-
CM Revanth Reddy: కొత్తగా ఎంపికైన మంత్రులకు రేవంత్ విజ్ఞప్తి
ఢిల్లీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవ సారి ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఎన్డీయే ప్రభుత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కే
-
Bihar CM Nitish Kumar: పాట్నాలో నితీష్ కు ఘన స్వాగతం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ రోజు సోమవారం పాట్నాకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పాట్నా విమానాశ్రయం వెలుపల జేడీయూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిలబడి ఆయ
-
Reasi Terror Attack: ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా
రియాసి ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను సోమవారం ఆమోదించింది.రియాసి ఉగ్రవాద దాడిలో అమరులైన యాత్రిక
-
-
-
Modi arrives PMO: ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ
నిన్న ఆదివారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు.ప్రభుత్వం ఏర్పడిన త
-
T20 World Cup: పాకిస్థాన్కి భారత్ తొలి పంచ్..
టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు రాణించలేకపోయారు . ఈ మ్యాచ్లో బాబర్ అజామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కు ద
-
Etela Rajender: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల
తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో ఇక్కడ అధినాయకత్వంపై మార్పులు చేసేందుకు ఢిల్లీ బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష పదివిలో మార్పు జరగనుంది. ఈ మేరకు బి
-
Odisha: జూన్ 12న ఒడిశా గడ్డపై తొలిసారి బీజేపీ జెండా
ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూన్ 10 నుంచి జూన్ 12 వరకు మార్చినట్లు ఆ పార్టీ నేతలు జతిన్ మొహంతి, విజయపాల్ సింగ్ తోమర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్
-
-
VK Pandian Retires: ఒడిశా బీజేడీలో సంక్షోభం.. కీలక నేత రాజకీయ రిటైర్మెంట్
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు సన్నిహితుడిగా భావించే బిజూ జనతాదళ్ (బిజెడి) నాయకుడు వి.కె. పాండియన్ ఆదివారం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
-
Modi Oath Taking Ceremony: కాబోయే మంత్రులతో భేటీ అయిన ప్రధాని మోడీ
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రమాణస్వీకారోత్సవానికి ముందు, కొత్త ప్రభుత్వంలో మంత్రి మండలిలో భాగం కాబోతున్న ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంభాషించారు
-
Delhi Water Crisis: 2 రోజుల్లో ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం: అతిషి
పొరుగు రాష్ట్రం హర్యానా ఢిల్లీకి అదనపు నీటిని విడుదల చేయకపోతే, మరో ఒకటి లేదా రెండు రోజుల్లో దేశ రాజధానిలో తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ జల మంత్ర