Business
-
టాటా స్టీల్ పై రూ.14 వేల కోట్లకు ఎన్జీవో దావా
నెదర్లాండ్స్లోని ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) కంపెనీ కార్యకలాపాల కారణంగా స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగింది.
Date : 27-12-2025 - 5:30 IST -
ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపుకు కేంద్రం నిరాకరణ!
పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ మదాన్ మాట్లాడుతూ.. తాను పన్నును పూర్తిగా తొలగించాలని కోరడం లేదని, ప్రస్తుత జీఎస్టీ నిబంధనల ప్రకారం వీటిని సరైన విభాగంలో వర్గీకరించాలని కోరుతున్నట్లు తెలిపారు.
Date : 26-12-2025 - 7:22 IST -
బిజినెస్ రంగంలో అదానీ దూకుడు , మూడేళ్లలో 33 కంపెనీలు కొనుగోలు
2023 జనవరి నుండి ఇప్పటివరకు దాదాపు రూ. 80,000 కోట్ల భారీ వ్యయంతో వివిధ రంగాలకు చెందిన సంస్థలను అదానీ గ్రూప్ దక్కించుకుంది.
Date : 26-12-2025 - 8:20 IST -
2025లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏదో తెలుసా?
మారుతీ సుజుకీ డిజైర్ ఈ ఏడాది (జనవరి–నవంబర్) దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి, ఆటో రంగంలో కొత్త చరిత్రను సృష్టించింది. ఎస్యూవీలు ఆధిపత్యం చెలాయిస్తున్న కాలంలో సెడాన్ అగ్రస్థానానికి చేరుకోవడం నిజంగా విశేషంగా మారింది.
Date : 26-12-2025 - 5:30 IST -
2025లో బంగారం, వెండి ధరల జోరు.. కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది?!
వెండిలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పారిశ్రామికంగా వెండికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులోనూ ధరలు పెరిగే అవకాశం ఉంది.
Date : 25-12-2025 - 7:15 IST -
ఇక పై చాట్జీపీటీలోనూ వాణిజ్య ప్రకటనలు!
‘ది ఇన్ఫర్మేషన్’ కథనం ప్రకారం, ఈ ప్రయత్నం ద్వారా ఆదాయాన్ని పెంచడం ప్రధాన లక్ష్యం. వినియోగదారుల అనుభవానికి హానీ కలిగించకుండా ప్రకటనలను ఎలా ప్రవేశపెట్టాలో కంపెనీ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది.
Date : 25-12-2025 - 2:01 IST -
దేశంలో అతిపెద్ద సోప్ బ్రాండ్ ఏదో తెలుసా ?
దేశంలోనే అతిపెద్ద సోప్ బ్రాండ్గా ‘సంతూర్' నిలిచింది. ఏడాది కాలంలో ₹2,850 కోట్ల సబ్బుల సేల్స్ జరిగినట్లు ఇన్వాయిస్డ్ సేల్స్ డేటా వెల్లడించింది. '1986లో ₹60 కోట్ల ఆదాయం సాధించాం.
Date : 25-12-2025 - 11:10 IST -
‘కెనరా ఏఐ 1పే’ యూపీఐ యాప్ను విడుదల చేసిన కెనరా బ్యాంక్
‘కెనరా ఏఐ 1పే’ అనే పేరుతో ప్రారంభించిన ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడాన్ని ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టుకుంది.
Date : 25-12-2025 - 5:30 IST -
భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్లైన్స్!
దేశీయ మార్కెట్లో ఇండిగో ఒక్కటే సుమారు 65 శాతం వాటాను కలిగి ఉండగా.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లతో కలిపి ఈ నియంత్రణ 90 శాతానికి చేరుకుంటుంది.
Date : 24-12-2025 - 7:57 IST -
భారత ఈవీ మార్కెట్లో టాటా మోటార్స్ ఆధిపత్యం..లక్ష విక్రయాలు దాటిన నెక్సాన్.ఈవీ
టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ (TMPV) తయారు చేసిన నెక్సాన్.ఈవీ దేశంలో లక్ష యూనిట్ల విక్రయాలను సాధించిన తొలి ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించింది.
Date : 24-12-2025 - 5:30 IST -
అమెజాన్ సంచలన నిర్ణయం.. ఉత్తర కొరియా దరఖాస్తుదారులపై నిషేధం!
అమెరికాలో కంప్యూటర్లను ఉంచి, వాటిని దేశం వెలుపల నుండి రిమోట్గా నియంత్రిస్తూ తాము అమెరికాలోనే ఉన్నట్లు కంపెనీలను నమ్మిస్తున్నారు.
Date : 23-12-2025 - 9:15 IST -
దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ చెప్పిన కీలక అంశాలీవే!
పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉండటం వల్ల మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయితే, మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), గ్రామీణ డిమాండ్లో కొంత మందగమనం కనిపించింది.
Date : 23-12-2025 - 4:38 IST -
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold price : బంగారం, వెండి ధరల్లో మళ్లీ ఊహించని మార్పు కనిపించింది. ఇటీవల కాస్త స్థిరంగానే ట్రేడ్ అవగా.. ఇప్పుడు ఒక్కరోజులోనే పరిస్థితి తారు మారు అయింది. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ధరలు ఇదే స్థాయిలో పెరిగాయి. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలే.. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల వేళ బంగారు ఆభ
Date : 23-12-2025 - 9:19 IST -
జనవరి నుంచి ఏథర్ స్కూటర్లకు ధరల పెంపు
జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3,000 వరకు ధర పెరుగుతుందని సంస్థ తెలిపింది. ఈ ధరల పెంపు ప్రతి మోడల్కు ఒకేలా కాకుండా వేర్వేరుగా ఉండనుంది.
Date : 23-12-2025 - 5:30 IST -
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ నియమాల అమలు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో 'ఓవర్ బిల్లింగ్' సమస్య తగ్గుతుంది. రోగి కుటుంబ సభ్యులకు తాము ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనే అవగాహన ఉంటుంది.
Date : 22-12-2025 - 6:45 IST -
కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం
ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్సేల్ మార్కెట్లో అయితే ఒక్క గుడ్డు ధర రూ.7.30కు మించి ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
Date : 22-12-2025 - 5:30 IST -
రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!
సాధారణ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే తెలిపింది. సుదూర, ప్రీమియం ప్రయాణాల్లో స్వల్ప పెంపుదల వల్ల వనరులను మెరుగుపరచవచ్చని, అదే సమయంలో స్వల్ప దూర ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.
Date : 21-12-2025 - 2:03 IST -
క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?
అయితే క్రెడిట్ కార్డుల దుర్వినియోగం పెరగడంతో RBI, బ్యాంకులు తమ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక వెసులుబాటు మాత్రమే. దానిని బాధ్యతాయుతంగా వాడకపోతే అప్పుల ఊబిలో పడే ప్రమాదం ఉంది.
Date : 21-12-2025 - 1:24 IST -
2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?
ఈ బడ్జెట్లో 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల పెంపుదల ఈ వేతన సంఘంపైనే ఆధారపడి ఉంటుంది.
Date : 21-12-2025 - 1:00 IST -
టెస్లా మస్క్ పారితోషికంపై కోర్టు కీలక తీర్పు: 2018 ఒప్పందానికి మళ్లీ చట్టబద్ధత
అప్పట్లో మస్క్కు కేటాయించిన సుమారు 55 బిలియన్ డాలర్ల విలువైన పారితోషిక ఒప్పందాన్ని డెలావేర్ కోర్టు తాజాగా పునరుద్ధరించింది. గతంలో ఒక కోర్టు ఈ ప్యాకేజీని రద్దు చేయగా, తాజా విచారణలో మస్క్కు అనుకూలంగా తీర్పు వెలువడింది.
Date : 21-12-2025 - 5:30 IST