-
Modi Sand Art: ఇసుకతో మోడీ శిల్పం.. అభిమానం చాటుకున్న రూపేష్ సింగ్
మూడోసారి ఎన్డీయే అధికారం చేపడుతున్న వేళ ప్రముఖ చిత్రకారుడు రూపేష్ సింగ్ మోడీపై అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో ఎందరో ప్రముఖులను ఇసుకతో బొమ్మ చేసి తన అభిమానాన్ని ప్ర
-
Lok Sabha Opposition: లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్.. సీఎం రేవంత్ డిమాండ్
లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ
-
T20 World Cup 2024: న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్
గయానా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో గ్రూప్-సి మ్యాచ్లో న్యూజిలాండ్ను 84 పరుగుల తేడాతో ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఆరు వి
-
-
-
Modi Swearing Ceremony: ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం, రేపు ఢిల్లీలో డ్రోన్ల నిషేధం
ధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది భద్రత దళం. ఢిల్లీ పోలీసు అధికారుల ప్రకారం ఐదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది,
-
Ramoji Rao Death: రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని రాజమౌళి డిమాండ్
రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. 87 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే శోకసంద్రం నెలకొంది.ర
-
TSPSC Group1 Exam: హైదరాబాద్ లో 144 సెక్షన్
TGPSC గ్రూప్-I ప్రిలిమ్స్ పరీక్ష కోసం అన్ని పరీక్షా కేంద్రాలవద్ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Cr. PC) సెక్షన్ 144 విధిస్తూ హైదరాబాద్ నగర పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
-
Prashant Kishor: పీకే సంచలన నిర్ణయం.. ఇక ప్రిడిక్షన్ ఉండదు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రశాంత్ కిషోర్ సీట్లు అంచనా వేయడంలో తప్పు చేశానని అంగీకరించారు.సీట్లను అంచనా వేయడంలో పొరపాటు జరిగిందని, అందుకు క్షమాపణ చెప్
-
-
Hindupur: హిందూపురంలో వైఎస్సార్సీపీ మీడియా సమావేశం
: హిందూపురం నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో గుడ్డంపల్లి వేణురెడ్డి, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్రెడ్డి, వైఎస
-
T20 World Cup 2024: భారత్ – పాక్ మ్యాచ్.. ఐసీసీ కీలక నిర్ణయం
న్యూయార్క్లోని నసావు కౌంటీ మైదానం పిచ్ చాలా అధ్వాన్నంగా ఉంది. దీంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. నసావు స్టేడియం ఆటగాళ్లనే కాదు నిపుణులను కూడా నిరాశపరిచింది. దీం
-
TDP: టీడీపీ జీరో టాలరెన్స్.. అధికారుల్లో ఒణుకు
జూన్ 12 నుంచి పాలన ప్రారంభించనున్న టీడీపీ కొత్త ప్రభుత్వంలో అధికారులు నిబంధనల ఉల్లంఘన పట్ల జీరో టాలరెన్స్, పరిపాలనను ప్రక్షాళన చేయడమే ప్రధానాంశంగా కనిపిస్తోంది.