-
AP Government Advisor: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొమ్మెర అంకారావు నియామకం!
ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించనున్నట్లు కూడా సీఎం ప్రకటించారు.
-
Axiom 4 Mission: అంతరిక్షంలోకి కెప్టెన్ శుభాంశు శుక్లా.. మిషన్కు రూ. 550 కోట్ల ఖర్చు?
ఆక్సియం మిషన్ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారతదేశం ఇస్రో ఉమ్మడి ప్రయత్నం. ఆక్సియం-4 మిషన్ సిబ్బంది సభ్యులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి యాత్ర చేస్తారు.
-
ICC Hall Of Fame: ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం.. ICC హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం!
ఎంఎస్ ధోనీ 2004లో బంగ్లాదేశ్తో జరిగిన ODI మ్యాచ్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అంటే 2007లో ధోనీకి టీమ్ ఇండియా కెప్టెన్సీ లభించింది.
-
-
-
Senior Journalist Kommineni: తుళ్లూరు పోలీస్ స్టేషన్కు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని!
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖంబంపాటి శిరీష ఫిర్యాదుతో పాటు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీలు, మహిళా రైతులు కూడా ఫిర్యాదులు చేశారు.
-
RCB Legal Battle: కర్ణాటక హైకోర్టుకు ఆర్సీబీ.. కోర్టు ఏం చెప్పిందంటే?
న్యాయమూర్తి ఎస్.ఆర్. కృష్ణ కుమార్ రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్, DNA ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను వాయిదా వే
-
Rohit Sharma: వన్డేలకు రోహిత్ శర్మ రిటైర్మెంట్.. వెలుగులోకి కీలక విషయం?!
టీమ్ ఇండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ చారిత్రాత్మక విజయం తర్వాత రోహిత శర్మ తన రిటైర్మెంట్ గురించి ఇలా అన
-
Minister Lokesh: ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్
గ్రాటిట్యూడ్ వాల్ పై పలువురు విద్యార్థులు తమ ఉన్నతికి కారకులైన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.
-
-
Piracy Racket: రూ. 700 కోట్ల వార్షిక ఆదాయం.. పైరసీ ముఠా కేసులో సంచలన విషయాలు!
అధికారులు వెల్లడించినట్లుగా ఈ సంస్థలు వినియోగదారుల క్రెడిట్ కార్డ్ వివరాలు, పాస్వర్డులు, వ్యక్తిగత సమాచారం సేకరించి.. ఫిషింగ్, టాక్స్ మోసం, ఉగ్రవాద మద్దతు వంటి తీవ్ర
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. వేదికలను మార్చిన టీమిండియా క్రికెట్ బోర్డు!
నవంబర్ 14 నుంచి భారత్- దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్ట్ జరుగుతుంది. ఇది మొదట ఢిల్లీలో నిర్వహించబడాల్సి ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ వేదికను BCCI కోల్కతాలోని
-
Sachivalayam Employees: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. సచివాలయం ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం!
2024 ఆగస్టులో జరిగిన బదిలీలలో, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేసింది. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా చర్యలు