Business
-
వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్) ప్రణవ్ మేర్ మాట్లాడుతూ.. విపరీతమైన పెరుగుదల తర్వాత ధరల్లో ఇలాంటి పతనం సహజమని అన్నారు.
Date : 02-02-2026 - 9:32 IST -
కేంద్ర బడ్జెట్ 2026.. ఆటో మొబైల్ రంగానికి భారీగా కేటాయింపులు!
కేటాయింపుల పెంపు ద్వారా ప్రభుత్వం పీఎల్ఐ సాయంతో ఉత్పత్తి, పెట్టుబడి కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఆశిస్తోంది.
Date : 02-02-2026 - 7:24 IST -
పీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త..!
OTP వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లేదా పాన్ కార్డ్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను అడుగుతుంది. మీరు ఇచ్చిన సమాచారం సరైనదైతే మీ UAN నంబర్ వెంటనే స్క్రీన్పై కనిపిస్తుంది.
Date : 02-02-2026 - 5:34 IST -
జనవరిలో రికార్డు స్థాయి UPI లావాదేవీలు
యూపీఐ కేవలం దేశానికే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా విస్తరిస్తుండటం భారత ఆర్థిక వ్యవస్థకు గర్వకారణం. ఎన్పీసీఐ తీసుకుంటున్న చర్యల వల్ల విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు
Date : 02-02-2026 - 3:45 IST -
మహిళలకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
Gold బంగారం, వెండి ధరలు మరింత పతనం అవుతున్నాయి. కిందటి వారం శుక్ర, శనివారాల్లో ఒక్కసారిగా క్రాష్ అవగా.. కిందటి రోజు ఆదివారం ఎంసీఎక్స్లో బంగారం, వెండి ధరలు మళ్లీ క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు 5 శాతం వరకు పతనం అయ్యాయి. దీంతో ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు. పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఆల
Date : 02-02-2026 - 9:33 IST -
బడ్జెట్ 2026.. ఏయే రంగాలకు ఎంత బడ్జెట్?!
ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కోసం కేటాయింపులను 40,000 కోట్ల రూపాయలకు పెంచారు. భారత్ను గ్లోబల్ చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేందుకు ISM 2.0 (ఇండియా సెమీకండక్టర్ మిషన్) రెండో దశను ప్రారంభించనున్నారు.
Date : 01-02-2026 - 7:30 IST -
‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?
ఈ రాష్ట్రాల తీర ప్రాంత ఇసుకలో మోనాజైట్, ఇల్మెనైట్ వంటి అరుదైన ఖనిజాల నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.
Date : 01-02-2026 - 5:38 IST -
బడ్జెట్ 2026.. భారత్ను గ్లోబల్ డేటా & AI హబ్గా మార్చే దిశగా అడుగులు!
కంప్యూటింగ్ పవర్ అందుబాటులోకి రావడం వల్ల కొత్త AI టూల్స్, ఫీచర్లు సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తాయి.
Date : 01-02-2026 - 4:56 IST -
కుప్పకూలుతున్న బంగారం , వెండి ధరలు
సాధారణంగా బడ్జెట్ రోజున మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతాయి, కానీ ఈసారి పసిడి, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్టాల నుంచి భారీ కరెక్షన్కు గురవ్వడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆదివారం
Date : 01-02-2026 - 11:21 IST -
ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్పకూలిన బంగారం, వెండి ధరలు. ఇంకా తగ్గనున్నాయా.?
Gold రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామంతో శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం పడిపోగా, సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 25 శాతం మేర నష్టపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,49
Date : 31-01-2026 - 12:42 IST -
పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!
గత కొంతకాలంగా ప్రతిరోజూ వేల రూపాయల మేర పెరుగుతూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 18,270 మేర క్షీణించింది
Date : 31-01-2026 - 10:59 IST -
ఢమాల్ !! ఒక్క రోజే రూ.20వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు మరియు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ (Profit Booking) కారణంగా కేజీ వెండి ధర నేడు ఒక్కరోజే రూ. 20,000 మేర పతనమై రూ. 4,05,000 వద్దకు చేరింది
Date : 30-01-2026 - 7:33 IST -
పసిడి ధరలకు రెక్కలు.. భారత్లో భారీగా తగ్గిన గోల్డ్
Gold అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒకవైపు విపరీతంగా పెరుగుతున్నా.. అక్కడ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. రికార్డు స్థాయిలో గిరాకీ లభించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా రిపోర్టులో వెల్లడించింది. అంటే వినియోగం ఇంకా పెరిగిందని అర్థం. ఇదే సమయంలో భారత్లో మాత్రం 2024తో పోలిస్తే 2025లో పసిడి వినియోగం లేదా డిమాండ్ 11 శాతం తగ్గింది. అయితే ఇక్కడ దీని విలువ మాత్రం పెరిగింది. భారతదేశంలో ఎప్పట
Date : 30-01-2026 - 1:52 IST -
బంగారం డిమాండ్ ఢమాల్
2024లో మొత్తం కొనుగోళ్ల విలువ రూ.5.75 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నాటికి అది రూ.7.51 లక్షల కోట్లకు చేరింది. అంటే, ప్రజలు తక్కువ మొత్తంలో బంగారం కొన్నప్పటికీ, దాని కోసం వెచ్చించే సొమ్ము మాత్రం భారీగా పెరిగింది.
Date : 30-01-2026 - 10:00 IST -
పీఎం కిసాన్ పథకం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!
సాంకేతిక కారణాలు లేదా పత్రాల లోపాల వల్ల కొన్నిసార్లు వాయిదా ఆలస్యం కావచ్చు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం, స్టేట్ లెవల్ అప్రూవల్ పెండింగ్లో ఉండటం, తప్పు బ్యాంక్ వివరాలు లేదా e-KYC పూర్తి చేయకపోవడం వల్ల డబ్బులు ఆగిపోవచ్చు.
Date : 29-01-2026 - 9:52 IST -
ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచనా ఎంతంటే?!
ఆర్థిక సర్వే అనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఒక ప్రభుత్వ పత్రం. బడ్జెట్ కంటే ముందు దీనిని ప్రవేశపెడతారు.
Date : 29-01-2026 - 4:28 IST -
బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!
Economic Survey 2026 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే బంగారం గురించి కూడా ప్రస్తావించారు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించి వెల్లడించారు. 2026, ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార
Date : 29-01-2026 - 4:06 IST -
యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?
పరిహారం మొత్తం లావాదేవీ పరిష్కారంలో జరిగిన ఆలస్యంపై ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ. 100 చొప్పున జరిమానా విధించబడుతుంది.
Date : 29-01-2026 - 3:20 IST -
ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే
Nirmala Sitharaman వార్షిక బడ్జెట్ 2026-27కి ముందు లోక్సభలో ఆర్థిక సర్వే 2026ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని, వచ్చే ఆర్థిక ఏడాదికి 7.2 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గ
Date : 29-01-2026 - 2:08 IST -
పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరలకు రెక్కలు..పది గ్రాముల ధర తెలిస్తే షాక్ ..
Gold Price అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇవాళ రికార్డు స్థాయికి చేరాయి. ఇరాన్పై సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గుచూపారు. దీంతో పసిడి, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకాయి. భారత మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈరోజు ఉదయం 10.45 గంటల స
Date : 29-01-2026 - 12:19 IST