-
Sharmila: అన్నమయ్య ఇక అనాథ ప్రాజెక్టేనా?: వైఎస్ షర్మిల
అలాగే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించా
-
Trump: భారత్పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష విధానాన్ని సవాల్ చేయడానికి భారత్, రష్యా, చైనా ఒక వేదికపైకి వచ్చాయి. ఈ మూడు దేశాలు తమ స్నేహాన్ని, పరస్పర సహకారాన్ని బలోపేతం చే
-
Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలపర్చాలి: మంత్రి
జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశానికి సేవ చేయడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ ఎన
-
-
-
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్తో విభేదాలు.. ఢిల్లీ క్యాపిటల్స్లోకి సంజూ?
రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ నుండి వైదొలిగారు. హెడ్ కోచ్ పదవికి ద్రవిడ్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా ప్రకటి
-
Peter Navarro: ట్రంప్ సలహాదారు భారత్పై కీలక వ్యాఖ్యలు.. ఎవరీ పీటర్ కెంట్?
పీటర్ నవారో జులై 15, 1949న మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జ్లో జన్మించారు. ఆయన ఇటాలియన్ మూలాలున్న వ్యక్తి. పీటర్ తండ్రి ఆల్బర్ట్ అల్ నవారో ఒక సాక్సోఫోనిస్ట్, శెహనాయి వాదకుడు.
-
India: మోదీ చైనా పర్యటన.. ఆసియాను ఆకట్టుకున్న భారత విజయం!
ఈ దౌత్య విజయంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో పీఎం మోదీ జరిపిన ద్వైపాక్షిక సమావేశాలు అమెరికాతో భారత్ పెరుగుతున్న వాణిజ్
-
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో మార్కెట్లోకి FF C6!
కంపెనీ ఇంకా అధికారిక స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. కానీ నివేదికల ప్రకారం ఈ బైక్ సుమారు 250cc నుంచి 350cc పెట్రోల్ బైక్ల మాదిరిగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
-
-
Putin Waited For PM Modi: ప్రధాని మోదీ కోసం 10 నిమిషాలు వెయిట్ చేసిన పుతిన్!
క్రెమ్లిన్ (రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయం) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు కారులో దాదాపు ఒక గంట పాటు ముఖాముఖి చర్చలు జరిపారని చె
-
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం.. 800 మందికి పైగా మృతి!
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. గత దశాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాల వల్ల 7,000 మందికి పైగా మరణించారు. సగటున ప్రతి సంవత్సరం భూకంపాల వల్ల 560 మంది మరణిస్తున్నారు.
-
Womens ODI World Cup: మహిళల వన్డే ప్రపంచ కప్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ. 122 కోట్లు!
ఎనిమిది జట్ల మధ్య జరిగే ఈ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ ఇప్పుడు 13.88 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 122 కోట్లు)గా ఉంది. 2022లో న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ప్రపంచ కప్లో ప్రై
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand