-
NCERT: ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో భారీ మార్పులు!
ఇప్పుడు పుస్తకంలో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ కాలంలో ధార్మిక అసహనం ఉదాహరణలను పేర్కొన్నారు. అక్బర్ను సహనం, క్రూరత్వం మిశ్రమంగా వర్ణించారు.
-
RBI Repo Rate: ఇల్లు కొనాలనుకునేవారికి భారీ శుభవార్త!
జూన్ నెలలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణ రేటు మే నెలలో 2.8 శాతం నుండి తగ్గి 2.1 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ఈ ద్రవ్యోల్బణం తగ్గింది.
-
WTC Test Matches: డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్లు ఇవే!
ఇంగ్లాండ్ 69 మ్యాచ్లలో 34 విజయాలతో రెండవ స్థానంలో ఉంది. అయితే టీమ్ ఇండియా 60 మ్యాచ్లలో 32 మ్యాచ్లు గెలిచి మూడవ స్థానంలో ఉంది.
-
-
-
BCCI: రోహిత్, విరాట్ రిటైర్మెంట్.. బీసీసీఐ కీలక ప్రకటన!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి నడుస్తున్న చర్చలకు స్వస్తి పలుకుతూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
-
UK Visa: లండన్ వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉండాలంటే?!
వీసా దరఖాస్తులో అనేక వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఉదాహరణకు మీ పేరు, పుట్టిన తేదీ, పాస్పోర్ట్ నంబర్, వైవాహిక స్థితి, ప్రయాణ ఉద్దేశం, మీరు ఎక్కడ ఉ
-
Kerala Nurse Nimisha Priya: కేరళ నర్స్ నిమిషాకు బిగ్ రిలీఫ్.. ఉరిశిక్ష వాయిదా!
భారతదేశానికి యెమెన్లో శాశ్వత దౌత్య కార్యాలయం (రాయబార కార్యాలయం) లేదు. 2015లో రాజకీయ అస్థిరత కారణంగా రాజధాని సనాలోని భారత రాయబార కార్యాలయం మూసివేయబడింది.
-
Minister Uttam: కేంద్ర మంత్రి పాటిల్కి మంత్రి ఉత్తమ్ లేఖ.. అందులో కీలక విషయాలివే!
“తెలంగాణ చరిత్రపరంగా నీటి వనరులలో అన్యాయానికి గురైంది. కేంద్రం ఇప్పటికైనా జోక్యం చేసుకుని, రైతులకు న్యాయం చేయాలి” అని మంత్రి ఉత్తమ్ లేఖలో విజ్ఞప్తి చేశారు.
-
-
Nurse Nimisha Priya: యెమెన్లో మరణశిక్ష ఎలా అమలు చేస్తారు? గుండె దగ్గర కాల్పులు జరుపుతారా?
యెమెన్లో మరణశిక్ష కేవలం కాల్పుల ద్వారానే అమలు చేస్తారు. రాళ్లతో కొట్టడం, ఉరితీయడం, తల నరికివేయడం వంటి నిబంధనలు ఉన్నప్పటికీ వీటిని ఉపయోగించరు.
-
Why India Lost: టీమిండియా ఓడిపోవడానికి 5 ప్రధాన కారణాలివే!
భారత్ ఓటమికి బ్యాటర్ల దారుణమైన ప్రదర్శన ప్రధాన కారణం. కెప్టెన్ శుభ్మన్ గిల్, జైస్వాల్, కరుణ్ నాయర్ రెండు ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా రెం
-
India vs England: లార్డ్స్ టెస్ట్లో పోరాడి ఓడిన భారత్.. 22 పరుగులతో ఇంగ్లాండ్ విజయం!
లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లండ్ భారత్ను 22 పరుగుల తేడాతో ఓడించింది. టీమ్ ఇండియాకు 193 పరుగుల లక్ష్యం లభించింది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 170 పరుగులు మాత్రమే
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand