-
Meta AI: మెటాతో చాట్ చేస్తున్నారా? ఇకపై ఏడు భాషల్లో అందుబాటులోకి
మెటా ఏఐ ఇప్పుడు 22 దేశాల్లో అందుబాటులో ఉంది, వీటిలో సరికొత్తది అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, మెక్సికో, పెరూ మరియు కామెరూన్ కూడా ఉన్నాయి. కాగా మెటా ఇప్పుడు హిందీత
-
Karnataka: పావురాన్ని కాపాడే క్రమంలో విద్యుదాఘాతంతో మైనర్ మృతి
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ మైనర్ మృతి చెందాడు. కరెంటు తీగలో చిక్కుకున్న పావురాన్ని రక్షించేందుకు బాలుడు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతాని
-
D. Srinivas: డి.శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ శాసనమండలి సంతాపం
చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ శాసనమండలి తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
-
-
-
Singareni Privatization: సింగరేణి సేఫ్, ప్రవేటీకరణ ఆలోచన లేదు: కిషన్ రెడ్డి
తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, దానిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి బ
-
Bihar Assembly Sessions: నువ్వు మహిళ ఎమ్మెల్యేవి నీకేం తెలియదు: రాష్ట్ర సీఎం
ఆర్జేడీ ఎమ్మెల్యే రేఖాదేవి, ఇతర ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొత్త రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మండిపడ్డారు. "ఏయ్
-
KTR Birthday: కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజాసేవ చేస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్ కోరారు. కేటీఆర్కు
-
Nepal Plane Crash: నేపాల్లో కుప్పకూలిన విమానం.. 14 మంది మృతి
నేపాల్ రాజధాని ఖాట్మండులో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానంలో ఎయిర్క్రూతో సహా 19 మంది ఉన్నారు. అయితే ప్రయాణించిన 19 మందిలో పదికి పైగానే మరణించినట్లు అంచనా వేస్తున్నార
-
-
Kupwara Encounter: జమ్మూ ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
గత రెండు నెలలుగా లోయలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి.బుధవారం ఉదయం భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య జర
-
Budget Controversy: చంద్రబాబు, నితీష్ మినహా బడ్జెట్ ని ఏకేస్తున్న నేతలు
నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అనే ఇద్దరు నేతలు మినహా దాదాపు అందరూ నిరాశకు గురయ్యారని, దేశంలో ఆదాయం పెరగడం లేదని, ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక నివేదికలన్నీ తేల్చాయ
-
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఛాతిలో నొప్పి, ఎయిమ్స్ లో చికిత్స
ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.కిడ్నీ మార్పిడి తర్వాత లాలూ యాదవ్ను డాక్టర్లు క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారు. ఈ కారణంగా అతను తరచుగా బీహార్ నుండ