-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్టర్!
పోస్టర్లో పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్లో ఉన్నారు. అంతేకాకుండా తన తలమీద ఉన్న టోపీని పైకి ఎత్తుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పోజ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
-
Bajaj Pulsar: బజాజ్ బెస్ట్ సెల్లింగ్ బైక్గా పల్సర్.. మొత్తం అమ్మకాల్లో క్షీణత!
బజాజ్ ఫ్రీడమ్ జూలై 2025లో 1,909 యూనిట్ల అమ్మకాలతో ఐదవ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఇదే నెలలో దీని అమ్మకాలు 1,933 యూనిట్లు. అంటే అమ్మకాల్లో దాదాపు 1% స్వల్ప క్షీణత ఉంది.
-
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?
భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం
-
-
-
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్కు కొత్త కెప్టెన్?!
వచ్చే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరు అవుతారు? ఈ రేసులో ఒకటి కాదు మూడు పేర్లు ఉన్నాయి. మొదటి పేరు ఐపీఎల్ 2025లో కూడా కెప్టెన్సీకి జట్టు యాజమాన్యం మొదటి ప్రాధాన
-
Ram Charan Met CM: సీఎం సిద్ధరామయ్యను కలిసిన రామ్ చరణ్.. వీడియో వైరల్!
ఈ సమావేశం ప్రధానంగా మర్యాదపూర్వక భేటీగానే జరిగిందని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య సినిమా పరిశ్రమ, అభివృద్ధి, కర్ణాటక-తెలంగాణ సంబంధాలు వంటి పలు విషయాలపై చర్చ జరిగిందన
-
India-China: అమెరికాకు వార్నింగ్.. వచ్చే ఏడాది భారత్కు చైనా అధ్యక్షుడు!
వచ్చే ఏడాది 2026లో భారత్లో BRICS సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
-
Rishabh Pant: బాధలో ఉన్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. కారణమిదే?
రిషబ్ పంత్ ఎప్పుడు మైదానంలోకి తిరిగి వస్తారో చెప్పడం చాలా కష్టం. యూఏఈలో జరగనున్న ఆసియా కప్ 2025 కోసం పంత్ను భారత జట్టులోకి తీసుకోలేదు.
-
-
T-SAT: బ్యాంక్ ఉద్యోగాలకు టీ-సాట్ నుండి ప్రత్యేక ఆన్లైన్ కోచింగ్!
టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఐబిపిఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) ఆధ్వర్యంలో మొత్త
-
Shani Dev: శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి!
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం వ్రతాలు, ఉపవాసాలు, దానాలు చేయాలి. నల్ల ఆవుకు మినపప్పు, నువ్వులు తినిపిస్తే శని దేవుడు సంతోషిస్తాడని చెబుతారు.
-
Modi Meets Xi: భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదం.. పరిష్కారానికి తొలి అడుగు!
భారత్, చైనా సరిహద్దు వివాదం పరిష్కారమైతే ఆర్థిక, దౌత్యపరమైన లాభాలు ఉంటాయి. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయి. అనేక పెద్ద ఒప్పందాలు కుదురుతాయి.