-
Muhurat Trading: ముహూర్త ట్రేడింగ్.. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్!
ఒక గంట ముహూర్త ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 2:45 గంటలకు స్వల్ప లాభాలతో ముగిసింది. దీనితో కొత్త సంవత్సరం సంవత్ 2082కి సానుకూల (పాజిటివ్) ప్రారంభం లభించినట్లైంది.
-
Mega Job Mela: హుజూర్నగర్లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న మంత్రి ఉత్తమ్!
ఈ కీలకమైన ఏర్పాట్ల సమీక్షలో పాల్గొనేందుకు తమ వైపు నుండి ఒక సీనియర్ అధికారిని పంపాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ని కోరారు.
-
Delhi Air Quality: ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్యపు పొగ.. ‘రెడ్ జోన్’లో గాలి నాణ్యత!
సున్నా నుంచి 50 మధ్య ఏక్యూఐ ఉంటే 'మంచి' (Good), 51 నుంచి 100 మధ్య ఉంటే 'సంతృప్తికరం' (Satisfactory), 101 నుంచి 200 మధ్య 'మధ్యస్థం' (Moderate), 201 నుంచి 300 మధ్య 'చెత్త' (Poor), 301 నుంచి 400 మధ్య 'అత్యంత చెత్త' (Very Poor), 401 నుంచ
-
-
-
Congress: కాంగ్రెస్తోనే తెలుగు సినీ పరిశ్రమకు స్వర్ణయుగం!
ఆ దుష్చక్రాన్ని అంతం చేసి, సినీ పరిశ్రమకు స్వేచ్ఛను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ ప్రకటన స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పరి
-
Rishabh Pant: రిషబ్ పంత్కు ప్రమోషన్.. టీమిండియా కెప్టెన్గా ప్రకటించిన బీసీసీఐ!
ఈ సిరీస్లో యువ ఆటగాళ్లకు అద్భుతంగా రాణించి నేషనల్ టీమ్లో చోటు దక్కించుకోవడానికి సువర్ణావకాశం ఉంటుంది. సౌత్ ఆఫ్రికా-ఎ తో ఆడటం ద్వారా రాహుల్, సిరాజ్, ఆకాశ్దీప్, ప్రస
-
Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు.. వన్డే కెప్టెన్గా ఫాస్ట్ బౌలర్!
పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అందులో మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండవ టెస్ట్ మ్యాచ్ రోజున వన్డే జట్
-
Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
ఈ టోర్నమెంట్లో అతడు అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిస్తే శుభ్మన్ గిల్ ఈ టోర్న
-
-
Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ
ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ నిరంకుశ వ
-
Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
-
Mega Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. సింగరేణి సహకారంతో మెగా జాబ్ మేళా!
రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను మంత్రి ఇటీవల ఆవిష్కరించారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand