-
Modi Oath Taking Ceremony: మోదీ ప్రమాణ స్వీకారానికి ఖర్గే హాజరు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి పలువురు నేతలకు ఆహ్వానం అందింది. ఇందులో భారత కూటమి నేతలు కూడా ఉన్నారు. ఇండియా కూటమి నేతలు మొదట హాజరుకు నిరాకరించినా.. ఇప్పుడు మ
-
Nagarkurnool: ఉరివేసుకుని యువజంట ఆత్మహత్య
వివాహితలు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం జినుకుంట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
-
Group-1 Preliminary Exam: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్ష
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఒక ప్రకటనలో
-
-
-
Modi Cabinet 2024: చిన్నమ్మకు షాక్ ఇచ్చిన మోడీ
కేంద్ర మాజీ మంత్రి, రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ప్రధాని మోదీ తన మంత్రివర్గంలో ఊహించని వ్
-
Rammohan Naidu: తండ్రి బాటలో రామ్మోహన్ నాయుడు: టీడీపీ ఎమ్మెల్యే బండారు
రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు గతంలో చంద్రబాబు నాయుడు మద్దతుతో కేంద్ర మంత్రిగా పనిచేశారని, ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై టీడీపీ ఎ
-
Bandi Sanjay: ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి, బండి రాజకీయ ప్రస్థానం
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో బండి సంజయ్ కుమార్ కు చోటు కల్పించారు . జులై 11, 1971లో జన్మించిన సంజయ్ కుమార్ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారు. అతను స్టేట్ బ
-
AP Phone Tapping: పెగాసస్తో లోకేష్ ఫోన్ ట్యాపింగ్
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో .లోకేష్ ఫోన్లను ట్యాప్ చేసేందుకు పెగాసస్ను ఉపయోగించారా లేదా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్టర్ జ
-
-
T20 World Cup 2024: పాకిస్థాన్ తో తలపడే టీమిండియా జట్టు
టి20 ప్రపంచ కప్ భారత్ తొలి మ్యాచ్ ఐర్లాండ్తో ఆడింది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు అమెరికాతో జరిగిన సూపర్ ఓవర్లో పాక్ జట్టు ఓటమి చవిచ
-
Bird Flu: తెలంగాణకు బర్డ్ ఫ్లూ హెచ్చరికలు
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్5ఎన్1) కారణంగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్లలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ ఒక సలహా జ
-
CWC Meet: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ… సీడబ్ల్యూసీ తీర్మానం
ఈ రోజు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం దాదాపు 3 గంటలపాటు కొనసాగగా, ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి పలు అంశాలపై ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాహుల