-
Champions Trophy Teaser: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీజర్ విడుదల.. పాండ్యా ఎంట్రీ సూపర్!
Champions Trophy Teaser: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy Teaser) ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆతిథ్య పాక
-
Wipro Expansion In Hyderabad: హైదరాబాద్లో విప్రో విస్తరణ.. 5000 మందికి ఉద్యోగాలు!
విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు
-
TGSRTC: ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం: టీజీఎస్ఆర్టీసీ
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ తన నివేదికను ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి సమ
-
-
-
India vs England: అభిషేక్ శర్మ ఊచకోత.. టీమిండియా ఘన విజయం
అభిషేక్ 34 బంతులు ఎదుర్కొని 79 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా భారత్ త్వరగానే విజయానికి చేరువైంది.
-
Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. దావోస్ వేదికపై సీఎం రేవంత్ సరికొత్త రికార్డు!
తమ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, తమ చర్చలు ఫలించాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంత భారీ పెట్టుబడుల ఒప్పందం సాధించటం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
-
Rahane Backs Rohit: రోహిత్కు ఏం చేయాలో చెప్పాల్సిన పని లేదు…హిట్మ్యాన్కు రహానే సపోర్ట్!
రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం భారత జట్టుకు చాలా ముఖ్యం. హిట్మ్యాన్ చాలా కాలంగా పరుగులు చేయకపోవడం జట్టు మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది.
-
Train Accident: దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
-
-
Nitish Kumar: రాజకీయాల్లో సంచలనం.. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న నితీష్ కుమార్!
2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 సీట్లు గెలుచుకుందని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో అధికార బీజేపీ బలపడింది.
-
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. టాప్లో బుమ్రా, జడేజా
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన పాకిస్థాన్ బౌలర్ నోమన్ అలీకి ప్రమోషన్ లభించింది.
-
Electric Vehicle Market: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోందా?
2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను 50%కి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. గతేడాది భారత్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand