-
Sports Governance Bill: రాష్ట్రపతి వద్దకు జాతీయ క్రీడా పరిపాలన బిల్లు.. బీసీసీఐపై ప్రభావం ఎంత?
ఈ బిల్లు భారతదేశం 2036 ఒలింపిక్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వాలన్న లక్ష్యాన్ని బలపరచడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇతర అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది.
-
Visas: ఇకపై ఒక్క రోజులోనే వీసా జారీ!
ఇప్పటివరకు సుమారు 50 లక్షల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డులు జారీ చేయడంతోపాటు OCI పోర్టల్ను పునరుద్ధరించి మరింత సులభమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
-
Sushil Kumar: ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ హైకోర్టు గతంలో సుశీల్ కుమార్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో అతను తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-
-
-
Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: సీఎం చంద్రబాబు
మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించా
-
Rohit Sharma: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మకి ప్రమోషన్!
ప్రస్తుతానికి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత యువ సంచలనం శుభ్మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో తొలి మూడు స్థానాల్లో ఇద్దరు భారతీయులు ఉండటం విశేషం.
-
Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ కేసు.. రేపు విచారణకు మంచు లక్ష్మి!
ఈ ప్రమోషన్ల ద్వారా వారికి అక్రమంగా డబ్బులు అందాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నించనున్నారు.
-
India-China: అమెరికాకు చైనాతో చెక్ పెట్టనున్న భారత్!
జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత, భారత్-చైనా సరిహద్దులో సైనిక బలగాల సంఖ్య పెరిగింది. అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
-
-
Schools: భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచన!
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొన్ని చోట్ల వరదలు వ
-
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియానికి బిగ్ షాక్.. ఆర్సీబీ జట్టే కారణమా?!
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్లో టీమ్ ఇండియా శ్రీలంకతో తలపడనుంది. అక్టోబర్ 5న టీమ్ ఇండియా పాకిస్తాన్తో కీలక మ్యాచ్ ఆడనుంది.
-
Alert: అలర్ట్.. రానున్న 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి!
హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని..ప్రజల నుంచి వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్య