-
Cigarette: సిగరెట్ తాగితే ఏయే ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?
సిగరెట్లో ఉండే ప్రధాన మత్తు పదార్థం నికోటిన్. ఇది మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేసి, తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇది క్రమంగా ఒక తీవ్రమైన వ్యసనంగ
-
Kunki Elephants: కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం.. డిప్యూటీ సీఎం పవన్ హర్షం!
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను, మావటిలను, కావడిలను అభినందించారు.
-
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోస్ కమిషన్ నివేదిక.. కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు!
జనవరి 21, 2015న నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని నివేదికలో ఉంది. ఆ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని "నిషేధాత్మక
-
-
-
Pithapuram Varma: టీడీపీకి షాక్ ఇవ్వనున్న పిఠాపురం వర్మ.. రాజీనామ చేసే యోచనలో కీలక నేత!
పవన్ కళ్యాణ్ కూటమి భవిష్యత్తు గురించి చేసిన ప్రకటనతో వర్మ మళ్లీ టీడీపీలో తన భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్నారని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారన
-
Shubman Gill: ‘నెవర్ గివ్ అప్’.. ఓవల్ టెస్ట్ విజయం తర్వాత గిల్ కీలక వ్యాఖ్యలు..!
ఈ ఆరు వారాల సిరీస్ నుంచి తాను ఏమి నేర్చుకున్నారని అడిగిన ప్రశ్నకు గిల్ "ఎప్పుడూ వదులుకోకూడదు" (Never Give Up) అని సమాధానమిచ్చాడు. చివరి టెస్ట్లో ఈ స్ఫూర్తి స్పష్టంగా కనిపించిం
-
Chiranjeevi: నా కోడలు.. ఉపాసనపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్!
ఈ కొత్త పదవి ఒక గొప్ప గౌరవంతో పాటు పెద్ద బాధ్యత అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. క్రీడల పట్ల ఉపాసనకు ఉన్న ఆసక్తి, నిబద్ధత కారణంగా ఆమె ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తు
-
Virat Kohli Reaction: టీమిండియాపై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం.. ట్వీట్ వైరల్!
టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ భారత్పై సిరీస్ విజయం కోసం ఎదురుచూపు మరోసారి పొడిగించబడింది. ఇంగ్లండ్ చివరిసారిగా 2018లో టీమ్ ఇండియాను టెస్ట్ సిరీస్లో ఓడించింది.
-
-
Mohammed Siraj: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో 23 వికెట్లతో సత్తా చాటిన సిరాజ్!
భారత్- ఇంగ్లండ్ల మధ్య జరిగిన చివరి ఓవల్ టెస్ట్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. ఇంగ్లాండ్ విజయానికి 7 పరుగులు అవసరమైన సమయంలో సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు.
-
Warangal MP Kadiyam Kavya: తెలంగాణకు ఐఐఎం.. కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న వరంగల్ ఎంపీ!
MP కావ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు సిద్ధం చేసిందని తెలిపారు.
-
New Liquor Policy: మద్యం విధానంతో రూ. 700 కోట్ల ఆదాయం.. కొత్త పాలసీలపై సీఎం సమీక్ష!
గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీ
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand