-
Spinner Sports Drinks: స్పోర్ట్స్ ప్లేయర్స్కు గుడ్ న్యూస్.. 10 రూపాయలకే డ్రింక్!
శ్రీలంక మాజీ స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్తో కలిసి రిలయన్స్ ఈ స్పోర్ట్స్ డ్రింక్ని రూపొందించింది. దీంతో మురళీధరన్ చాలా సంతోషంగా ఉన్నాడు.
-
YS Jagan Tweet: కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ వైఎస్ జగన్ ట్వీట్
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడ
-
Indiramma House Status: మొబైల్తో ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ సులువుగా తెలుసుకోవచ్చు ఇలా!
మంజూరైన ఇల్లు ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలో ఉందా? ఏ కారణం చేత ఇల్లు మంజూరు కాలేదు? వంటి వివరాలను తెలుసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఒ లింక్ను ఏర్పాటు చేసింది.
-
-
-
KTM 390 Duke: కేటీఎం ప్రీమియం బైక్ 390 డ్యూక్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్!
పనితీరు కోసం KTM 390 DUKE 399cc LC4c ఇంజిన్ను కలిగి ఉంది. ఇది 46 PS పవర్, 39Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
-
Bomb Blast In Pakistan: పాకిస్థాన్లో భారీ పేలుడు.. 11 మంది కార్మికులు మృతి?
రిమోట్తో పనిచేసే పరికరంతో పేలుడు జరిపినట్లు తెలుస్తోందని, ఏ గ్రూపు దాడికి పాల్పడిందో తెలియాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు.
-
WPL 2025: నేటి నుంచి మహిళల ప్రీమియర్ లీగ్.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?
గత రెండు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా టోర్నీ ఫైనల్కు చేరేందుకు అదే ఫార్మాట్లో ఉంటుంది. ఐదు జట్లతో జరిగే ఈ టోర్నీలో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫై
-
JioHotstar Plans: జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఇవే.. రూ. 149 నుంచి ప్రారంభం!
అభిమానులు చందా (సబ్స్క్రిప్షన్) లేకుండా IPL మ్యాచ్ని కొన్ని నిమిషాలు మాత్రమే చూడగలరు. ఉచిత నిమిషాల గడువు ముగిసిన తర్వాత రూ. 149తో ప్రారంభమయ్యే ప్లాన్లతో సబ్స్క్రి
-
-
Delhi BJP New CM: ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరనుంది?
ఢిల్లీలో సీఎం పదవి కోసం ప్రవేశ్ వర్మ చేసిన వాదన చాలా బలంగా ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై వర్మ విజయం సాధించారు.
-
Champions Trophy Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని ప్రకటించిన ఐసీసీ.. భారీగా పెంపు!
గ్రూప్ దశలో మ్యాచ్ గెలిస్తే జట్టుకు $34000 (సుమారు రూ. 29.53 లక్షలు) లభిస్తుంది. ఐదు, ఆరవ స్థానాల్లో నిలిచిన జట్లకు అదే మొత్తంలో $350,000 (సుమారు రూ. 3.04 కోట్లు) అందుతాయి.
-
KKR-RCB: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య తొలి మ్యాచ్!
ఐపీఎల్ 2025లో RCB కెప్టెన్గా రజత్ పాటిదార్ వ్యవహరిస్తారు. గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కూడా తమ సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడనుంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand