-
Aadhaar Free Update: ఆధార్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మూడు రోజులే ఛాన్స్!
ఆధార్ కార్డ్ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీ 2025 జూన్ 14.
-
World Test Championship: నేటి నుంచే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్.. డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువ?
దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా WTC ఫైనల్లో వాతావరణం గురించి చెప్పాలంటే.. వర్షం కురిసే అవకాశం ఉంది. మొదటి రోజు వర్షం అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. శుక్రవారం, మ్యాచ్ చివరి
-
Mangli Birthday Party: మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం.. సినీ ప్రముఖులు అరెస్ట్?
ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ సంబంధిత సమస్యలపై మరోసారి చర్చను రేకెత్తించింది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు కొందరు సినీ ప్రముఖులపై వచ్చాయి.
-
-
-
Riyan Parag: నమీబియాతో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్.. కెప్టెన్గా రియాన్ పరాగ్!
అస్సాం క్రికెట్ జట్టు, నమీబియా క్రికెట్ జట్టు మధ్య 5 వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ జూన్ 21న ఆడనున్నారు. రెండవ వన్డే జూన్ 23న, మూడు, నాల్గవ మ్యాచ్లు జూన్ 2
-
NASA Spacex Axiom Mission 4: రోదసియాత్ర.. అంతరిక్షంలో ఎన్ని రోజులు ఉంటారు? ఎలాంటి పరిశోధనలు చేయబోతున్నారు?
అమెరికా ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఎక్సియమ్ స్పేస్ ఈ మిషన్ను సిద్ధం చేసింది. నాసా ఈ కంపెనీకి సహాయం చేసింది. ఇప్పటివరకు ఎక్సియమ్ కంపెనీ 3 మిషన్లను ప్రారంభించింది.
-
Children: తండ్రి నుంచి పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలివే!
తండ్రి తరచూ మనల్ని సమయానికి స్కూల్కు వెళ్లమని, హోమ్వర్క్ పూర్తి చేయమని, లేదా అనవసరమైన వాటిపై డబ్బు వృథా చేయవద్దని సలహా ఇస్తాడు.
-
AP Government Advisor: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొమ్మెర అంకారావు నియామకం!
ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించనున్నట్లు కూడా సీఎం ప్రకటించారు.
-
-
Axiom 4 Mission: అంతరిక్షంలోకి కెప్టెన్ శుభాంశు శుక్లా.. మిషన్కు రూ. 550 కోట్ల ఖర్చు?
ఆక్సియం మిషన్ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారతదేశం ఇస్రో ఉమ్మడి ప్రయత్నం. ఆక్సియం-4 మిషన్ సిబ్బంది సభ్యులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి యాత్ర చేస్తారు.
-
ICC Hall Of Fame: ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం.. ICC హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం!
ఎంఎస్ ధోనీ 2004లో బంగ్లాదేశ్తో జరిగిన ODI మ్యాచ్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అంటే 2007లో ధోనీకి టీమ్ ఇండియా కెప్టెన్సీ లభించింది.
-
Senior Journalist Kommineni: తుళ్లూరు పోలీస్ స్టేషన్కు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని!
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖంబంపాటి శిరీష ఫిర్యాదుతో పాటు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీలు, మహిళా రైతులు కూడా ఫిర్యాదులు చేశారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand