-
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు తాజా వార్తలు
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గౌరవం లేని చోట తాను ఉండనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రకటి
-
Andhra Pradesh: అమానుషం : భార్యకు గుండు కొట్టించిన భర్త..
భార్య విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేసిన భర్త ఆమెను కొట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండపూడి గ్రామంలో వెలుగు చూసింది.
-
Lok Sabha Polls 2024: మోడీని ఓడించాలంటే కాంగ్రెస్ బలం సరిపోదా..
రానున్న లోకసభ ఎన్నికలపై రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలతో ఇతరత్రా పార్టీలను కలుపుకుని ముందుకెళుతున్నాయి.
-
-
-
Hyderabad: సీఎం రేవంత్ తో భేటీ అయిన హైదరాబాద్ మేయర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సీఎం నివాసం జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.
-
Pakistan Election: పాకిస్థాన్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి: అమెరికా
పాకిస్థాన్లో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు అమెరికా పేర్కొంది. ఫిబ్రవరి 8న పాకిస్థాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి
-
Pushpa2 vs Saripodhaa Sanivaaram: బన్నీ పుష్ప2 vs నాని సరిపోదా శనివారం
నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్
-
Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు కథ సమాప్తం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. 2017లో నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
-
-
Sangareddy: పోలీసులు ఫోన్ను స్వాధీనం చేసుకోవడంతో వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య
సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట ప్రాంతానికి చెందిన సంతోష్ (37) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఫోటోలు తీస్తున్
-
IND vs ENG 2nd Test: రెండు టెస్టులో టీమిండియాకు విజయావకాశాలు
తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులో సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. విశాఖ వేదికగా రేపటి నుంచి భారత్– ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం క
-
Lok Sabha Elections 2024: జహీరాబాద్ ఎంపీ బరిలో చెరకు కరణ్ రెడ్డి.. తప్పకుండా విజయం సాధించాలంటూ?
పార్లమెంటు ఎన్నికల కోలాహలం మొదలవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు తమ అభ్యర్థులను మోహరించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తుండగా, మరోవైపు చాలామంది నేతలు ఎంపీలుగా