-
Mizoram : అసెంబ్లీలో ‘యాచక నిషేధ బిల్లు 2025’కు ఆమోదం
ఈ బిల్లు ద్వారా కేవలం యాచకత్వాన్ని నిషేధించడమే కాదు, భిక్షాటన చేస్తున్న వారికి పునరావాసం కల్పించే అంశాన్నీ ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఈ చట్టాన్ని తీసుకురావడా
-
Telangana : కుండపోత వర్షాలు..వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
సహాయక చర్యలను వేగవంతంగా చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను వెంట
-
Bihar : బిహార్లో హై అలర్ట్ : అసెంబ్లీ ఎన్నికల ముందే జైషే ఉగ్రవాదుల చొరబాటు కలకలం
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులను హస్నైన్ అలీ (రావల్పిండి), ఆదిల్ హుస్సేన్ (ఉమర్కోట్), మహ్మద్ ఉస్మాన్ (బహవల్పూర్)గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్ కేంద
-
-
-
Textile Industry : దేశీయ టెక్స్టైల్ పరిశ్రమకు ఊరట : పత్తి దిగుమతులపై సుంకాల మినహాయింపు
ఈ నిర్ణయం టెక్స్టైల్ పరిశ్రమలో ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా తగ్గించడంతో పాటు, వినియోగదారులకు మరింత అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో,
-
Heavy rains : కాకతీయ, శాతవాహన వర్సిటీల్లో పరీక్షలు వాయిదా
ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ల ఒక ప్రకటనలో వెల్లడించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సురక్షతకే ప్రాధాన
-
America : టారిఫ్ ఎఫెక్ట్ ..ఎగుమతులపై తీవ్ర ప్రభావం, కేంద్రం ప్రత్యామ్నాయ వ్యూహం
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందనతో ప్రత్యామ్నాయ వ్యూహం రూపొందించింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో 40 దేశాల్లో ప్రత్యేకంగా భారత ఉత్పత్తులను
-
Encounter : గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. మృతుల వద్ద
-
-
Bihar : ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రాహుల్, ప్రియాంక బైక్ రైడ్
ఈ రోజు ముజఫర్పూర్లో జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా మోటార్ సైకిల్ నడిపారు. ఆశ్చర్యకరంగా ఆయన వెంటనే బైక్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ క
-
Heavy rains : కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్
వచ్చే 24 గంటల్లో ఇది నెమ్మదిగా వాయవ్య దిశగా కదలుతూ ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా
-
Pending Bills Issue : న్యాయస్థానాలకు ఆ అధికారం లేదు : బీజేపీ పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు
శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే వ్యవహారంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సబబు కాదని, న్యాయవ్యవస్థకు అలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టులో వాదన