-
CM Revanth Reddy : కులగణన పై తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
ఈ విషయంలో మొదటిగా ఆయనకు అభినందనలు చెప్పాలన్నారు. జన గణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
-
May Day : మీ రెక్కల కష్టం.. మీ త్యాగం వెలకట్టలేనిది: కేటీఆర్
మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పించి సాధికారతను పెంచాం. కార్మికుల త్యాగాలకు నివాళిగా, మీ హక్కుల కోసం నిరంతరం పోరాడతాం.ఈ మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యత,
-
CM Chandrababu : వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికివందనం పథకాలు ప్రారంభం: సీఎం చంద్రబాబు
గత పాలకులు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించింది. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా.. పది నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్
-
-
-
New CS Ramakrishna Rao : సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు
1991 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు గతంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. సుధీర్ఘకాలం ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఆయనను సీఎస్ గా సీఎం రేవంత్ రెడ్డి న
-
Bangladesh : ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్కు బెయిల్..!
గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఆయన్ను చిట్టగాంగ్లో అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన అరెస్టు పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆయన తరఫున వాదనలు వినిపించ
-
Dr Reddy’s : డాక్టర్ రెడ్డీస్తో సనోఫీ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యం
బెఫోర్టస్®(నిర్సేవిమాబ్)అనేది వారి మొదటి రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ సీజన్లో జన్మించిన లేదా ప్రవేశించే అన్ని శిశువులను రక్షించడానికి ఆమోదించబడిన మొదటి మోనోక్ల
-
MIC Electronics Limited : అంతర్జాతీయ ప్రమాణపత్రాలను అందుకున్న MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
ఈ గ్లోబల్ గుర్తింపులు MIC సంస్థ తన ఆపరేషన్లలో స్థిరత్వం మరియు ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న అఖండ నిబద్ధతకు కీలక మైలురాయిగా నిలుస్తున్నాయి.
-
-
Sundaram Finance Limited : వడ్డీ రేట్లను సవరించిన సుందరం ఫైనాన్స్ లిమిటెడ్
సీనియర్ సిటిజన్లకు 12 నెలల కాలవ్యవధికి 7.70% మరియు 24, 36 నెలల కాలానికి 8% వడ్డీ రేటును సంస్థ అందిస్తోంది. ఇక ఇతర వర్గాల వినియోగదారులకు, 12 నెలలకు 7.20% మరియు 24 మరియు 36 నెలల డిపాజిట్లక
-
Russia Tour : ప్రధాని మోడీ రష్యా పర్యటన రద్దు..ఎందుకంటే!
భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక
-
Telangana SSC Results : పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగ
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma