-
AP : మద్యం కేసు..వైసీపీ నేతల ఇళ్లలో సిట్ సోదాలు ముమ్మరం
చిత్తూరు జిల్లాలోని బీవీరెడ్డి కాలనీ మరియు నలందా నగర్ ప్రాంతంలో ఉన్న నిఖిలానంద అపార్ట్మెంట్లో అధికారులు ఆకస్మికంగా సోదాలు చేశారు. ఇదే అపార్ట్మెంట్లో విజయానందర
-
Air India : ఎయిర్ఇండియా అదిరిపోయే ఆఫర్: బిజినెస్, ప్రీమియం ఎకానమీ టికెట్లపై భారీ డిస్కౌంట్లు
ఈ కొత్త ఆఫర్ దక్షిణాసియా మరియు పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని మరింత మంది సాధించగలిగేలా ఈ
-
GST Council : సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్: తగ్గనున్న 175 వస్తువుల ధరలు
కేంద్రం ప్రతిపాదించిన కొత్త మోడల్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను రెండు ప్రధాన శ్లాబులుగా మార్చే యోచన ఉంది. 28 శాతం పన్ను శ్లాబ్లో ఉన్న హానికర, లగ్జరీ
-
-
-
Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!
దీని ప్రారంభంతో విశాఖకు వచ్చే పర్యాటకులకు కొత్తగా ఆసక్తికర అనుభవం కలుగనుంది. ఈ గాజు వంతెన విశిష్టత ఏమిటంటే..ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవబోతోంది. మొత్తం 55
-
Telangana : కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిషన్ నివేదికకు స్టే లేదన్న హైకోర్టు
ఈ నివేదికపై తక్షణంగా స్టే ఇవ్వలేమని స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి గతం
-
Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!
గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై, బీసీలకు అన్యాయంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై ప్రశ్నించాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన 42 శాతం రిజర్వేషన్ హామీప
-
viral video : ఇయర్ఫోన్ ఎపిసోడ్ మళ్లీ రిపీట్..పాక్ ప్రధానికి పుతిన్ ట్యూటర్గా మారిన ఘటన వైరల్!
2022లో ఉజ్బెకిస్థాన్లో జరిగిన SCO సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమైనప్పుడు షెహబాజ్ షరీఫ్ ఇయర్ఫోన్ పెట్టుకోవడంలో పడిన తంటాలు అప్పట్లో అందర
-
-
Sutlej River : మరోసారి భారత్ మానవతా దృక్పథం..పాకిస్థాన్కు ముందస్తు హెచ్చరిక
భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్లో ప్రాణ నష్టం లేద
-
Military Day Parade : చైనాలో కుమార్తెతో కిమ్..వారసత్వ సంకేతాలు స్పష్టమవుతున్నాయా?
కిమ్తో విదేశీ పర్యటనకు ఆమె రావడం ఇదే మొదటిసారి కావడంతో ఇది ఉన్ తన వారసత్వ సంకేతాలను స్పష్టంగా తెలియజేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన
-
Gold Price: పసిడికి రెక్కలు..మళ్లీ రికార్డుల దిశగా దూసుకెళ్తున్న ధర
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,06,070కి చేరింది. ఇది ఇప్పటి వరకూ నమోదైన గరిష్ఠ స్థాయి ధరగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇది వ