-
Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్..ప్రతివాదులందరికీ నోటీసులు జారీ
అలాగే తదుపరి విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
-
Sundaram Finance : డిజిటల్ డిపాజిట్ సదుపాయాన్ని ప్రారంభించిన సుందరం ఫైనాన్స్
వినియోగదారులు సులభతరమైన, సురక్షితమైన డిజిటల్ ప్రక్రియ ద్వారా తమ డిపాజిట్లను పెట్టుబడి పెట్టవచ్చు, నిర్వహించవచ్చు మరియు మనశ్శాంతితో పాటు ఆకర్షణీయమైన రాబడిని ఆస్వాద
-
BJP : బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తే ఎట్లా?: ఎంపీ లక్ష్మణ్
2011తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, అయినప్పటికీ పార్లమెంటు సీట్లు తగ్గవని ఆయన స్పష్టం చేశారు. మరో వారం, పది రోజుల్లో మన రాష్ట్ర అధ్యక్షుడి నియామక
-
-
-
State Cabinet : ఈనెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు ప్రత్యేక బిల్లులను ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయ్యా
-
Electricity Charges : ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు.. జగన్దే పాపం : మంత్రి గొట్టిపాటి
జగన్ హయాంలో విద్యుత్ రంగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని మంత్రి రవికుమార్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్
-
RTC : మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు : ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
బస్సుల కొనుగోలుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీజీఎస్ఆర్టీసీ ఒక్కో బస్సుకు 77,220 రూపాయల అద్దె చెల్లించనుంది. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్
-
Supreme Court : పాకిస్తానీ అని పిలవడం కించపరిచినట్లు భావించరాదు : సుప్రీంకోర్టు
పాకిస్తానీ అని పిలవడం అమర్యాదకరమైనదే అయినా,మత విశ్వాసాలను దెబ్బతీసినట్లు కానందున,శిక్షార్హం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
-
-
Madhabi Puri Buch : సెబీ మాజీ చీఫ్కు బాంబే హైకోర్టులో ఊరట
స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీలను లిస్ట్ చేయడంలో పెద్దఎత్తున ఆర్థిక మోసం, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ థానేకు చెందిన జర్నలిస్ట్ సపన్ శ్రీవాత్సవ దాఖలు చేసిన పిటిషన
-
Drugs : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వ పథకాలు కట్ ?
గంజాయి, డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
-
Kejriwal : 10 రోజుపాటు ‘విపశ్యన’ ధ్యానంలో కేజ్రీవాల్
2023 డిసెంబర్ నెలలో కూడా ఆయన పది రోజుల పాటు హోషియార్పుర్ ధ్యాన కేంద్రంలోనే ఉన్నారు. విపశ్యన ధ్యానం అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి.