-
Mahindra Scorpio: జీఎస్టీ తగ్గింపు తర్వాత మహీంద్రా స్కార్పియో ధరలు ఇవే!
భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియోకు గట్టి పోటీనిచ్చే కార్ల విషయానికి వస్తే ఈ కారు టాటా సఫారీ, టాటా హారియర్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లతో పోటీపడుతుంది.
-
Asia Cup 2025 Final: రేపే ఆసియా కప్ ఫైనల్.. టీమిండియాకు బిగ్ షాక్?
పాక్తో ఫైనల్ మ్యాచ్ కోసం సూర్య కొన్ని పెద్ద మార్పులు చేసే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే ప్లేయింగ్ XI లో తిరిగి వచ్చే అవకాశం ఉంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో
-
Fitness Tips: ప్రస్తుత సమాజంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే!
ఫిట్నెస్ అనేది కేవలం శరీరానికే పరిమితం కాదు. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఉదయం ధ్యానం (మెడిటేషన్) చేయడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
-
-
-
India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ లక్ష్యం.. భారత్ స్కోర్ ఎంతంటే?
అభిషేక్ శర్మ ఆసియా కప్లో తన నాల్గవ అర్ధ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అభిషేక్ కేవలం 31 బంతుల్లో 61 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి 8 ఫోర్లు, 2 సిక్స్లు
-
America: భారత్లో పర్యటించనున్న అమెరికా ప్రతినిధులు.. అగ్రరాజ్యానికి మోదీ సర్కార్ కండీషన్!
వాషింగ్టన్ న్యూఢిల్లీపై 50 శాతం భారీ టారిఫ్ను విధించిన సమయంలోనే భారత అధికారులు అమెరికాలో పర్యటించడం గమనార్హం. పెనాల్టీ ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి చౌ
-
Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు ఒక పరీక్షగా నిలవనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుం
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్కు షాక్.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత!
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 28న ఇరు జట్ల మధ్య ఈ పోరు ఉంటుంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4 మ్యాచ్లలో భారత జట్టు పాకిస్థాన్ను ఓడించి
-
-
Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!
ప్రధాన మంత్రి ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అత్యంత గోప్యత పాటిస్తారు. ప్రజలకు తెలియజేయదగిన సమాచారాన్ని మాత్రమే మీడియాకు అందిస్తారు.
-
Rupee: పుంజుకున్న రూపాయి.. బలహీనపడిన డాలర్!
అంతర్జాతీయ ప్రమాణం అయిన బ్రెంట్ క్రూడ్ 0.22 శాతం పెరిగి 69.57 డాలర్లు ప్రతి బ్యారెల్ ధర వద్ద ట్రేడ్ అయింది. స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల
-
IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జట్టు ఇదేనా?
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ను ఓడించి
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand