HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Kidambi Srikanth 6 Other Indian Players Test Positive For Covid 19 Pull Out Of India Open 2022

Corona : కరోనా బారిన స్టార్ షట్లర్స్

ఇండియా ఓపెన్ కు కరోనా దెబ్బ తగిలింది. మొత్తం ఏడుగురు ఆటగాళ్ళు కోవిడ్ బారిన పడ్డారు. భారత స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ , అశ్విని పొన్నప్ప , రితికా రాహుల్ , ట్రెస్టా జోలీ, మిథున్ మంజునాథ్ , సిమ్రాన్ అమాన్, కుషీ గుప్తా కోవిడ్ పాజిటివ్ గా తేలారు.

  • By Hashtag U Published Date - 12:58 PM, Thu - 13 January 22
  • daily-hunt
Kidambi Srikanth
Kidambi Srikanth

ఇండియా ఓపెన్ కు కరోనా దెబ్బ తగిలింది. మొత్తం ఏడుగురు ఆటగాళ్ళు కోవిడ్ బారిన పడ్డారు. భారత స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ , అశ్విని పొన్నప్ప , రితికా రాహుల్ , ట్రెస్టా జోలీ, మిథున్ మంజునాథ్ , సిమ్రాన్ అమాన్, కుషీ గుప్తా కోవిడ్ పాజిటివ్ గా తేలారు. దీంతో వీరందరినీ ఐసోలేషన్ కు తరలించినట్టు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించింది. వీరి డబుల్స్ పార్టనర్స్ సైతం టోర్నీ నుండి వైదొలిగారు. దీంతో వీరి ప్రత్యర్థులు నేరుగా తర్వాతి రౌండ్లకు అర్హత సాధించనున్నారు. వేరే క్రీడాకారులను తీసుకుని మ్యాచ్ లు ఆడించే పరిస్థితి ఇప్పుడు లేదని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. టోర్నీకి ముందు హైదరాబాద్ ఆటగాడు సాయిప్రణీత్ కు సైతం కరోనా సోకడంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఆటగాళ్ళందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బబూల్ లోనే ఉన్నప్పటకీ వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.

టోర్నీలో మిగిలిన ఆటగాళ్ళందరికీ మళ్ళీ పరీక్షలు చేయనున్నారు. వారిలో ఎవరైన పాజిటివ్ గా తేలితే టోర్నీ నుండి తప్పిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే టోర్నీని కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి బీడబ్ల్యూఎఫ్ మాత్రం టోర్నీ నిర్వహణపై ఆశాభావంతో ఉంది. కాగా టోర్నీకి ముందు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కూడా కోవిడ్ బారిన పడడంతో ఆ దేశం వైదొలిగింది. తాజాగా ఏడుగురు క్రీడాకారులకు కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో మిగిలిన ప్లేయర్స్ ఆందోళన చెందుతున్నారు. వీరంతా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా వైరస్ సోకింది. టోర్నీ రద్దు చేయడంపై రానున్న రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona
  • kidambi srikanth
  • shuttlers

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd