-
US Tariff: భారతదేశంపై 25 శాతం సుంకం స్టార్ట్.. ఈ రంగంపై భారీ ఎఫెక్ట్!
వ్యాపారుల అభిప్రాయం ప్రకారం.. తమ ఫ్యాక్టరీలను కాపాడుకోవడానికి, పెద్ద సంఖ్యలో కార్మికులను తొలగించకుండా ఉండటానికి వారు తమ వస్తువులను ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ ధరకు వ
-
India vs England: ఓవల్ టెస్ట్ మూడవ రోజు ఆట టైమింగ్లో మార్పు.. వివరాలీవే!
వర్షం వల్ల కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి మూడవ రోజు ఆటను అరగంట ముందుగా ప్రారంభించనున్నారు. ఈ రోజు మొత్తం 98 ఓవర్లు వేయడానికి ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.
-
KL Rahul- Umpire Clash: కేఎల్ రాహుల్, అంపైర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైరల్!
ఈ వాగ్వాదంతో కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్తో ఈ విధమైన వాగ్వాదం లెవెల్-1 లేదా లెవెల్-2 నేరం కింద
-
-
-
Tariff: 25 శాతం టారిఫ్.. భారత ప్రభుత్వం తొలి స్పందన ఇదే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫామ్లో భారత్పై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించారు.
-
Vijay Deverakonda Meets Pawan: ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లో సందడి చేసిన విజయ్ దేవరకొండ.. వైరల్ ఫొటో ఇదే!
ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకరి సినిమాకు మరొకరు మద్దతు ఇచ్చుకోవడం, కలిసి ప్రమోషన్లలో పాల్గొనడం సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది కొత్త తరానికి, ప
-
APPSC: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ అవసరం లేదు!
గతంలో ఒక ఉద్యోగానికి 25,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) తప్పనిసరిగా నిర్వహించేవారు.
-
Hero Sales: ఈ బైక్ను తెగ కొనేస్తున్నారుగా.. నెలలోనే 3 లక్షలకు పైగా కొనేశారు!
స్ప్లెండర్ ప్లస్ సాధారణ వెర్షన్తో పాటు X-Tech వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
-
-
Labor Ministry: ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్కు భారీ షాక్.. వివరణ ఇవ్వాలని కోరిన కేంద్రం!
12,000 మంది ఉద్యోగులను తొలగించడం. అలాగే 600 మంది కొత్త నియామకాలను నిలిపివేయడంపై NITES అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఉద్యోగుల పట్ల అనైతిక, అమానుషమైన చర్య అని పేర్కొంది.
-
GSLV-F16: జీఎస్ఎల్వీ- ఎఫ్16 రాకెట్ ప్రయోగం విజయవంతం.. పూర్తి వివరాలీవే!
నిసార్ ఉపగ్రహం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)ల ఉమ్మడి ప్రాజెక్ట్. దీని విలువ దాదాపు రూ. 11,200 కోట్లు.
-
Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు తీర్పు ఇవ్వనున్న సుప్రీం ధర్మాసనం!
చీఫ్ జస్టిస్ బి.ఆర్. గావాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై తుది తీర్పును రేపు వెల్లడించనుంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand