-
Defamation case : రాహుల్ గాంధీకి ఊరట..అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు
ఈ కేసు నేపథ్యం 2018లో చాయ్బాసాలో జరిగిన ఓ బహిరంగ సభకు వెళ్లి రాహుల్ గాంధీ ప్రసంగించిన సమయంలోకి వెళుతుంది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై రాహుల్ చేస
-
Rahul Gandhi : భారత్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. మోడీ మౌనం అందుకేనా?: రాహుల్ గాంధీ ఎద్దేవా
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీపై ధ్వజమెత్తారు. అమెరికాలో అదానీపై విచారణ జరుగుతున్న సమయంలోనే ట్రంప్
-
Kailash pilgrims : భారీ వరదలు.. కైలాస్యాత్ర మార్గంలో చిక్కుకున్న 413 మంది యాత్రికులు
గ్రామంలో ఇళ్లూ, రహదారులూ, వనరులూ అన్నీ కొట్టుకుపోయాయి. మిగిలింది కేవలం భయంకరమైన స్మృతులే. వానపాట తక్కువగానే నమోదైంది కానీ వరద మాత్రం అనూహ్యంగా భారీగా వచ్చింది. ఈ పరిస
-
-
-
Mohali : మొహాలీలోని ఆక్సిజన్ ప్లాంట్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
పేలుడు శబ్దం చుట్టుపక్కల దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్లాంట్లోని సిలిండర్లలో ఒక్కసారిగా సంభవించిన ఈ బ్లాస్ట్ కారణంగా
-
CM Chandrababu : కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం.. 10 కీలక అంశాలపై చర్చ..!
ఈ సమావేశంలో ముందుగా మహిళల ప్రయాణానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఐదు రకాల RTC
-
Bandi Sanjay : బీసీల కోసం కాదు? ముస్లింల రిజర్వేషన్ల కోసమే ధర్నా?.. కాంగ్రెస్పై బండి సంజయ్ ఆగ్రహం
తెలంగాణలో బీసీ హక్కుల కోసం తాము పోరాడుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజమైన ఉద్దేశాలు లేవని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ పూర్తిగా విస్మరిం
-
RBI: ఆర్బీఐ రెపోరేట్లు యథాతథం.. 5.5% శాతంగానే వడ్డీరేట్లు
బుధవారం నాడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నూతన ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రెపో రేటును 5.5 శాతం వద్దే కొనసాగించాలని ద్రవ్య ప
-
-
Indian Fishermen : తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
వీరితో పాటు వారు వినియోగిస్తున్న రెండు మర పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. రామేశ్వరం, పాంబన్ ప్రాంతాలకు చెందిన ఈ జాలర్లు లాంఛనంగా చేపల వ
-
High Alert : దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులకు ఉగ్ర ముప్పు..ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (BCAS) కీలక అడ్వైజరీ జారీ చేసింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టు
-
AP : గ్రీన్ వర్క్ఫోర్స్ విప్లవానికి కేంద్రంగా ఏపీ.. రేపు దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్..
‘‘ఆంధ్రప్రదేశ్ – గ్రీన్ ఎనర్జీ నైపుణ్య హబ్’’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరియు ఢిల్లీ కేంద్రంగా కార్యకర త