నకిలీ వస్తువుల విక్రయ జోరు
నాసిరకం వస్తువులను వినియోగదార్లకు అమ్మడంలో భారతీయ కంపెనీలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కోవిడ్ -19 వచ్చిన తరువాత దాని నుంచి రక్షణ పొందొచ్చని చాలా కంపెనీలు నాసిరకం శానిటైజర్లు, వస్తువులను విక్రయించాయి.
-
డయాలసిస్ బాధితులకు వ్యాక్సిన్ వల్ల ఇంత మంచి జరుగుతుందా?
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డయాలసిస్ రోగుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు 33 శాతం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. దీనిలో డయాలసిన్ ఇన్ఫెక్షన్కు గురైనప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారని నిపుణులు గుర్తించారు.
Published Date - 03:51 PM, Thu - 30 September 21 -
ముంచుకొస్తున్న మూడో వేవ్..తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
రాష్ట్రంలో మూడవ కోవిడ్ వేవ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైద్యపరమైన అవసరాలను తీర్చడానికి పూర్తిగా సన్నద్ధమైంది. కోవిడ్ మొదటి, రెండో వేవ్ లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న టీఎస్ గవర్నమెంట్.. ఇప్పుడు అన్నిరకాలుగా మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధమయి�
Published Date - 03:48 PM, Thu - 30 September 21