-
ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్షలు తప్పవు!
డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు ముందుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహిస్తారు. డ్రైవర్ ఆ యంత్రంలో గాలిని ఊదాల్సి ఉంటుంది.
-
కొత్త ఏడాది.. హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి చిట్కాలీవే!
ఆల్కహాల్ తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల నీరసం, అలసట, మూడ్ మార్పులు వస్తాయి.
-
రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన సర్ఫరాజ్ ఖాన్!
ముంబై తరపున లిస్ట్-A క్రికెట్లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ ఇదే సీజన్లో సిక్కింపై 62 బంతుల్లో సెంచరీ సాధించాడు.
-
-
-
రైడర్లకు గుడ్ న్యూస్.. భారీ ఆఫర్లు ప్రకటించిన జోమాటో, స్విగ్గీ!
డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలు కలిపి డెలివరీ పార్ట్నర్లు రూ. 10,000 వరకు సంపాదించే అవకాశం కల్పించింది. న్యూ ఇయర్ ఈవ్ లోని ఆరు గంటల పీక్ విండోలో (సాయంత్రం 6 - రాత్రి 12) రూ. 2000 వరకు అదన
-
భారత క్రికెట్లో ఒక శకం ముగింపు.. 2025లో దిగ్గజాల ఆకస్మిక వీడ్కోలు!
సాంకేతికంగా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సాహా ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు.
-
రాత్రిపూట స్వెటర్ ధరించి పడుకోవచ్చా?
మందపాటి బట్టలు ఛాతీపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఉన్నిలోని సూక్ష్మ రేణువులు శ్వాస ద్వారా ముక్కులోకి వెళ్లడం వల్ల అలర్జీలు రావచ్చు. ఆస్తమా రోగులకు ఇది మరింత ప్రమాదకరం.
-
వందే భారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? (వీడియో)
భారతీయ రైల్వే ఈ ఏడాది జనవరిలో కూడా వందే భారత్ స్లీపర్ రైలులో ఇటువంటి వినూత్న పరీక్షను నిర్వహించింది. అప్పుడు కూడా 180 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపి నీటి గ్లాసు ద్వారా
-
-
టీ20 ప్రపంచకప్ కోసం జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న మలింగ!
టీ20 ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరైన లసిత్ మలింగ. 2026 ప్రపంచకప్ కోసం శ్రీలంక బౌలింగ్కు పదును పెట్టనున్నారు.
-
శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. 5-0తో సిరీస్ కైవసం!
ఓపెనర్ హసిని పెరీరా (42 బంతుల్లో 65 పరుగులు), ఇమేషా దులాని (39 బంతుల్లో 50 పరుగులు) అర్ధశతకాలతో పోరాడినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు.
-
సీఎం రేవంత్ పాలనలో స్థిరత్వం నుంచి స్మార్ట్ డెవలప్మెంట్ దిశగా తెలంగాణ!
ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడానికి డిజిటల్ వేదికలను, డేటా ఆధారిత వ్యవస్థలను వినియోగిస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రయోజనాలు నేరుగా అందుతు
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand