Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
RBI Governor: గుండె నొప్పితో అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ మంగళవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. మొదట గుండె నొప్పి అని భావించినప్పటికీ, అనంతరం ఆయనకు ఎసిడిటీ కారణంగా ఛ
-
NeVa APP: ఏపీ అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మధ్య కీలక ఒప్పందం
ఏపీలో "కాగిత రహిత" (పేపర్ లెస్) శాసన వ్యవస్థ అమలు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ విషయాన్ని ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో ఒప్పందం ద్వారా ఈ ప్రణా
-
Ponnam Prabhakar: పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు.. లబ్ధిదారుల ఎంపికపై పొన్నం కీలక ప్రకటన…
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లా పథకం ద్వారా పేదలకు ఇళ్ళు నిర్మించాలని హామీ ఇచ్చింది. ఈ పధకం కోసం అర్హులైన పేదలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభ
-
-
-
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. ఎర్రావారిపాలెం మండలంలో బాలికపై అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారం చేయడంపై ఆమె తండ
-
PM Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు..
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయింది. ఏపీలో తూఫాన్ హెచ్చిరికల నేపథ్యంలో రద్దు అయినట్టు పీఎంవో తెలిపింది.
-
IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత విజయం! పెర్త్ టెస్టులో కంగారూలపై టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 4 రోజుల్లోనే మ్యాచ్ను ముగించింది.
-
AP Pensioners: అవ్వా తాతలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల పెన్షన్ ఒక రోజు ముందే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ నెల పింఛన్ పంపిణీకి చిన్న మార్పు చేసింది. డిసెంబర్ 1 ఆదివారం సెలవు దినం కావడంతో, పింఛన్లు నవంబర్ 30నే పంపిణీ చేయనున్నారు.
-
-
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా 2025 ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది అంటే? పుణ్యా స్నానాల తేదీలు తెలుసుకోండి?
మహాకుంభమేళా 2025లో నిర్వహించబడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. 2025లో మహాకుంభమేళా ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకోండి.
-
Winter Session Of Parliament: పార్లమెంట్ లో శీతాకాల సమావేశాలు ప్రారంభం… ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా!
పార్లమెంట్ లో శీతాకాల సమావేశాలు ప్రారంభం అయి, ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి.
-
South Coast Railway Zone: రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్…. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి ముందడుగు!
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల సాకారమవుతోంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటనతో టెండర్ల ప్రక్రియ