-
Bank Holiday: అలర్ట్.. రేపు బ్యాంకులకు సెలవు, కారణమిదే?
జనవరి 25, 26 తేదీల్లో బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. శనివారం 25వ తేదీ, ఆదివారం 26వ తేదీ కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు.
-
AI Data Center: హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. 3600 మందికి ఉపాధి!
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో తొలి రోజునే భారీ పెట్టుబడులు సమీకరించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ రోజు పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పారిశ్రామి
-
AB de Villiers: క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఏబీ డివిలియర్స్?
సౌత్రాఫికా జట్టు కోసం 114 టెస్టులు, 228 ODIలు, 78 T20 మ్యాచ్లు ఆడాడు. ఇందులో అతను టెస్టులో 8765 పరుగులు, వన్డేలో 9577 పరుగులు, టి-20 ఇంటర్నేషనల్లో 1672 పరుగులు చేశాడు.
-
-
-
Hyderabad HCL Center: హైదరాబాద్లో హెచ్సీఎల్ కొత్త టెక్ సెంటర్.. 5 వేల మందికి ఉద్యోగాలు?
రాష్ట్రంలో హెచ్సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డా
-
India Playing 11: నేడు ఇంగ్లండ్తో భారత్ తొలి టీ20.. టీమిండియా జట్టు ఇదే!
ఇంగ్లండ్తో జరిగే తొలి టీ20 మ్యాచ్లో మహ్మద్ షమీ ప్లేయింగ్ ఎలెవన్లో భాగమని సూర్యకుమార్ యాదవ్ కూడా దాదాపు ధృవీకరించాడు.
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత ఆటగాళ్లు తప్పు చేస్తున్నారా?
ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించి ఉండాల్సింది.
-
Samsung Galaxy S25: వామ్మో.. ఈ స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ ధరే రూ. 85,000!
ఈ ఈవెంట్ జనవరి 22న నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా భారతదేశంలో తన ఫ్లాగ్షిప్ మోడల్ Samsung Galaxy S25 సిరీస్ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
-
-
Venu Swamy: నాగ చైతన్యపై అనుచిత వ్యాఖ్యలు.. బహిరంగంగా క్షమాపణలు చెప్పిన వేణు స్వామి
నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి పేర్కొన్నారు. ఉమెన్ కమిషన్కు క్షమాపణలు చెప్పారు.
-
Saif Ali Khan: ఆస్ప్రతి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్
ఇదే సమయంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నటుడు తన పాత బాంద్రా భవనం సద్గురు శరణ్కి వెళ్లకుండా ఫార్చ్యూన్ హైట్స్కు వెళ్లే అవకాశం ఉంది.
-
ICC Womens U-19 T20 World Cup: సంచలనం.. 17 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా!
19 ఏళ్ల స్పిన్ బౌలర్ వైష్ణవి శర్మ నాలుగు ఓవర్ల స్పెల్లో కేవలం 5 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి విధ్వంసం సృష్టించింది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand