-
CM Chandrababu : నేడు చెన్నై నగరంలో సీఎం చంద్రబాబు పర్యటన
నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి చెన్నై వస్తున్న చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులంతా తరలిరావాలని చెన్నై టీడీపీ అధ్యక్షులు చంద్
-
US-Canada : ఇక అమెరికాతో పాత సంబంధం ముగిసింది: కెనడా
అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు. వాహనాల దిగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకం వచ్చే వారం నుంచి అమల్లోకి రానుంది. వాహనాలప
-
QualiZeal : మహిళల కోసం వర్క్ఫోర్స్ రీఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించిన క్వాలిజీల్
ప్రతిభ, నైపుణ్యం మరియు ఆశయం కాలక్రమేణా మసకబారవని క్వాలిజీల్ విశ్వసిస్తుంది. అదే సమయంలో కెరీర్ విరామం తర్వాత తిరిగి ఉద్యోగాలలోకి ప్రవేశించేటప్పుడు మహిళలు ఎదుర్కొనే
-
-
-
Hyderabad: ఐపీఆర్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టిన మెట్రో బ్రాండ్స్
మెట్రో మిరాకిల్తో అనుసంధానించబడిన ఒక గోడౌన్ను దర్యాప్తుసంస్థలు కనుగొన్నాయి. ఈ నిర్ణయాత్మక చర్య బ్రాండ్ యొక్క మేధో సంపత్తిని కాపాడుకోవడం, వినియోగదారుల నమ్మకాన్ని
-
Jana Small Finance Bank : ఏపీలో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభం
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సీఈఓ అజయ్ కన్వాల్, ఇతర ప్రముఖులు మరియు బ్యాంకు సీనియర్ అధికారుల సమక్షంలో పోలిశెట్టి సోమసుందరం టుబాకో ప్రోడక్ట్స్ - డైరెక్టర్, శ్
-
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత
బెయిల్ ఇవ్వాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ సీఐడీ కోర్టులో గురువారం విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఉ
-
CM Revanth Reddy : కక్షపూరిత రాజకీయాలు చేస్తే.. ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారు: సీఎం రేవంత్ రెడ్డి
డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారని సీఎం అన్నారు. నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల
-
-
KTR : కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు : కేటీఆర్
తెలంగాణ ప్రథకాలను కేంద్రం అనుకరిస్తోంది. మనకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణకు మేలు జరగాలి. రాష్ట్ర ప్రజలు బాగుండాలి. అధికారంలో ఏ పార్ట
-
CM Chandrababu : 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తాం: సీఎం చంద్రబాబు
ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారు. వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు. వారిలో కొందరికి మొదట
-
CM Revanth Reddy : డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదు. డీలిమిటేషన్ జరిగితే లోక్సభలో దక్షిణాదిరాష్ట్రాల ప్రాధాన్యత 19 శాతానికి పడిపోతుంది అని రేవంత్రెడ్డి తెలిపారు.