-
Jeep Discount: ఈ కారు మోడళ్లపై భారీగా ఆఫర్లు.. దాదాపు రూ. 4 లక్షలు తగ్గింపు!
ఈ నెలలో కంపెనీ తన అత్యంత ఖరీదైన SUV అయిన జీప్ మెరిడియన్పై అత్యధిక డిస్కౌంట్ను అందిస్తోంది. ఈ వాహనంపై కస్టమర్లు రూ. 2.30 లక్షల వరకు నేరుగా డిస్కౌంట్, రూ. 1.30 లక్షల వరకు కార్పొ
-
Manipur On Edge: మణిపూర్లో మరోసారి ఉద్రిక్తతలు!
అరంబై తెంగోల్ అరెస్టయిన వారిని షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 10 రోజుల రాష్ట్రవ్యాప్త బంద్ను ప్రకటించింది.
-
Shining Stars Award-2025: రేపు రాష్ట్రవ్యాప్తంగా “షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025” ప్రదానం!
రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ దాదాపు దశాబ్ధం తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు.
-
-
-
Khaleel Ahmed: 4 ఓవర్లలో నాలుగు వికెట్లు.. అదరగొట్టిన ఖలీల్ అహ్మద్!
స్కోర్బోర్డ్లో మరో నాలుగు పరుగులు జోడవగానే ఖలీల్ జట్టు కెప్టెన్ జేమ్స్ రీవ్ను కూడా పెవిలియన్కు చేర్చాడు. జార్జ్ హిల్కు ఖాతా తెరిచే అవకాశం కూడా ఇవ్వకుండా భారతీయ
-
Rinku Singh- Priya Saroj: ఘనంగా రింకూ సింగ్- ప్రియా సరోజ్ నిశ్చితార్థం.. ఉంగరాల ధర ఎంతంటే?
ప్రియా సరోజ్.. రింకూ సింగ్ కోసం కోల్కతా నుండి డిజైనర్ ఉంగరం తెప్పించారు. అదే విధంగా భారత క్రికెటర్ రింకూ సింగ్ కూడా ముంబై నుండి ఈ ప్రత్యేక ఉంగరాన్ని తెప్పించారు.
-
CM Chandrababu: మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు
ఈ వ్యాఖ్యలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు ఖండించకపోవడం, మహిళలకు క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, ఇలాంటి
-
Virat- Rohit: విరాట్, రోహిత్లకు ఫేర్వెల్ మ్యాచ్ను ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియా!
క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్బర్గ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఆస్ట్రేలియా పర్యటన వారి చివరి పర్యటన కావచ్చని, వారి అద్భుతమైన క్రికెట్ కెరీర్ను
-
-
Knee Pain: మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ ప్రమాదకర వ్యాధులు ఉన్నట్లే!
కొన్నిసార్లు కాళ్ల నరాలలో రక్తం గడ్డలు ఏర్పడతాయి. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (DVT) అంటారు. ఈ గడ్డ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల గడ్డ కింది భాగంలో తరచుగా కాలు
-
Ravindra Jadeja: లండన్లో చిల్ అవుతున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్!
80 టెస్టులు ఆడిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇంగ్లాండ్లో భారత జట్టులో అత్యంత సీనియర్
-
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.68 కోట్లుగా నమోదైంది. ఇది తిరుమల ఆలయం ఆర్థిక బలాన్ని, భక్తుల దానధర్మాలను సూచిస్తుంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand