-
Bharat Bandh: స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉందా? భారత్ బంద్ ప్రభావం చూపనుందా?
ఈ సమ్మెలో 10 ట్రేడ్ యూనియన్లు, రైతులు, గ్రామీణ కార్మికులు, పోస్టల్, బీమా, రవాణా, కోల్ మైనింగ్, బ్యాంకులు మరియు ఫ్యాక్టరీల వంటి రంగాల నుండి 25 కోట్లకు పైగా ఉద్యోగులు పాల్గొం
-
Lords Pitch Report: భారత్- ఇంగ్లాండ్ మూడో టెస్ట్.. లార్డ్స్ పిచ్ పరిస్థితి ఇదే!
మూడవ టెస్ట్ కోసం లార్డ్స్ పిచ్పై మంచి మొత్తంలో గడ్డి కనిపిస్తోంది. లార్డ్స్ మైదానం పిచ్పై గడ్డి ఉండటం వల్ల వేగవంతమైన బౌలర్లకు మంచి స్వింగ్ లభిస్తుంది. పిచ్పై గడ్డ
-
Gold Rate: చైనా భారీగా బంగారం కొనుగోళ్లు.. బంగారం రేటు మళ్లీ పెరుగుతుందా?
చైనా కూడా నిరంతరం బంగారం కొనుగోలు చేస్తోంది. దీని ప్రభావం ధరలపై కనిపించవచ్చు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడాని
-
-
-
Umpire Bismillah: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. 41 ఏళ్లకే అంపైర్ కన్నుమూత!
ICC చైర్మన్ జయ్ షా కూడా షిన్వారీ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన క్రికెట్కు చాలా సహకారం అందించారని, ఆయన మరణించడం క్రికెట్ సమాజానికి పెద్ద నష్టమని, మేము ఆయన కుటుంబం,
-
IND vs ENG: విరాట్ కోహ్లీ రికార్డును లేపేసిన గిల్.. ఇది మామూలు ఫీట్ కాదండోయ్!
బర్మింగ్హామ్లో టీమ్ ఇండియా తమ మొదటి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు ఏ భారతీయ కెప్టెన్ సాధించలేని విజయాన్ని శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ సాధించింది.
-
Underarms: మీ చంకలు నల్లగా ఉన్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి!
మెలనిన్ అధిక ఉత్పత్తి, చర్మం మందం పెరగడం వల్ల చంకలు నల్లగా మారతాయి. జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ (2025) అధ్యయనం ప్రకారం.. సుమారు 40 శాతం మంది షేవింగ్, వాక్సింగ్, డియోడరెంట్లలో ఉండే అ
-
Bad Breath: శ్వాస తీసుకునే సమయంలో మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
పొగాకు, మద్యం సేవించడం వల్ల నోరు ఆరిపోవడం సమస్య పెరుగుతుంది. దీనితో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (2025) ప్రకారం.. ధూమపానం చేసేవారిలో చిగుళ్ళ
-
-
Vanamahotsava Program: నేడు వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
ఈ పార్క్ రాష్ట్రంలో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పెంపొందించడంతో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలకు తలమానికంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
-
Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్బాబుకు మరోసారి నోటీసులు!
మహేశ్బాబు ఈ వెంచర్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినప్పటికీ.. అతను సంస్థ ఆర్థిక లేదా నిర్వహణ కార్యకలాపాల్లో నేరుగా భాగం కాలేదని గత ఈడీ విచారణలో తేలింది.
-
PM Modi: భారత్ ఉగ్రవాద బాధిత దేశం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
బ్రిక్స్ పహల్గామ్ దాడిని అత్యంత ఖండనీయమైన, నేరపూరితమైన చర్యగా పేర్కొంది. భారత్లో జరిగిన ఏదైనా ఉగ్రవాద దాడిని బ్రిక్స్ వంటి వేదికపై ఇంత స్పష్టంగా ఖండించడం ఇదే మొదటి
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand