-
BJP : నన్ను 11 ఏళ్లుగా ఫుట్బాల్లా ఆడుకున్నారు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి ఫుట్బాల్ను బహుమతిగా పంపిన ఘటనను గుర్తు చేస్తూ, రాజాసింగ్ స్పందించారు. బహుళ మెజారిటీతో గెలిచిన ఓ ఎంపీ ఇంత నిరాశ
-
US Tariffs : భారత్పై విధించిన అదనపు సుంకాల నిర్ణయం.. అమెరికాకే భారం!
అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యల వల్ల జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
-
Rajnath Singh : భవిష్యత్ యుద్ధాలు పూర్తిగా భిన్నంగా మారనున్నాయి: రాజ్నాథ్ సింగ్
భారతదేశం ఎప్పటికీ యుద్ధాన్ని కోరుకునే దేశం కాదని, ఎప్పుడూ శాంతిని ప్రోత్సహించే ధోరణిలోనే ఉంటుందని మంత్రి స్పష్టంచేశారు. అయితే, భారత స్వాధీనతను, సార్వభౌమత్వాన్ని ప్ర
-
-
-
Hyderabad: ఖైరతాబాద్ గణేశుడికి తొలిపూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నా భక్త
-
Prashant Kishor : అసలు బీహార్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు?: ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీహార్ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? అని ప్రశాంత్ కిషోర్ ఘాటుగా ప్రశ్నించారు.
-
Jammu Kashmir : వైష్ణో దేవి ఆలయ మార్గంలో విరిగిపడిన కొండచరియలు..30కి చేరిన మృతులు
పలు వాహనాలు, వ్యక్తులు కొండచరియల కింద నలిగిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఆర్మీ బలగాలు ఘట
-
US Tariffs : భారత్పై సుంకాల కొరడా.. నేటి నుంచే 25 శాతం అదనపు సుంకం అమల్లోకి
ఈ పన్నులు వెంటనే అమల్లోకి వస్తాయని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఒక అధికారిక నోటీసు ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
-
-
Ganesh Chaturthi 2025 : ఇంట్లో వినాయక చవితి..ఆచరించాల్సిన పూజా విధానమిదీ..!
ఈ సందర్భంగా గణేశుడి అనుగ్రహం పొందేందుకు ఎలా పూజించాలి? ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఏ మంత్రాలు జపించాలి? అనే అంశాలపై జ్యోతిష్య నిపుణుడు మాచిరాజు కిరణ్ కుమార్ విశేష వివరా
-
Heavy rains : తెలంగాణకు హెచ్చరిక… నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ రోజు ఉదయం వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ
-
TTD : కోట్లాది రూపాయాల టీటీడీ నిధులు వైసీపీ నేతలు మింగేశారు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల టీటీడీ నిధులను అక్రమంగా మింగేశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని ప్రపంచానికి గొప్పగా తెలియజేయాల్సిన బాధ్యతను టీటీడీ నిర్వర్తిస్తో