-
CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్ని గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొందించినట్లు వివరించారు. పారిస్ కేఫ్ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై అ
-
MK Stalin : స్టాలిన్ పోస్ట్పై పలువురు కన్నడవాసులు ఆగ్రహం
స్టాలిన్ పోస్ట్పై పలువురు కన్నడవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డీలిమిటేషన్, బలవంతపు హిందీ అమలుపై మీతో కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు
-
Trump : మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు మార్గాలున్నాయ్ : ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుందని మీక్కూడా తెలుసు. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించా అని ట్రంప్ పేర్కొన్నారు. మరోసారి అధికారం చేపడతారా అని ప్రశ్
-
-
-
Raja Singh : ఔరంగజేబు సమాధి పై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల మహారాష్ట్రలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ డిమాండ్లు కొనసాగాయి. మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్లో ఉన్న సమాధి వద్దకు వెళ్
-
Chhattisgarh : 50 మంది మావోయిస్టులు లొంగుబాటు
వీరంతా గంగలూరు, బీజాపూర్ జిల్లాలో బాసగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పని చేస్తున్నారని అంటున్నారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో 50 మంది లొంగిపోవడం ఆ పార్టీ
-
Ration Card EKYC : ఏపీలో రేషన్ కార్డుదారులకు అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
మార్చి 31 వరకు ఈకేవైసీ పూర్తి చేసి ఏప్రిల్లో స్క్రూట్నీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇంకా లక్షల్లో ఈకేవైసీ చేసుకోని వాళ్లు ఉన్నారు. దీని వల్ల అర్హత
-
Bangladesh : షేక్ హసీనా పై సీఐడీ కేసు నమోదు
. కోర్టు ఆదేశాల మేరకు దీనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) విచారణ ప్రారంభించింది. అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
-
-
Earthquake: భారత్ మరోసారి సాయం.. మయన్మార్కు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది!
మరికొన్ని గంటల్లో 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి బయలుదేరనున్నారు’’ అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ
-
Vallabhaneni Vamsi : ఒక రోజు పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ
ఆత్కూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్స్టేషన్లో వంశీపై కేసు నమోదైంది.
-
Amit Shah : బడ్జెట్పై చర్చల్లో 42 శాతం సమయం ఆయనకే ఇచ్చారు: అమిత్ షా
కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కోటా ప్రకటించడాన్ని షా తప్పుబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హస్తం పార్టీ మతం ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇవ్వడం