-
Liquor scam case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
తదుపరి విచారణ మే 13కి వాయిదా వేసింది. ఈ ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక నిందిత
-
Solidarity Rally : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
భారత సైనికుల సేవలకు గౌరవం తెలుపుతూ, ప్రజల్లో దేశభక్తి భావాలను ప్రేరేపించేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రజల మద్దత
-
Uttarakhand : కూలిన హెలికాప్టర్.. ఐదుగురు టూరిస్టులు మృతి
అధికారుల సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఈ హెలికాప్టర్ గంగోత్రి దిశగా ప్రయాణిస్తుండగా, ఉత్తరకాశీ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కూలిపోయింది. హెలికాప్టర్లో మొ
-
-
-
Rahul Gandhi : రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై పిటిషన్ కొట్టివేత
పిటిషనర్ వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడానికి తగిన ఆధారాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కోర్టు పేర్కొంద
-
Lexus India : బుకింగ్స్ తిరిగి ప్రారంభించిన లెక్సస్ ఇండియా
లెక్సస్ లో చాలా పాపులర్ మోడల్ LM 350h. ఇప్పుడు ఈ మోడల్ బుకింగ్స్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది లెక్సస్ ఇండియా. లెక్సస్ ఇండియా యొక్క LM 350h మోడల్.. ప్రారంభమైన దగ్గ
-
Rajnath Singh : ఆపరేషన్ సిందూర్తో భారత సైన్యం చరిత్ర సృష్టించింది: రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ పూర్తిగా ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి జరిగిందని, ఉగ్రవాదుల స్థావరాలపై స్పష్టంగా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించామన్నారు. పాక్ పౌరులపై దాడులు జరగకుండా
-
Operation Sindoor : ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం భారత్కు లేదు.. పాక్ ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తాం: అజిత్ దోవల్
పాకిస్థాన్ పరిస్థితులను మరింత ఉద్రిక్తత తాలూకుగా మలచే ప్రయత్నం చేస్తే, భారత్ నుంచి మరింత గట్టి ప్రతిస్పందన ఉండబోతుందని స్పష్టం చేశారు. అయితే భారత్ ఉద్దేశం శాంతి
-
-
Mock Drill: మాక్ డ్రిల్.. మరికాసేపట్లో ‘మెసేజ్’ వస్తుంది: సీపీ ఆనంద్
సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. “మాక్ డ్రిల్ సమయంలో రెండు నిమిషాల పాటు సైరన్ మోగుతుంది. సైరన్ మోగగానే ప్రజలు ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఉన్నచో తక్షణమే సురక్షిత ప్రాంతాల
-
Operation Sindoor : రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
ఈ చర్యలలో భాగంగా పాక్లో నాలుగు, పీఓకేలో ఐదు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. బవహల్పూర్లో జై
-
Operation Sindoor : ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన రద్దు
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయం దేశ విదేశాంగ విధానంలో మార్పులకు నాంది పలికింది. ఈనెల మధ్యలో ప్రధాని మోడీ యూరప్ పర్యటనలో భాగంగా క్రొ
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma