-
India Bugdet 2024: రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.6,21,940 కోట్లు, రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు
రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్పై మోదీ ప్రభుత్వానికి రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం బడ్జెట్లో ఇది 12.9 శాతం అని సోషల్ మీడియా వేదికగా ఆయన హర్షం వ్యక్తం చేశా
-
IPL 2025: ఐపీఎల్ లో రాహుల్, కోహ్లీ జోడి మరోసారి
గత మూడేళ్లుగా లక్నో సూపర్ జెయింట్స్కు సారథిగా ఉన్న కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్ సీజన్కు ముందు ఆ జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్ చివర్లో కేఎల్ రాహుల్,
-
Union Budget 2024: ఇది బడ్జెట్ కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టో: కాంగ్రెస్
మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ట్విట్టర్లో బీజేపీ పథకాలపై విమర్శలు కురిపించారు. గౌరవనీయ ఆర్థిక మంత్రి కాంగ్రెస్ మేనిఫెస్టోని చదివారని తెలిసి నేను సంతోషంగా ఉన్నాను.
-
-
-
Narasapuram MPDO: తొమ్మిది రోజుల తరువాత ఏపీ ఎంపీడీవో మృతదేహాం లభ్యం
ఎనిమిది రోజులుగా ఎంపిడిఓ వెంకట రమణారావు కోసం రెస్క్యూ సిబ్బంది వెతికింది. ఈ నెల 15వ తేదీన మధురానగర్ రైల్వే బ్రిడ్జి పై నుంచి కాల్వలోకి దూకిన ఘటనలో అతని కోసం గాలింపు చర్
-
Union Budget 2024: ఉద్యోగస్తులకు ఉపశమనం, ట్యాక్స్ కట్టక్కర్లేదు
రూ.3 నుంచి 7 లక్షల వార్షిక ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొత్త పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ప్రామాణిక పన్ను మినహాయి
-
Dangerous Selfies: భారీ వర్షాలు కురుస్తున్నాయి, జర సెల్ఫీలు మానుకోండి
ఎత్తైన ప్రదేశాల్లో పర్యాటకులు రైలింగ్పై నడవడం మరియు సెల్ఫీలు తీసుకోవడం ద్వారా తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. గత ఏడాది వర్షాకాలంలో సెల్ఫీలకు పోయి ఎందరో ప్రమాదంలో
-
Women’s Asia Cup 2024: ఆసియా కప్లో తొలి సెంచరీ, మిథాలీ రికార్డు బద్దలు
ఆసియా కప్లో ఇప్పటివరకు ఏ మహిళా క్రికెటర్ చేయని ఘనతను ఆమె ప్రదర్శించింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన చమర హర్షితతో కలిసి జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. వీరిద్
-
-
Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ఆగస్టు 5కి వాయిదా
ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగగా, విచారణన
-
Leader Of Oppostion: వైసీపీకి బిగ్ రీలీఫ్.. ఎట్టకేలకు ప్రతిపక్ష హోదా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటర
-
WTC Points Table: ఫైనల్ బెర్త్ భారత్ కే రెండో ప్లేస్ రేసులో ఉన్న జట్లు ఇవే
డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. ఫైనల్ రేసులో టీమిండియా ముందుంది. టెస్ట్ ఫార్మాట్ లోనూ నిలకడగా రాణిస్తున్న భారత జట్టు ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టి