-
PM Modi : జపాన్లో మోడీ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ
ఈ సందర్బంగా ఆయన 15వ భారత-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తన జపాన్ ప్రత్యుతంగా ఉన్న ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలు జరగనున
-
AP : ప్రతి కుటుంబానికి ప్రత్యేక ‘ఫ్యామిలీ కార్డు’ : సీఎం చంద్రబాబు
ఈ కార్డు ఆధార్ కార్డు తరహాలో ఉండేలా రూపకల్పన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఫ్యామిలీ కార్డులో కుటుంబానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు సభ్యుల సమాచారం, ఆ
-
Viral video : వరద ప్రాంతాల్లో పర్యటన..ఆప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, బండి సంజయ్
విభిన్న పార్టీకి చెందిన నేతల మధ్య ఇలాంటి మానవీయత జనాల్లో మంచి ముద్ర వేశాయి. ఈ వీడియోలో బండి సంజయ్, కేటీఆర్ మధ్య జరిగిన హృదయపూర్వక సంభాషణ ప్రజల్ని ఆకట్టుకుంటోంది. రాజ
-
-
-
KTR : భారీ వర్షాలతో అతలాకుతలమైన సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో కేటీఆర్ పర్యటన
ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ నేరుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి, అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసు
-
Hyderabad : గణేష్ నిమజ్జనానికి సిద్ధం.. ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
అయితే కొన్ని చోట్ల మూడో రోజే గణేశుడి విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన కీలక వ్
-
Xiaomi : షావోమీకి యాపిల్, శాంసంగ్ లీగల్ నోటీసులు
ఇటీవలి నెలలుగా షావోమీ తన నూతన హైఎండ్ ఫోన్లను ప్రమోట్ చేయడంలో కొత్త రూట్ తీసుకుంది. తన తాజా "షావోమీ 15 అల్ట్రా" ఫోన్ను యాపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎ
-
Telangana : భారీ వర్షాలు.. 36 రైళ్లు రద్దు..మరికొన్ని దారి మళ్లింపు..
భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వే ట్రాక్లపై నీరు చేరడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం 36 రైళ్లను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చిం
-
-
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఇటీవల మూడు రోజుల కిందట వరద ప్రవాహం అధికంగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేసిన అధికారులు, వరద తగ్గుముఖం పడటంతో ఆ హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ బుధవారం ను
-
Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ
ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబ
-
AP : ఏపీలో విస్తారంగా వర్షాలు..పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష
వర్షాభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి వారి వద్ద నుంచి క్షేత్రస్థాయి సమాచారం సేకరించారు. అన్ని జిల్లాల్లో తక్షణమే కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశ