-
Telangana: కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి: హరీష్
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్తుందని అన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ రోజు మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా
-
world cup 2023: న్యూజిలాండ్ బౌలర్ల దాటికి చేతులెత్తేసిన శ్రీలంక
ప్రపంచకప్ లో శ్రీలంక పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న లంక ఈ రోజు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దారుణంగా విఫలం చెందింది.శ్రీలంక-న్యూజిలా�
-
PM Modi Degree: మోడీ డిగ్రీ విషయంలో కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురు
ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీకి సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 2016 నాటి ఉత్తర్వులను రద్దు చేస్తూ మార్చి 31న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వ�
-
-
-
Hyderabad: విద్యుత్శాఖ అధికారిపై వ్యక్తి దాడి
విద్యుత్శాఖలో పనిచేసే అధికారిపై వ్యక్తి చేసిన దాడి ఘటన హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్లో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSS
-
Telangana: ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయ పార్టీలలో ఆందోళన మొదలైంది. ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. తాజాగా హైదరాబాద్ లో బీ�
-
Hyderabad: భార్యను కత్తితో గొంతు కోసి దారుణ హత్య…
భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు .ఈ సంఘటన అక్టోబర్ 28న హైదరాబాద్ చంపాపేట్లోని దంపతుల నివాసంలో జరిగింది
-
Hyderabad: నగరంలో 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ
హైదరాబాద్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
-
-
world cup 2023: మాథ్యూస్ సోదరుడు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ పై హాట్ కామెంట్స్
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ను శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిన్ బెదిరించాడు. షకీబ్ అల్ హసన్, ఏంజెలో మాథ్యూస్ మధ్య టైం అవుట్ వివాదం కారణంగా చా
-
Delhi Liquor Scam: కవిత అరెస్ట్ ఖాయం.. ఆమెను ఎవరూ రక్షించలేరు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉందని, వారిని కటకటాల వెనక్కి వెళ్లకుండా ఎవరూ రక్షించలేరని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్విని
-
KTR: కర్ణాటకకు వెళ్లిన పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయి: కేటీఆర్
కేరళ, కర్ణాటక, గుజరాత్ నుంచి తెలంగాణలోకి కంపెనీలు తరలి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క