-
Minister Lokesh : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి లోకేశ్
ఇది ఒక సాదారణ గమ్యం కాదు. ప్రతి రంగం కలసి పనిచేసే ఒక సామూహిక ఉద్యమం కావాలి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం లెక్కలు చూసే వ్యక్తులు కాకుండా, ఆర్థిక విజ్ఞానానికి మా
-
AP : ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠ ప్రణాళిక: సీఎం చంద్రబాబు
రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ. లక్ష కోట్లు మేర పెట్టుబడులను రాష్ట్రంలోకి రప్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 9 శాతం
-
Subhas Chandra Bose : నేతాజీ అస్థికలు భారతదేశానికి రప్పించండి..ప్రధాని మోడీకి అనితా బోస్ భావోద్వేగ విజ్ఞప్తి
అనితా బోస్ ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలిసే అవకాశాన్ని ఆశిస్తూ, తండ్రి అస్థికల అంశానికి తక్షణ పరిష్కారం కోరారు. జర్మనీలో నివసిస్తున్న అనితా బోస్ వయసు ప్రస్తుతం 82 సం
-
-
-
South Korea : సౌత్ కొరియాలో అద్భుత ఘటన ..సంవత్సరానికి రెండుసార్లు సముద్రం చీలిపోతూ బ్రిడ్జిలా మారుతుంది!
సముద్రం సరిగ్గా రెండు భాగాలుగా చీలి, మధ్యలో ఒక భూమి తడి భూమిలా పైకి తేలి, ఒక సహజ బ్రిడ్జిలా ఏర్పడుతుంది. ఇది "జిందో మిరాకిల్ సీ రోడ్"గా ప్రపంచానికి ప్రసిద్ధి చెందింది. ఈ
-
Milad-un-Nabi celebration : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఒవైసీ సోదరులు..కీలక విజ్ఞప్తులు సమర్పణ
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ మసీదులు, దర్గాలను విద్యుదీపాలతో అంగరంగ వైభవంగా అలంకరించేందుకు అవసరమైన విద్యుత్ సరఫరాను ఉచితంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భ
-
AP : పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ..ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఆగస్టు 21న జరిగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నేడు (శుక్రవారం) కీలక తీర్పు వెల్లడిస్తూ వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.
-
Urjit Patel : ఉర్జిత్ పటేల్కు అంతర్జాతీయ గౌరవం..IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం
ఆయన నియామకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని నియామకల కమిటీ ఆమోదించింది. ఉర్జిత్ పటేల్ మూడేళ్ల కాలానికి ఈ హోదాలో కొనసాగనున్నారు. లేదా ఆయన బాధ్యతలు స్వీకరి
-
-
Bank Holidays : సెప్టెంబర్లో బ్యాంకులకు భారీగా సెలవులు..బ్రాంచీలకు వెళ్లే వారు తప్పక గమనించాలి!
ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన సెలవుల క్యాలెండర్లో వెల్లడించింది. అయితే, ఈ సెలవులు ప్రతి రాష్ట్రంలో ఒకే విధంగా ఉండవు. వివిధ రాష్ట్
-
GST : విమాన ప్రయాణాలపై ప్రభావం: ప్రీమియం టికెట్లపై 18% జీఎస్టీ?
ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% శ్లాబులు అమలులో ఉన్నప్పటికీ, ఈ విధానం క్లిష్టతను సృష్టిస్తోంది. వినియోగదారులకు బోధ్యం కావడంలో కష్టతరంగా మారిందని, వ్యాపార వర్గాలు కూడా ఒక
-
Poland : ఎయిర్ షో రిహార్సల్లో విషాదం.. కుప్పకూలిన ఎఫ్-16 విమానం
ఈ యుద్ధవిమానం రిహార్సల్ సమయంలో గాల్లో అత్యంత క్లిష్టమైన "బ్యారెల్-రోల్" అనే విన్యాసాన్ని చేయడానికి ప్రయత్నించిన సమయంలో నియంత్రణ తప్పి వేగంగా భూమివైపు దూసుకొచ్చింది.
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma