-
Sania Mirza: మాతృత్వంపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు!
మాతృత్వం తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని సానియా చెప్పారు. ఒక టెన్నిస్ మ్యాచ్ లేదా మెడల్ కోల్పోవడం ఒక తల్లికి చాలా చిన్న విషయంగా అనిపిస్తుందని ఆమె అన్నారు.
-
Deepika Padukone: హాలీవుడ్ సినిమా కోసం ప్రభాస్ మూవీని వదులుకున్న దీపికా పదుకొణె?!
ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ దీపికా పదుకొణె ఇటీవల 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమె షెడ్యూల్ ఖాళీగా ఉంది.
-
Bathukamma Kunta: ఎల్లుండి బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేలకు పైగా మహిళలు పాల్గొంటారని సీఎస్ తెల
-
-
-
Gautam Adani: గౌతమ్ అదానీకి బిగ్ రిలీఫ్.. షేర్ హోల్డర్లకు లేఖ!
గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. హిండెన్బర్గ్ నివేదిక ఉద్దేశ్యం గ్రూప్ను బలహీనపరచడమే. కానీ నిజానికి ఇది గ్రూప్ను మరింత బలోపేతం చేసిందని అన్నారు. సోషల్ మీడియాలో హిండెన్బ
-
Gold Rate Hike: బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1150 పెరిగి రూ. 1,04,800కి చేరుకుంది. మొన్నటి ధర రూ. 1,03,650గా ఉంది. అదేవిధంగా 100 గ్రాముల బంగారం రూ. 11,500 పెరిగి రూ. 10,48,800కి చేరింది. మొన్నటి ధర రూ. 10,36,500గ
-
Royal Enfield Bullet: రూ. 1.62 లక్షలకే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్!
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ప్రారంభ ధర ఇప్పుడు కేవలం రూ. 1.62 లక్షలు అయింది, ఇది ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే కొంచెం ఖరీదైనది. ఈ ఫోన్ ధర సుమారు రూ. 1.50 లక్షలు. ఇది బైక్ ధర కంటే కొద
-
Delhi Baba: 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఢిల్లీ బాబా!
ఈ కేసుతో పాటు ఇదే స్వామిపై 2009లో ఒక కేసు నమోదై ఉండగా, 2016లో మరో మహిళ వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
-
Railway Employees: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. బోనస్ ప్రకటించిన కేంద్రం!
షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు
-
Protest In Leh: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని లేహ్లో తీవ్ర ఉద్రిక్తత!
లేహ్ అపెక్స్ బాడీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి రాష్ట్ర హోదా, లడఖ్ను ఆరవ షెడ్యూల్లో చేర్చాలనే తమ డిమాండ్లు నెరవేరే వరకు తమ నాయకులు నిరాహార దీక్షను ముగించ
-
Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం!
జమ్మూ-కాశ్మీర్లో నాలుగు సీట్లు ఫిబ్రవరి 2021 నుండి ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 22, 2025న ఉప ఎన్నికను ప్రకటించింది. దీని నోటిఫికేషన్ అక్టోబర్ 6న విడుదల అవుతుంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand